వార్త‌లు

వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు – వావిలాల సరళాదేవి

వందేమాతరం గీతం మన మధ్యకు వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లైన్స్ క్లబ్ సభ్యులు మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది . ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు […]

వార్త‌లు

తేతలిలో స్వాతంత్ర్య సమరయోధుల రణన్నిన్నాధం ” వందేమాతరం” ఆలాపన:

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వందేమాతరం గేయ రచన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తేతలి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వందేమాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని, వందేమాతరం భారతీయుల నినాదంగా మారిందని,

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో శుక్రవారం వందేమాతరం 150వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ నవంబర్ 7 1875 సంస్కృతం, బెంగాలీ భాషల నుండి వందేమాతరం గీతాన్ని స్వరపరిచారని మొదటగా వందేమాతరాన్ని ఆలపించినది రవీందర్ నాథ్ ఠాగూర్ అని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గరిమెళ్ళ సుబ్బరాయ శాస్త్రి మాట్లాడుతూ 24 జనవరి 1950 భారత రాజ్యాంగ సభ

వార్త‌లు

ఏపీకి రండి… పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శన వేదికగా ఇన్వెస్టర్లను ఆహ్వానించిన మంత్రి కందుల దుర్గేష్ ఏపీ టూరిజం సెక్టార్ లో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని, సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పిలుపు ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్

వార్త‌లు

జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీవీఎంసీ మెంబర్‌ ఆశాజ్యోతి

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో ఎన్జీవో సభ్యురాలిగా నియమితులైన తణుకు పట్టణానికి చెందిన వి.ఆశాజ్యోతి బుధవారం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమ, ఉపాధి అధికారి ఎన్‌.వి.అరుణకుమారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోపాటు మురికివాడల్లో నివాసం ఉంటూ చదువుకు దూరంగా ఉంటున్న బాలికలు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తుననట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు

వార్త‌లు

న్యూజిలాండ్ పర్యటనలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఈనెల 8, 9 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ఆయన న్యూజిలాండ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ప్రవాస ఆంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. మద్దుకూరి దిలీప్‌, గోరంటాల అశోక్‌, నిమ్మగడ్డ జితేంద్ర, గారపాటి మమత తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తణుకు నియోజకవర్గంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వారికి వివరించారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ

వార్త‌లు

మోంత తుఫాన్ పూర్తయిన పంటనష్టం అంచనా

ఇటీవల మోంత తుఫాన్ వల్ల పంట నష్టం జరిగినటువంటి రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలు మేరా 33 శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లినటువంటి రైతుల వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. మండలంలోని 15 గ్రామాలలో 1133.80 హెక్టార్లలో 1784 మంది రైతులకు చెందిన వరి పంట దెబ్బతిన్నట్లుగా నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటికే వరి

వార్త‌లు

తేతలి ఉన్నత పాఠశాలలో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జయంతి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేతలిలో ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతలా దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శకుంతల దేవి చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించి శకుంతల దేవి బహుముఖ ప్రజ్ఞావంతురాలని, 13 అంకెల సంఖ్యను 13 అంకెల సంఖ్యతో గుణించగా వచ్చే లబ్దాన్ని 28 సెకండ్లలో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్

వార్త‌లు

ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ అత్యాధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలి

ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ కు అత్యాఆధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ వర్కర్ సంఘo సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిప్రభుత్వం అధికారంలోకి వస్తే చేతివృత్తిదారులకు గతంలో మాదిరిగా ఆదరణ పథకం అమలుచేసి అత్యాధునిక పనిముట్లు

వార్త‌లు

స్నేహాలు, బంధుత్వాలకు పునాది వనసమారాధనలు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి స్నేహాలు, బంధుత్వాలకు పునాది వేసి తద్వారా మంచి వాతావరణాన్ని పెంచే విధంగా కార్తీక వన సమారాధనలు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. మంగళవారం తణుకు మండలం కొమరవరం వాసవి నగర్ లో కొల్లూరి లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్యవైశ్య కార్తీక వన సమారాధనతో పాటు తణుకు పట్టణంలోని చరణ్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలు కార్యక్రమంలో

Scroll to Top