ఎవరు అవినీతి పరులో తేల్చుకుందాం..!
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి వైసీపీ దుష్ప్రచారాలను ఖండించిన టిడిపి నేతలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాలను టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై బురదజల్లేందుకు చేస్తున్న కుట్రలు సరికాదన్నారు. ఈ మేరకు శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణపై చేసిన అవినీతి ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని బహిరంగ చర్చలో ఎవరు అవినీతిపరులో […]










