వార్త‌లు

అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా..సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని పేర్కొన్న మంత్రి నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు. అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మంత్రి దుర్గేష్ […]

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన పలువురు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మంత్రి దుర్గేష్ ఆయా కార్పొరేషన్ ల పటిష్టతకు, తద్వారా ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచన నిడదవోలు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మీ,

వార్త‌లు

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు ఉపాధ్యాయులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: అజ్ఞాన అంధకారాల నుండి విజ్ఞాన వికాసం వైపు మనిషిని నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం లోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కందుల

వార్త‌లు

మదరసా ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

మిలాదుల్ నబీ పర్వదినం సందర్భంగా నిడదవోలులోని గణపతి సెంటర్ సమీపంలో మదరసాను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ మానవాళికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం ద్వారా ప్రతి మానవుడు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు చూపించాలని అపారమైన అల్లా దయవల్ల ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ

వార్త‌లు

తూర్పు గోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2025

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా తూర్పు గోదావరి జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ అవార్డులు విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తాయి మరియు విద్యారంగంలో ప్రగతి సాధించిన ఉపాధ్యాయుల కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం చేపట్టిన చిరు సత్కారం అని వక్తలు పేర్కొనడం జరిగింది. అవార్డుల గ్రహీతల

వార్త‌లు

రైతులను నట్టేట ముంచే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశముగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చం నాయుడు పట్టించుకోకుండా రైతుల పట్ల హాస్యాస్పదంగా మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వంలో రైతుకు విత్తనం నాటే స్థాయి నుండి ధాన్యం చేతికొచ్చే వరకు అన్ని గ్రామంలోనే జరగాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను గాలికి వదిలేసారని నేడు

వార్త‌లు

ఉపాధ్యాయ గురువు సర్వేపల్లికి ఘన నివాళులు

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఇవన్నీ తెచ్చిన సర్వేపల్లి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా ఆచరిస్తామని ఆయన స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకు రామకృష్ణ సేవాసమితిలో ఉపాద్యాయ దినోత్సవం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా తణుకు రామకృష్ణ సేవాసమితి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్స్ సెంటర్ సంయుక్త నిర్వహణలో సజ్జాపురం రామకృష్ణ సేవాసమితిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ విచ్చేసి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలతో స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. ఈ

వార్త‌లు

వినాయక చవితి మహోత్సవాలలో ఆర్యవైశ్య సంఘం లడ్డూ వేలం పాట

వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఉండ్రాజవరం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాట. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని జరిగిన వేలంపాటలో 12 కేజీల బరువు గల లడ్డూను రికార్డ్ స్థాయిలో 13,500 రూపాయలకు దక్కించుకున్న ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులు. లడ్డు దాతలు గ్రంధి రాజా అండ్ బ్రదర్స్ వేలంలో పాడుకున్న లడ్డూను ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ

వార్త‌లు

ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన “కూటమి” ఉపాధ్యాయ పోస్టులు, భర్తీల విషయంలో పారదర్శకం గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు చిత్రహింసలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న

Scroll to Top