వార్త‌లు

ఆరిమిల్లి సభ్యత సంస్కారం కల వ్యక్తి – నియోజకవర్గమంతా ఆరిమిల్లి వెంటే

రాష్ట్ర మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ 1200 కోట్ల అవినీతి కి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిత్వం సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి, యువకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సంవత్సరన్నర కాలంలో 1200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తణుకు నియోజకవర్గ తెలుగుదేశం […]

వార్త‌లు

ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను మరింత అభివృద్ధి చేస్తాం

:- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శ్రీశైలం, అహోబిలం, బెలూం గుహలు, యాగంటి తదితర ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ అమరావతి/కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్ కు వెళ్లాలన్న

వార్త‌లు

స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ వారి ఆదేశాలు మేరకు ప్రజలందరికి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చికిత్స పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈనెల అనగా సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుపరచుటకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది.అందులో భాగంగాగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలు( హెల్త్ క్లినిక్ లు)

వార్త‌లు

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.

….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు గుర్రపు డెక్క నుండి వర్ని కంపోస్ట్ తయారీ, ఎస్ జి హెచ్ సి మహిళల ఉపాధి అంశంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వార్త‌లు

బాలుని వైద్యానికి తారకపురి లయన్ క్లబ్ ఆర్ధికసాయం

తారకపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరగవరం కాలనీ నివసిస్తున్న ఎస్. రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడు నాగ గోవింద్ అనే రెండు సంవత్సరాలు బాలుడు తల్లి వంట చేస్తుండగా వేడి గంజి, ముఖము శరీరంపై పడి బాబు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. బాలుడు పరిస్థితిని తెలిసిన శ్రీ తారకపురి ప్రెసిడెంట్ లయన్ వావిలాల పవన్ కుమార్ పదివేల రూపాయలు ఆ బాలుని వైద్య నిమిత్తం సహాయం అందించినారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విషమ పరిస్థితులు

వార్త‌లు

విద్యార్థులచే పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ణ

towards a Tobacco Free Generation: The School Challenge అనే కార్యక్రమంలో భాగంగా తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు Essay writing, debate, Drawing కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కందుకూరి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులచే పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ణ చేయించడం జరిగింది. కార్యక్రమానంతరం విద్యార్థులచే స్లొగన్స్ తో తయారు చేయబడిన ప్లకార్డులతో పాఠశాల నుండి వెంకటేశ్వర థియేటర్ వరకు

వార్త‌లు

ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం – స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం వలన

ఆటో కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం ప్రభుత్వం ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి ఆటో అండ్ ట్రాలీ కార్మికులయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూరు గ్రామానికి చెందిన కోల రాంబాబు ఆటో కార్మికుడు మంగళవారం నాడు ఆటో కిరాయిలు లేక ఫైనాన్స్ చెల్లించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని అతన్ని బుధవారం నాడు తణుకులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న అతనిని యూనియన్ నాయకులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కరి

వార్త‌లు

అధిక మోతాదులో యూరియా వాడకం అనర్ధదాయకం

డిఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలలో పనిచేస్తున్న మహిళలకు అధిక మోతాదులో యూరియా వాడకంపై కలిగే అనర్ధాలు గురించి మండల వ్యవసాయ అధికారి బి. రాజారావు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ పి.న్.డి.ప్రసాద్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వయం సహాయక సంఘాల లో ఉన్న మహిళలు ద్వారా రైతులకు అధిక యూరియా వాడడం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరంగా తెలియపరచాలని రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా

వార్త‌లు

కొవ్వూరులో వైసిపి అన్నదాత పోరుబాట నిరశన

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వూరులోనిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ హోమ్ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, రైతులు, ysrcp నాయకులు ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో పాల్గొని RDO ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ

వార్త‌లు

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ..

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికు 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. కాగా పార్లమెంట్లో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా767 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ

Scroll to Top