వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు

నిడదవోలు 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో 1770 ఇళ్లు మంజూరైనట్టు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని స్పష్టం త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు జారీ.. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఒక్క ఇంటి నిర్మాణంపై […]

వార్త‌లు

ఆల్ ది బెస్ట్ కైవల్య

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన ఆస్ట్రోనాట్ అభ్యర్థి కుంచాల కైవల్య రెడ్డి ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’ నుండి అందుకున్న లెటర్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఎంపిక కావడంపై మంత్రి

వార్త‌లు

సంస్థాగతంగా దేశంలోనే టిడిపి పటిష్టం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు నియోజకవర్గంలో టిడిపి కమిటీల ప్రమాణస్వీకారం పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు

వార్త‌లు

ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన

ఆరు నెలల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి అందించేందుకు చర్యలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కనీసం ఎక్కడా అభివృద్ధి లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సైతం ఆరకొరగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఏ ఆశయంతో కూటమి

వార్త‌లు

గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ

ఇల్లు లేని నిరుపేదల కలలు సాకారం చేసేందుకు కూటమి కృషి తేతలిలో గృహప్రవేశాలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాలు పేరుతో దోపిడీకు పాల్పడ్డారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. బుధవారం తణుకు మండలం తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గృహప్రవేశం చేసి మాట్లాడారు. 2024 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇళ్ళు నిర్మాణానికి

వార్త‌లు

పిపిపి విధానం తోనే అదనంగా 220 మెడికల్ సీట్లు

కూటమి హయాంలోనే పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఇప్పుడు ముసలి కన్నీరు కార్చుతున్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిపిపి విధానంతో మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 220 మెడికల్ సీట్లు కేటాయించడం జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. మంగళవారం

వార్త‌లు

రసాయనఎరువుల వినియోగంపై ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితి అవగాహన

రసాయన ఎరువుల వివేకవంతమైన వినియోగంపై ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితి కార్యాచరణ మార్గదర్శకాలు:❗రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్నట్లు గమనించబడింది. ఎరువులను వివేకవంతంగా ఉపయోగించడం గురించి రైతులలో అవగాహన లేకపోవడం ఒక కారణం. సమర్థవంతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, రసాయన ఎరువులను ముఖ్యంగా పరిశ్రమలకు మరియు అంతర్జాతీయ సరిహద్దుకు అక్రమంగా మళ్లించే సమస్యపై గ్రాస్ రూట్స్ స్థాయిలో నిఘా మరియు చర్యలు అవసరం. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, సమగ్ర బహుళస్థాయి యంత్రాంగం ప్రతిపాదించబడింది. గ్రామం,

వార్త‌లు

యస్.కె.యస్.డి. మహిళా కళాశాల ఆధ్వర్యంలో గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకశిబిరం

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ జె. కిషోర్ మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ విభాగమువారు ఈ స్పెషల్ క్యాంప్ నిర్వహించడానికి తమ పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లని అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ మాట్లాడుతూ వాలంటీర్లు అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకతను గ్రామ

వార్త‌లు

రైతుల గురించి మాట్లాడే అర్హత కారుమూరికి లేదు

తుఫాను సమయంలో రైతులు, బాధితులకు అండగా కూటమి నిలబడింది ఐదేళ్ల వైసిపి పాలనలో రైతులను అవహేళన చేసింది కారుమూరి నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 3.45 కోట్లు పరిహారం మంజూరు మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు లేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. మొంథా తుఫాను సమయంలో హైదరాబాదులో ఉన్న కారుమూరి తుఫాను అంతా చక్కబడిన

వార్త‌లు

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు

మెట్రోస్టేషన్ సమీపంలోని గేట్-1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి. ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Scroll to Top