ఆరిమిల్లి సభ్యత సంస్కారం కల వ్యక్తి – నియోజకవర్గమంతా ఆరిమిల్లి వెంటే
రాష్ట్ర మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ 1200 కోట్ల అవినీతి కి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిత్వం సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి, యువకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సంవత్సరన్నర కాలంలో 1200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తణుకు నియోజకవర్గ తెలుగుదేశం […]










