వార్త‌లు

కొత్త కొత్త యాప్ లు తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురి చేయడం తగదు

ఉపాధి హామీలో అవినీతి లేకుండా చేస్తామని కొత్త కొత్త యాప్ లు తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ. సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్ర రావు. ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తణుకు మండలం 3.వ మహాసభ తణుకు అమరవీరుల భవనంలో బండారు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘ […]

వార్త‌లు

ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!

ఇది చాలా అరుదైన దృశ్యం..! బ‌హుశా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఇలాంటి దృశ్యం ఎప్పుడూ క‌నిపించ‌లేదేమో…? సాధారంగా ఐఏఎస్‌కు ఎంపిక కావ‌డ‌మే ఒక గొప్ప‌. ఐఏఎస్‌ సాధించ‌డానికి ఎంతో మంది ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అవుతారు… చాలా కొద్ది మంది మాత్ర‌మే స‌క్సెస్ అవుతారు. అలా విజ‌యం సాధించిన వారికి క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం.. వారి జీవితంలో మ‌రిచిపోలేని రోజు. ఒక జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేయ‌డం ఐఏఎస్ సాధించిన వారికో గొప్ప‌గౌర‌వం అయితే.. ఇప్పుడు ఇలా

వార్త‌లు

అరుదైన రికార్డు నెలకొల్పిన నారా దేవాన్ష్‌

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ తనయుడు నారా దేవాన్ష్‌ మరో అరుదైన ఘనతను సాధించడం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ హాలులో జరిగిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించినట్లు చెప్పారు. వేగవంతమైన చెక్‌ మేట్‌ సాల్వర్‌–175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డు అందుకున్నారని అన్నారు. సవాళ్లను పరిష్కరించి చెక్‌మేట్‌ సాల్వర్‌గా దేవాన్ష్‌ ప్రపంచ

వార్త‌లు

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, కంసాలపాలెం ప్రాంతాల్లో ఎర్రకాలువ ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, కంసాలపాలెం ప్రాంతాల్లో ఎర్రకాలువ ఉద్ధృతి పెరగడంతో రహదారులపై వరదనీటి ప్రవాహం కొనసాగుతోందనీ, ఆమేరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో  ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించి సహకరించాలని జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ ప్రతి గంట

వార్త‌లు

ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ హబ్ గా తూర్పుగోదావరి జిల్లా

రాజమహేంద్రవరం మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని స్పష్టం 2047 నాటికి ఏపీని ప్రపంచ ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని వెల్లడి సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిహోదా కల్పనతో ఊతం వచ్చిందన్న మంత్రి దుర్గేష్ ప్రసిద్ధ క్షేత్రాల్లో స్టార్ హోటల్లు, రిసార్ట్ ల నిర్మాణం,హోం స్టేలు, టెంట్ సిటీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన

వార్త‌లు

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనీ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల

వార్త‌లు

లోక్ అదాలత్ లో కేసులురాజీ వల్ల విలువైన సమయం డబ్బు ఆదా

. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తణుకు కోర్టు భవనముల సముదాయములో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 650 కేసులు రాజీ చేశారు, దానిలో సివిల్ కేసులు 23, క్రిమినల్ కేసులు 605, ప్రీ లిటిగేషన్ కేసులు 22 ఉన్నవి. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని, చట్టం తెలియక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని

వార్త‌లు

15,16 తేదీల్లో సచివాలయంలో జరుగనున్న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఈ నెల 15,16 తేదీల్లో సచివాలయంలో జరుగనున్న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి నేడు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు ఐదేళ్లలో 125 కేబినెట్ సమావేశాలు, 25 కలెక్టర్ కాన్ఫరెన్సుల నిర్వహణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై

వార్త‌లు

తణుకు నియోజకవర్గంలో ఆలయాల నూతన కమిటీల నియామకం

అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు సంబంధించి పాలకవర్గాల నూతన కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నూతన కమిటీ అధ్యక్షులు, సభ్యులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆయా ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం, అత్తిలి మండలం మంచిలి పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవాలయం, అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో

వార్త‌లు

ఓటు రక్షకులే ఓటు భక్షకులా? సభ కరపత్ర ఆవిష్కరణ

ఈనెల 14వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తణుకు పట్టణంలోని స్త్రీ సమాజం రోడ్ లో ఉన్న సజ్జాపురం మినీ లయన్స్ క్లబ్ నందు. “ఓటు రక్షకులే ఓటుభక్షకులు” అనే అంశంపై ప్రముఖ రచయిత పత్రిక సంపాదకులు సతీష్ చందర్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగిస్తారు. కావున ఈ సభను జయప్రదం చేయాలని. కోరుతూ ఈరోజు తణుకు న్యాయవాదులు, సామాజిక న్యాయపోరా సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లూ వింగ్స్ ఫౌండేషన్

Scroll to Top