మద్యం షాపులలో, బార్లలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర లో భాగంగా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత ఆదేశాల మేరకు ఈ రోజు తణుకు పట్టణములో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మద్యం షాపులలో, బార్లలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ […]









