సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్ ప్రాంగణమందు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ పటేల్ జన్మదిన జాతీయ ఐక్యత దినోత్సవం భారతదేశ తొలి హోం మంత్రి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి నారాయణరావు మాట్లాడుతూ మాట్లాడుతూ స్వాతంత్ర సమాజ యోధుడు రాజానీతిజ్ఞడు , […]










