వార్త‌లు

ఏఆర్ కానిస్టేబుళ్లు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్, వారి కుటుంబ సభ్యులు మంగళవారం తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు తాము ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 16 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ మేరకు తణుకు శివారులోని మురికివాడల్లో పేదలకు నిత్యవసరాలతో పాటు బియ్యం, నగదు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసరాలు, రూ. 1000 చొప్పున నగదును […]

వార్త‌లు

బాలికల చదువుతోనే సమాజం అభివృద్ధి

ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచనలతో మురికివాడల్లో అవగాహన ప్రతి బాలిక చదువుకోవడం ద్వారా ఆ కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందనే ధ్యేయంతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మురికివాడల్లోని తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తణుకు పట్టణ శివారులోని డంపింగ్‌ యార్డు వద్ద గత కొన్నేళ్లుగా తాత్కాలిక నివాసాలు వద్ద డీవీఎంసీ ఎన్జీవో వి.ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ మురికివాడల్లో నివాసం ఉంటూ తమ పిల్లలను చదువుకు దూరంగా

వార్త‌లు

ఇకనుండి ప్రతీ సంవత్సరం ఉచిత కంటి వైద్యశిబిరాలు

నియోజకవర్గంలో అంధత్వ నివారణకు చర్యలు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు : (వెస్ట్ గొదావరి బ్యూరో) (అక్షరభూమి) తణుకు నియోజకవర్గంలో అంధత్వ  నివారణ కోసం ఏడాదికి రెండు, మూడు పర్యాయాలు కంటి వైద్య  శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని  తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇటీవల తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఉచితంగా కళ్ళజోళ్ళు

వార్త‌లు

మానవత సేవలు అభినందనీయం

శాంతిరథం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవత ఆధ్వర్యంలో శాంతి రథాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు మస్తాన్‌రావు ఆర్థిక సాయంతో శాంతి రథం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తణుకులో ఎంతో మంది దాతలు సహకారంతో మానవత సంస్థలో ఎంతో మంది

వార్త‌లు

బి.సి.లను టార్గెట్ చేసి అరెస్ట్ లు చేస్తున్నారు – మాజీ మంత్రి కారుమూరి

వైసిపి నాయకుడు జోగి రమేష్ అరెస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తణుకు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 16 నెలల పరిపాలనా కాలంలో అరెస్టులు తప్ప పరిపాలన ఏమీ లేదని అన్నారు. రెండు లక్షల 40 వేల కోట్లు అప్పు ఏమైందో తెలియడం లేదు గాని అరెస్టులు మాత్రం రోజూ కనిపిస్తున్నాయని కారుమూరి అన్నారు. 3,600 కోట్ల లిక్కర్

వార్త‌లు

రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి – మాజీ మంత్రి కారుమూరి

మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం వైసిపి నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపొయిన రైతులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, అడ్డ బాబు,

వార్త‌లు

లిక్కర్ స్కామ్ లో గజదొంగలు బయటకు వస్తున్నారు

త్వరలో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యలు లిక్కర్ కుంభకోణంలో మరింత మంది గజదొంగలు బయటకు వస్తున్నారని తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యనించారు. జోగి రమేష్ అరెస్టు పట్ల మాజీ మంత్రి కారుమూరి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండను తవ్వి ఎలకను పట్టుకున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న వ్యాఖ్యలను

వార్త‌లు

కాశీబుగ్గ ఘటన కలచివేసింది- ఎమ్మెల్యే రాధాకృష్ణ

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను ఎంతగానో కలిసి వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకులో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కొద్దిసేపు మౌనం పాటించారు. ఆలయం ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటన పట్ల తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ కు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం ఒక కులాన్ని టార్గెట్ చేసి అణిచివేసే ప్రయత్నం చేస్తుంది

తణుకులో న్యాయవాది పొట్ల సురేష్ అధ్యక్షతన మాల సంఘాల జే.ఎ.సి. సమావేశం జరిగింది. సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కులాన్ని టార్గెట్ చేసి అణిచివేసే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయ పడింది. దానికి నిదర్శనంగా 2011జనాభా లెక్కలు తీసుకుని 2024ఉద్యోగాలు లెక్కవేసి, ఓపెన్ లో వచ్చిన మాల అభ్యర్థులని కులానికి లెక్కలు వేసి మాలలు జనాభాకి మించి ఉన్నారని తప్పడు వర్గీకరణ చేసిందని, మాలలపై రోజు దాడులు జరుగుతున్న నిర్లక్ష్యం చేస్తుందని, గుంటూరు జిల్లా తురకపాలెంలో మాలలు

వార్త‌లు

కల్లు గీత వృత్తిరక్షణ ఉద్యమానికి అఖిలపక్షం మద్దతు

గీత వృత్తి రక్షణ బాటకు అఖిలపక్షం మద్దతు ఇస్తుందన్నారు. ఆదివారంనాడు తణుకులో అమరవీరుల భవనంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని గీత వృత్తి కాపాడుటకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినారు. ముందుగా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహమూర్తి మాట్లాడుతూ గీత వృత్తిలో

Scroll to Top