వార్త‌లు

సొంతూరుకు చేసింది ఏంటి కారుమూరీ..?

బియ్యం అక్రమ రవాణా చేసింది మీరు కాదా అక్రమ మైనింగ్‌ చేసింది కారుమూరి కాదా? తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నలు గత అయిదేళ్ల కాలంలో సొంతూరు అత్తిలికి ఏం చేశారో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పాలని తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నించారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నామని ప్రకటించిన కారుమూరి కనీసం ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగా రేషన్‌ బియ్యం […]

వార్త‌లు

ఎస్.వి.ఎస్. స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన ఉపాధ్యాయులుకలగ నాగ వెంకట రామ్ కుమార్,ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్,విభాష్యం కేశవరావుఎస్.వి.ఎస్. ఈ.ఎం. హైస్కూల్ ప్రిన్సిపాల్,మిద్దె సూరిబాబుసన్ షైన్ ఈ.ఎం. హైస్కూల్ కరస్పాంటెడ్,ముద్దన శ్రీనివాస్ రావుగవర్నమెంట్ స్కూల్ టీచర్,సుబ్బారావు గారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ టీచర్వీరందరినీ ప్రెసిడెంట్ పవన్ కుమార్ సెక్రెటరీ రామకుమార్ ట్రెజరర్ చోడే

వార్త‌లు

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ గురువు శుశ్రోషయే జ్ఞాన సాధనం విద్యార్థుల అభివృద్ధికి విజ్ఞానమని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు చోరపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్వేపల్లి జన్మదినోత్సవం భారత సమాజానికి ఉపాధ్యాయ దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా గురువులకు గురువు సర్వేపల్లి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు

వార్త‌లు

ఉండ్రాజవరం గ్రామంలో భారీ అన్న సమారాధన

శ్రీ వినాయక చవితి మహోత్సవముల సందర్భంగా ఉండ్రాజవరం గ్రామం సంత మార్కెట్ వద్ద గల వినాయక మందిరం వద్ద గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఉండ్రాజవరం పరిసర గ్రామాల నుండి సుమారు 2000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి స్వామి ప్రసాదన్న స్వీకరించారని ఈ కార్యక్రమానికి సహృదయంతో విరాళములు ఇచ్చి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ఆవుపాటి ఆచారి,

వార్త‌లు

సునాద ప్రవీణ కృష్ణారావుకు ఘన సన్మానం

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన గురువారం తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వేల్పూరు గ్రామనివాసి సుప్రసిద్ధ నాదస్వర విద్వాన్ శ్రీ కావలి పురపు కృష్ణారావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీవీ రేడియో ఆర్టిస్టుగా సువర్ణ సింహతలాట పతాక గ్రహీతగా కూడా సుప్రసిద్ధులు అయిన కృష్ణారావు, అతనితో పాటు సహా వాయిద్యాలలో సహకరించే నిష్ణాతులైన కావలిపురపు సత్యనారాయణ, గుమ్మలూరి వెంకట్రావు, మలపర్తి సాయిబాబా, రౌతు సాయిబాబా వాయిద్య కళాకారులను

వార్త‌లు

శ్రీ వర చింతామణి గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవం

ఉత్సవంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) దక్షిణ నియోజకవర్గం 29 వార్డు అంతోని నగర్ అడివమ్మ సందులో వెంచేసి ఉన్నా శ్రీ వర చింతామణి గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆలయ ప్రధాన ధర్మకర్త విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు, మహారాణిపేట సీఐ దివాకర్

వార్త‌లు

35, 36 వార్డులలో వినాయకచవితి మహోత్సవాల అన్నసమారాధన

ముఖ్య అతిధి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) వినాయక చవితి నవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు 35, 36 వార్డులలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. 35వ వార్డ్ హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం, రైతు బజార్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం మరియు 36 వ వార్డు రంగ రీజు వీధి వద్ద జరిగిన అన్న

వార్త‌లు

29వ వార్డు దండుబజార్ సచివాలయానికి ప్రింటర్ అందజేసిన అంగటి శ్రావణ్ కుమార్

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 29వ వార్డు దండుబజార్ సచివాలయంలో ప్రింటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, సచివాలయ సిబ్బంది పని వేగవంతంగా జరిగేందుకు హెచ్ పి స్కాన్ జెట్ ప్రింటర్ ను తన సొంత నిధులతో కొని అందజేసిన 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్. ప్రింటర్ ని ఇచ్చినందుకు శ్రావణ్ కుమార్ కి సచివాలయం

వార్త‌లు

వినాయక చవితి ఉత్సవ అన్నసంతర్పణలో ప్రొఫెసర్ డికే రెడ్డి సౌజన్య దంపతులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీ.కే రెడ్డి, మరియు ఆయన సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడింది సుమారు రెండు వేలమంది పైచిలుకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్య దాతలు ప్రొఫెసర్ డీకే రెడ్డి ఆయన సతీమణి సౌజన్యతో కలిసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముదునూరు కిరణ్ రాజు, స్థానిక

వార్త‌లు

గురువులే సమాజ ప్రగతి నిర్దేశకులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) సమాజ ప్రగతికి గురువులే మార్గ నిర్దేశకులని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఇక్కడ అల్లిపురంలో జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 85 మంది ఉపాధ్యాయులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గురు శిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు తాను కూడా నాలుగేళ్లు

Scroll to Top