వార్త‌లు

తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురండి

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడుకి మంత్రి దుర్గేష్ సూచన రాజమహేంద్రవరంలోని నివాసంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడు తొలి వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన డి. మునిరత్నం నాయుడుకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన […]

వార్త‌లు

తల్లితండ్రుల పోషణ, సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన

తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాలులో చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆదేశముల మేరకు తణుకు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పోతార్లంక, తల్లితండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, ఈ చట్టం 2007లో అమలులోకి వచ్చింది, దీనిప్రకారం అన్యాయానికి గురవుతున్న తల్లితండ్రులు పిల్లల్ని నమ్మి, వారి మోసపు మాటలు నమ్మి వారికి వున్న ఆస్తులు పిల్లల పేరుమీద రాయించుకుని తరువాత వారిని చూడకపోవటము

వార్త‌లు

అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు

అత్తిలి పట్టణంలో డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న అనధికార లే-అవుట్లో పంచాయితీ అనుమతులు కూడా లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పంచాయతీ సెక్రటరీ జి.భాస్కర్ తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ కట్టిన వాటిని అక్కడితో ఆపివేయాలని అనధికార నిర్మాణం చేపట్టిన వారికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు తప్పవని అత్తిలి పంచాయతీ సెక్రటరీ

వార్త‌లు

తణుకు శాఖా గ్రంథాలయంలో మనోరంజకంగా కవి సమ్మేళనం

తణుకు, నవంబర్ 17, 2025 : కవిత్వం మనసుని రజింపజేస్తుందనీ, కవులు కవిత్వ రచనతో బాటు హాస్య చతురత కలిగి ఉంటారని ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా, సోమవారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. సభకు మానవత సంస్థ నాయకులు, ప్రముఖ

వార్త‌లు

కారుమూరీ… డైవర్షన్ పాలిటిక్స్ మానుకో

నాగ హారిక హత్య కేసును డైవర్షన్ చేయడానికి ప్రయత్నం లేహం ఫుడ్స్ పై ఉద్యమం చేస్తానంటూ ముసలి కన్నీరు నాగ హారిక కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి అప్పటి పోలీసులపై కారుమూరి ఒత్తిడితోనే నీరుగారిన కేసు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హితవు పలికారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన నాగ హారిక కేసు విషయంలో

వార్త‌లు

శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే కార్తీక మాసం పురస్కరించుకుని పెనుమంట్ర మండలంలో వేంచేసిన నత్తా రామేశ్వరం, జుత్తిగ గ్రామాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసితో పాటు కుమారుడు నిఖిల్ రత్న కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

మంత్రి దుర్గేష్ చొరవతో రోడ్లకు మరమ్మత్తులు

వార్షిక నిర్వహణ నిధి క్రింద గోపవరం నుండి డి.ముప్పవరం, డి. ముప్పవరం నుండి కానూరు వరకు జరుగుతున్న పనులు స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు నిడదవోలు: మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గంలో రహదారి మరమ్మత్తుల పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ చొరవతో వార్షిక నిర్వహణ నిధి (ఏఎంజీ) క్రింద నిడదవోలు నియోజకవర్గంలోని గోపవరం నుండి

వార్త‌లు

గ్రంథాలయ ఉద్యమకారులకు ఘనంగా నివాళులు

తణుకు, నవంబర్ 16, 2025 : గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామ, పట్టణ, నగరాల్లో వ్యాప్తి చేసిన మహానుభావులైన అయ్యంకి వెంకట రమణయ్య, డా.ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం,వెలగా వెంకటప్పయ్య చిరస్మరణీయులని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రోత్సహించిన వారి గురించి

వార్త‌లు

ముమ్మాటికి ఇది రాజకీయ హత్య..!

హారిక హత్య కేసులో వైసీపీ నేతల పాత్ర కేసు పక్కదోవ పట్టించేందుకు రూ. 50 లక్షలు డీల్ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన మాజీ మంత్రి కారుమూరి తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన ముళ్ళపూడి నాగాహారిక కేసులో అప్పటి వైసీపీ నేతలు హస్తం ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ముమ్మాటికి ఇది రాజకీయ హత్య అని పేర్కొన్నారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఆ పార్టీ

వార్త‌లు

ప్రతి ఎంవోయూ గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు

:- మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిందనడానికి సాక్ష్యమే సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఎంవోయూలు విశాఖ సీఐఐ సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన అధికార యంత్రాంగాన్ని, నాయకులను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నిత్య కృషీవలుడు అన్న మంత్రి దుర్గేష్.. సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టిన వ్యక్తి యువనేత లోకేష్ అని వెల్లడి విశాఖపట్నం: విశాఖలో జరిగిన రెండు రోజుల సిఐఐ సమ్మిట్ లో దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు

Scroll to Top