బెదిరింపులకు పాల్పడుతున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్
టీడీఆర్ లో ఎటువంటి అవకతవకలు లేవు మీడియాని ఆశ్రయించిన బాధితులు విశాఖపట్నం: డాబాగార్డెన్స్: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్) వేపగుంట గ్రామంలో మాస్టర్ ప్లాన్ సదుపాయాల కల్పన కోసం జీవీఎంసీ సేకరించిన భూములు ప్రభుత్వ భూములు గానీ, దేవస్థానం భూములు గాని కావని బాధితులు తరుపున గారపాటి శరత్ చంద్ర స్పష్టం చేశారు. నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్క్లప్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తమ నుంచి […]










