అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా..సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం
:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని పేర్కొన్న మంత్రి నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు. అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మంత్రి దుర్గేష్ […]










