వార్త‌లు

పురుషుల శాఖ గ్రంధాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు

తణుకు బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు ప్రారంభోత్సవం జరిగినదిప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం జండా ఆవిష్కరణ చేయగావావిలాల సరళదేవి గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ ను అందరితో చేయించారు అనంతరం సభా కార్యక్రమాల ప్రారంభమయ్యాయి.సరళ దేవి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభకు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి […]

వార్త‌లు

వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం

వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొనగా 22 మంది విజేతలకు మానవతా జిల్లా కమిటీ వారిచే స్పాన్సర్ చేయబడిన ప్రోత్సాహక బహుమతులను ఎస్ కే ఎస్ డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ఆల్రౌండర్ గా గెలుపొందిన జి. రంజిత్

వార్త‌లు

బీటెక్ విద్యార్థి హత్యకేసులో సూత్రధారి కారుమూరి

కారుమూరి ఒత్తిడితోనే కేసు పక్కదోవ పట్టించారు వైసీపీ నేత ముళ్ళపూడి రూప నిందితురాలు కావడంతోనే నాగ హారిక హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముళ్ళపూడి నాగ హారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదోవ పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రాజకీయ

వార్త‌లు

నాగహారికను చంపేశారని చెప్పినా పొలీసులు వినలేదు

అనుమానాస్పద మృతిగా నమోదు చేసి వదిలేశారు దీని వెనుక మాజీ మంత్రి కారుమూరి హస్తం ఉంది మృతురాలు నాగహారిక అమ్మమ్మ పార్వతి తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముళ్ళపూడి నాగహారిక హత్య చేశారని ఎంత మొత్తుకున్నా అప్పట్లో పోలీసులు కనీసం పట్టించుకోలేదని మృతురాలి అమ్మమ్మ గజ్జరపు పార్వతి అన్నారు. కేవలం అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒత్తిడితోనే పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గురువారం తణుకులో ఎమ్మెల్యే

వార్త‌లు

తుఫాను ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి బాధితులకు నిత్యావసరాలను అందజేసిన ఎమ్మెల్యే ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావాన్ని అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు అత్తిలి మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 1250 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం

వార్త‌లు

నకిలీలవలలో పడ్డ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ – రూ 2లక్షలు టోకరా.

పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, నవంబర్ – 13 ఆన్లైన్లో ఇటీవల నకిలీలు బెడద ఎక్కువయ్యింది. విద్యావంతులే నకిలీల ఉచ్చులో పడిపోతున్నారు. చదువు లేనివారికన్నా అధికంగా ఈ రకమైన ట్రాప్ లో . ప్రభుత్వఅధికారులు సైతం మోసపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మొదటివారంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఎ. సి. బి. దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలన మయ్యాయి . దీనిని ఆసరాగా తీసుకున్న ఆన్లైన్ కేటుగాళ్లు పశ్చిమ గోదావరి

వార్త‌లు

తణుకులో మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు, నిరసన ర్యాలీ తధనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోణాల భీమారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, పట్టణ, గ్రామ, వార్డు వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ విభాగాల నాయకులు

వార్త‌లు

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది

– హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి విశాఖపట్నం: నవంబర్ 12 (కోస్టల్ న్యూస్) విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు” ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ

వార్త‌లు

యస్.కె.యస్.డి. మహిళా కళాశాల ఆద్వర్యంలో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో శ్రమదానం

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో 2వ రోజు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించినారు. సచివాలయం, అంగన్వాడీ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచి స్వచ్ఛత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు. స్వచ్ఛాంధ్రా కార్పోరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ రోహిత్ విద్యానంద్ పరిసరాలు పరిశుభ్రత మరియు ప్రాముఖ్యతపై ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్స్, సి.హెచ్.

వార్త‌లు

వై.టి.మూర్తికి ధన్వంతరి ఎచ్చివ్మెంట్ అవార్డు

తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన టీవీ సినీ ఆర్టిస్ట్ వై.టి. మూర్తి ధన్వంతరి అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అవార్డును జూనియర్ సివిల్ జడ్జ్ నాదెండ్ల రామచంద్ర రావు నుంచి అందుకున్నట్లు మూర్తి తెలిపారు. ఈ అవార్డును ఈటీవీ సీరియల్ రంగులరాట్నంలో అంజి పాత్రలో నటిస్తున్న మూర్తికి ఇవ్వడం ఆనందంగా ఉందని ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వర్తనపల్లి రామకృష్ణ తెలియజేశారు. మూర్తికి అవార్డు రావడం పట్ల

Scroll to Top