వార్త‌లు

ఎవరు అవినీతి పరులో తేల్చుకుందాం..!

దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి వైసీపీ దుష్ప్రచారాలను ఖండించిన టిడిపి నేతలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాలను టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై బురదజల్లేందుకు చేస్తున్న కుట్రలు సరికాదన్నారు. ఈ మేరకు శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ దొమ్మేటి వెంకటసుధాకర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణపై చేసిన అవినీతి ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని బహిరంగ చర్చలో ఎవరు అవినీతిపరులో […]

వార్త‌లు

టీబీ వ్యాధి పట్ల చికిత్స గురించి శిక్షణ శిబిరం

సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు శుక్రవారం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాదిగ్రస్తుల గురించి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ డాక్టర్ పైయాజ్ అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎన్ఎమ్ఓ డాక్టర్ హారిక గారు మాట్లాడుతూ టీబీఎంబీఏ కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎంలు ఆశాలతో టీబీ వ్యాధి పట్ల శిక్షణ శిబిరం నిర్వహించారు చికిత్స గురించి అవగాహన వ్యాధిగ్రస్తులను గుర్తించడం వారికి పరీక్షలు చికిత్స వీటి మీద

వార్త‌లు

సామూహికంగా ఎలుకలను నిర్మూలించినప్పుడే పంటకు మేలు జరుగుతుంది

సామూహికంగా ఎలుకలను నిర్మూలించినప్పుడే పంటకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. వేలివెన్ను గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఎలుకల మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పైరూ లో 15 నుండి 20 శాతం వరకు ఎలుకల వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని సకాలంలో రైతులు వాటి నిర్మూలన చేపట్టాలని వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ఎలుకలు నిర్మూలించబడతాయని తెలిపారు.

వార్త‌లు

తణుకు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు

తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులతో ఇరగవరం మండలం అనుమాజిపాలెం నుంచి వయా పెద్దిరెడ్డి పాలెం మీదుగా కంతేరు వరకు రూ. 45 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇరగవరం మండలం రేలంగి శివారు చుక్కావారితోట గ్రామం వరకు రూ. 30 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. తణుకు మండలం మండపాక శివారు యర్రనీలిగుంట నుంచి

వార్త‌లు

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారికి అండగా కూటమి

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారికి అండగా కూటమి తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్‌ ప్రసంశించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నేపాల్‌లో నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అల్లర్లలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 215 మంది తెలుగువారిని స్వస్థలాలకు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్‌ స్పందించిన తీరును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశంసించారు. నేపాల్‌ మారణహోమంలో తెలుగువారు ఉన్నారనే విషయం తెలియగానే అనంతపురం పర్యటన రద్దు చేసుకున్న మంత్రి లోకేష్‌ సచివాలయంలోని రియల్‌ టైం గవర్నెన్స్‌

వార్త‌లు

అధిక మోతాదులో పురుగుమందులు వాడరాదు

ఇరగవరం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పేకేరు గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు మాట్లాడుతూ వరిలో ఆశించే పురుగులు తెగుళ్లు గురించి వివరిస్తూ వరిలో మోతాదుకు మించి పురుగుమందులు వాడకం వలన ఉపయోగకరమైన కీటకాలు సాలీడు అక్షింతల పురుగు వంటి మిత్ర పురుగులు చనిపోతున్నాయని, అదేవిధంగా పురుగుమందుల అవశేషాలు పేరుకుపోవడం వలన మానవ శరీరంలో ఈ పురుగుమందులు చేరి దీర్ఘకాలిక

వార్త‌లు

కాణిపాకంలో దీక్ష విరమించిన నిడదవోలు గణపతి స్వాములు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో వేంచేసియున్న శ్రీ సిద్ధి వినాయక కుమారస్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు గణపతి ఉపాసకులు గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీకాకుళపు నాగేశ్వర సూర్య సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో 60 మంది గణపతి మాల ధారణ చేసిన స్వాములు గురువారం చిత్తూరు జిల్లా లో ప్రసిద్ధిగాంచిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గణపతి దీక్ష పూర్తిచేసిన స్వాములు కాణిపాకం శ్రీ వినాయక స్వామికి ఇరుముడి సమర్పించారు. ఈ

వార్త‌లు

అత్తిలి మండలంలో సామూహిక ఎలుకల నివారణ

పంటలను ఆశించి రైతులకు విపరీతమైన నష్టాన్ని కలుగజేసే ఎలుకలను నివారించే కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలంలో గల అన్ని గ్రామాలలో శుక్రవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ మండల వ్యవసాయ అధికారి టి రాజేష్ తెలియజేశారు ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులందరికీ మందు కలిపిన విషపు ఎరను పంపిణీ చేయడం జరుగుతుందనీ, కావున రైతులందరూ వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్న ఈ సామూహిక ఎలుక నిర్మూలన

వార్త‌లు

మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ బాధితులకు భరోసా

సచివాలయంలో పబ్లిసిటీ సెల్ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి మంత్రి లోకేష్ అందించిన ధైర్యంతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులు ఆనందం వ్యక్తం చేశారన్న మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వ చర్యలతో నేపాల్ నుండి రేపు సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్న బాధితులు అమరావతి : మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ బాధితులకు భరోసా కల్పించారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని

వార్త‌లు

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం – అవగాహన సదస్సు

స్థానికఎస్.కె.ఎస్.డి మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్, జాతీయ సేవాపథకము వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం” సందర్భంగా అవగాహన నదన్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్, కెప్టెన్ యు.ఎల్ సుందరీబాయ్ మాట్లాడుతూ 1960 సం॥లో అంతర్జాతీయంగా (ఎమ్. హెచ్. వో, డబ్ల్యూ. హెచ్. వో) సామూహికంగా బలవన్మరణాలను అరికట్టడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారని తెలియజేశారు. 18 సం॥రాలు నుండి 35 సం॥రాలు వయస్సువారు ఎక్కువుగా

Scroll to Top