వార్త‌లు

పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ

• 30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి 16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖపట్నం: సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల […]

వార్త‌లు

తణుకు అభివృద్ధికి మార్గదర్శకులు వైటీ రాజా

తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దివంగత వైటి రాజా మార్గదర్శకత్వం చూపించారని రెరా సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి పురస్కరించుకొని స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు సంతాప సభ నిర్వహించారు. తొలుత వైటి రాజా చిత్రపటానికి పూలమాల వేసిన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ

వార్త‌లు

ఉండ్రాజవరం జడ్. పి. హైస్కూల్లో వరల్డ్ డయాబెటిస్ డే అవగాహన సదస్సు

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు కు, పిల్లలకు, డయాబెటిస్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం పి.హెచ్. సి. ప్రధాన వైద్యాధికారి డా. దుర్గా మహేశ్వర రావు మాట్లాడుతూ డయాబెటిస్ వ్యాధినే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి అని కూడా అంటారని తెలిపారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండుటనే డయాబెటిస్ అంటారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోవను. దీనివల్ల

వార్త‌లు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ఘనవిజయం.

24 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నవీన్‌యాదవ్‌. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల సంఘం. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు. మిఠాయిలు తినిపించుకుని మంత్రులు, ముఖ్య నేతల శుభాకాంక్షలు.

వార్త‌లు

14 సంవత్సరాలలోపు పిల్లలు అందరు చదువుకోవాలి

తణుకు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు ఆదేశముల మేరకు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K కృష్ణ వేణి గారు పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మరియు బాధ్యతలు గురించి 14 సంవత్సర ల లోపు పిల్లలు అందరు చదువుకోవాలని, పనులు వెళ్లకూడదని, అలాగే బాల్య వివాహలు కు దూరంగా ఉండాలని, 18

వార్త‌లు

బిహార్లో బిజేపి హవా – ఏ.పి. అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక

బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి రాజకీయాలకు, పారదర్శక పరిపాలనకు, దేశాన్ని ముందుకు నడిపించే సమర్థ నాయకత్వానికి తమ పూర్తి మద్దతు తెలియజేసారు.నరేంద్ర మోదీ నేతృత్వంపై అచంచల విశ్వాసంతో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపింది. ఈ విజయం భారతీయ జనతా పార్టీ చేపట్టిన అభివృద్ధి ఆజెండాకు, దేశాన్ని వికసిత భారతం వైపు నడిపించే మోదీ దూరదృష్టి నాయకత్వానికి ప్రజల నుండి వచ్చిన భారీ ఆమోదం. బీహార్ ప్రజలకు, నూతన ప్రభుత్వానికి

వార్త‌లు

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ

విశాఖపట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడిందని ఈ సందర్భంగా రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. 38 మెగా పరిశ్రమల్నీ సీఎం ప్రారంభిండం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఒక్క ఎంఎస్‌ఎంఈల ద్వారానే 5 లక్షల మంది

వార్త‌లు

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో టూరిజం స్టాల్ ను సందర్శించి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం :విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు.సీఐఐ సదస్సు ద్వారా విశాఖ, అమరావతి, తిరుపతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు రానున్నాయని, పర్యాటక రంగంలో దాదాపు 100

Scroll to Top