వార్త‌లు

తణుకులో ఘనంగా మహాకవి కాళోజి జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక హలో స్కిన్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి అనగా తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు పాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అరుదైన అక్షర నిరంతర సాధకుడు తెలుగు రచనలు తిరుగులేని రహదారిని నిర్మించుకున్న సహృదయ సంపన్నుడు కాళోజి అని అన్నారు. ఈ సందర్భంగా కాళోజి రచనలపై సదస్సును నిర్వహించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు అనంతరం ప్రముఖ […]

వార్త‌లు

మెడికవర్ హాస్పిటల్స్ విశాఖలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ విజయవంతం

విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్) మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం‌లో “యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కోన శ్రికర్ భారత్ చీఫ్ గెస్ట్‌గా, డా.ఎం.సృజనదేవి (మెడికల్ సూపరింటెండెంట్ & కన్సల్టెంట్ అనేస్తేసిలోజిస్ట్, మెడికవర్ వుమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, మిస్ వైజాగ్ 2025) గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ కోన శ్రికర్ భారత్ మాట్లాడుతూ “ఆరోగ్యమే అసలైన సంపద

వార్త‌లు

కిష్కింధపురి లో ట్విస్టులు అదిరిపోతాయి: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ రప్పిస్తాయి విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్) టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక

వార్త‌లు

కర్నూలు ఉల్లిమార్కెట్ సందర్శించిన ఏ.పి.కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల

కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉల్లికి అందుతున్న గిట్టుబాటు ధర మీద రైతులతో చర్చించడం జరిగింది. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి మందం కూడా రైతుకి దక్కడం లేదు. ఒక్కో రైతుకి ఎకరాకు రూ.80వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ మార్కెట్ లో క్వింటాకు 600 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. గత ఏడాది ఇదే మార్కెట్ లో క్వింటాకు రూ.4500 ధర

వార్త‌లు

ఉత్తమ ఉపాధ్యాయురాలికి గ్రామస్తుల అభినందన

నిడదవోలునియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కాల్డరి గ్రామ నెం:3 పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి పులి కుసుమ, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతులమీదుగా గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా  రాజమహేంద్రవరంలో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బహుకరణ. ఈ సందర్భంగా SMC కమిటీ వారు కాల్దరి గ్రామంలోని పెద్దల సమక్షంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ శ్రీమతి చీపుళ్ళ కుమారి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు,

వార్త‌లు

మిరాయ్ పండగ లాంటి సినిమా, టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ

విశాఖపట్నం: సెప్టెంబర్ 8 సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్

వార్త‌లు

జగదాంబ కూడలి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి

కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం అందచేసిన కేవీ విశాఖపట్నం: సెప్టెంబర్ 8 (కోస్తల్ న్యూస్) విశాఖ నగర దక్షిణ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ కూడలి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలోదక్షిణ నియోజకవర్గ ఇంచార్జీకె. సూర్యనారాయణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమాల, సీనియర్ దక్షిణ నియోజక

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట

పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు/పెరవలి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు

వార్త‌లు

సీఎం సహాయ నిధి పేదలకు వరం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పెరవలి మండల కేంద్రంలోని దీపిక ఫంక్షన్ హాల్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ 50 మంది బాధితులకు రూ.40.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 344 మందికి రూ.2.84 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి నిడదవోలు సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం..టెండర్లు

వార్త‌లు

సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం పెరవలి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 5 గురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం విద్యార్థుల భావి భవిష్యత్ కు మరింత తోడ్పాటు అందించాలని మంత్రి సూచన నిడదవోలు/పెరవలి: మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఒక గొప్పతరం తయారు కావాలంటే అది గురువు

Scroll to Top