వార్త‌లు

ఓట్ల చోరీ పై నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

విశాఖపట్నం: సెప్టెంబర్ 17 (కోస్టల్ న్యూస్) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఓట్ల అవకతవకల పై ఎఐసీసీ ఆదేసాలు మేరకు సంతకాల సేకరణ సందర్భముగా జిల్లాకాంగ్రెస్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు లో సంతకాల సేకరణ ఉద్యమం డీసీసీ అధ్యక్షులు అధ్యక్ష తన, కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువజన అధ్యక్షులు రామారావు, రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు జివివి కమలాకర్ రావు, కస్తూరి వెంకటరావు, బాషా, జగన్, అప్పలనాయుడు, ఆలీ, రాజేష్, […]

వార్త‌లు

ఆచార, సాంప్రదాయాల బద్ద వ్యతిరేకి పెరియార్ ఈవి రామసామి

విశాఖపట్నం: సెప్టెంబర్ 17 (కోస్టల్ న్యూస్) నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయ ఆసియా దేశాల సోక్రటీస్, సంఘసంస్కరణ ఉద్యమానికి తండ్రి, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి అర్ధ రహిత సాంప్రదాయాలకి, నీచమైన ఆచారాలకు బద్ద శత్రువుగా యునెస్కోచేత కొనియాడబడిన పెరియార్ ఈవి రామసామి దేశంలో 90 శాతం పైగా ఉన్న అణగారిన, వెనుకబడిన కులాల అభ్యున్నతికై జీవితాంతం కృషి చేశాడని రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. పెరియార్ ఇవి రామసామి 147వ జయంతి కార్యక్రమం

వార్త‌లు

విద్యుత్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి

విద్యుత్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని సిఐటియు జిల్లా నాయకులు కామన్ మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఆర్టీసీ ఎస్ .డబ్ల్యూ .ఎఫ్ యూనియన్ తణుకు డిపో మహాసభ ప్రసాదు అధ్యక్షతన మంగళవారం నాడు తణుకు లొ అమరవీరుల భవనంలో జరిగినది. ఈ మహాసభలో కామన ముని స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము విద్యుత్ బస్సుల పథకం పేరుతో సబ్సిడీతో కూడిన విద్యుత్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుందని వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించకుండా ప్రైవేటు

వార్త‌లు

అభివృద్ధి పథంలో వేల్పూరు సొసైటీ

పాలకవర్గానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు సొసైటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే క్రమశిక్షణ, పట్టుదలతో గతంలో పని చేసిన ఛైర్మన్లు వేల్పూరు సొసైటీను అభివృద్ధి పథంలో నిలిపారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాలవర్గంతోపాటు ఇక్కడి రైతులు అందించిన సహాయ సహకారాలు, క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం మంగవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో

వార్త‌లు

ఏఎంసీ ద్వారా పుంతరోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు

గత అయిదేళ్లలో ఏఎంసీ ద్వారా అభివృద్ధి శూన్యం ఏఎంసీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకు ఆదాయం పెంచి వ్యయాన్ని తగ్గించి ముఖ్యంగా పుంత రోడ్లు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం తణుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత అయిదేళ్లలో వచ్చిన ఆదాయ వ్యయాలు

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్‌ను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్ కీర్తి చేకూరి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహం, సినీ రంగానికి అనుబంధ మౌలిక వసతులు, అలాగే జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్య అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి – ఇంజనీర్స్ డే

ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది. రైలును ఆపండి..అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన మేధావి వెెూక్షగుండం  విశ్వేశ్వరయ్య.మేధోసంపత్తిఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌ బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు.అద్వితీయమైన మేధోసంపత్తితో సింధూనది నీటిని సుద్నోరుకు చేరేలా చేశారు.ఆ నీటిని నిల్వ చేయడానికి వినూత్న విధానం కూడా రూపొందించారు.దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్టను నిర్మించారు.అక్కడ విశ్వేశ్వర య్య ఆటోమేటిక్‌ గెట్లను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు.1906లో ఎడెన్‌

వార్త‌లు

తణుకులో గురువులకు సత్కారం

అపుస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కారాలు తణుకు డివిజన్‌ పరిధిలో గురు పూజోత్సవ వేడుక సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఒక గురువుగా నిరంతరం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మార్గదర్శిగా నిలిచి రెండో రాష్ట్రపతిగా పని చేసిన వ్యక్తిని ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా) ఆధ్వర్యంలో తణుకు జోన్‌ పరిధిలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

వార్త‌లు

ప్రతిష్టాత్మక చివెనింగ్‌ స్కాలర్‌షిప్‌కు నవీన్‌కుమార్‌

అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివెనింగ్‌ స్కాలర్‌ షిప్‌కు తణుకు 11వ వార్డుకు చెందిన ముళ్లపూడి నవీన్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నవీన్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది స్కాలర్‌ షిప్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో వెయ్యి మందిని ఎంపిక చేయగా భారత్‌కు

వార్త‌లు

సొసైటీల బలోపేతానికి కృషి చేయాలి

త్రిసభ్య కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సొసైటీలు అందించే సేవలు రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని వీటిని మరింత బలోపేతం చేసే దిశగా త్రిసభ్య కమిటీలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తణుకు నియోజకవర్గంలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో సొసైటీల్లో అవకతవకలు జరిగేందుకు

Scroll to Top