ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం
గతేడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల అధిక ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తక్షణమే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం.. అవసరమైతే 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం ధాన్యం మద్దతు ధర రూ.69 లు అధికంగా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు రైతుల నుండి సేకరించిన ధాన్యం డబ్బులను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో […]










