వార్త‌లు

ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

తణుకు రోడ్‌ రన్‌ పేరుతో మారథాన్‌ డిసెంబర్‌ 7న తణుకులో ఏర్పాట్లు పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు రోడ్‌ రన్‌ రెండో ఎడిషన్‌ పేరుతో డిసెంబర్‌ 7న తణుకులో మారథాన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలో మహానగరాల్లో నిర్వహిస్తున్న మారథాన్‌లు […]

వార్త‌లు

అయిదేళ్లపాటు రైతులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ

ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ ద్వారా 16 వేల మంది రైతులకు రూ. 11.51 కోట్లు జమ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రి చిత్రపటాలకు రైతులు ధాన్యంతో అభిషేకం అయిదేళ్ల వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌

వార్త‌లు

పాలంగిలో ఘనంగా 72వ సహకార సొసైటీ వారోత్సవాలు

72వ అఖిలభారత సహకార వారోత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని జిల్లా సహకార అధికారి ముళ్ళపూడి వెంకటరమణ ఆవిష్కరించగా సొసైటీ చైర్పర్సన్ డాక్టర్ కాకర్ల నరసన్న జండా వదనం చేశారు. అనంతరం సహకార వారోత్సవాల్లో 6వ రోజు కార్యక్రమంలో భాగంగా పర్యాటక ఆరోగ్య హరిత శక్తి డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటగది వంటి సాధ్యమైన

వార్త‌లు

మత్స్యకారుల వ్యాపార వృద్ధికి ప్రభుత్వం అండ – మంత్రి కందుల దుర్గేష్

ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం క్రింద ఎఫ్ఎఫ్ పీవో గా ఏర్పడిన కోరుమామిడి ది వడ్డీస్ పిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీకి రూ.2,54,000 చెక్కను అందించిన మంత్రి కందుల దుర్గేష్ మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిడదవోలు: దేశంలోని మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మత్స్య రైతులు, మత్య్యకారులను సహకార సంఘం నుండి సమృద్ధి వైపు నడిపించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం

వార్త‌లు

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వం అన్నదాతను దగా చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదే విధంగా

వార్త‌లు

నిడదవోలులో మాజీ ప్రధాని ఇందిర 108వ జయంతి

ఇందిరా గాంధీ 108 జయంతి సందర్భంగా నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజవర్గం ఇంచార్జ్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసినారు ఈ సందర్భంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు ఒక మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టినారు బడుగు బలహీన వర్గాలకు

వార్త‌లు

పత్రికా రంగంలో నిబద్ధత కావాలి : ప్రముఖ జర్నలిస్ట్ బెల్లంకొండ బుచ్చి బాబు

తణుకు, నవంబర్ 18, 2025 : స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయనీ, పత్రికలు సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాలని ప్రముఖ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు అన్నారు. గ్రధాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో బెల్లంకొండ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని “సామాజిక అభివృద్ధిలో మీడియా పాత్ర” అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత దేశంలో మొదటి పత్రిక 1780 వ సంవత్సరంలో ఆంగ్లంలో ప్రచురించిన “బెంగాల్ గెజిట్”

వార్త‌లు

తణుకు రంగోత్సవ్ సెలబ్రేషన్స్లో ఎస్.కె.ఎస్.డి విద్యార్థినుల ప్రతిభ

స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 2 An organization for National level Art Competitions (Mumbai) వారు నిర్వహించిన రంగీత్సవ్ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, గ్రీటింగ్ కార్డు తయారి, కలరింగ్, కార్టూన్స్, వ్యంగ్య చిత్రాలు వంటి వివిధ విభాగాలలో 78 మంది పాల్గొనగా ఎస్. భారతో జయలక్ష్మి ద్వితీయ సంవత్సరం (A&T) విద్యార్థిని కాట్టాన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అలాగే 16 మంది విద్యార్థినులు బంగారు పతకాలను, 8

వార్త‌లు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో ఫ్రెష్‌పాడ్‌ ప్రతినిధులు

అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ భారతదేశంలో మొట్టమొదటి పేటెంట్‌ పొందిన ఫ్రెష్‌పాడ్‌ సంస్థ ద్వారా హెల్మెట్‌ క్రిమిసంహారక యంత్రం తయారు చేసిన లక్కోజు దిలీప్‌కుమార్, లక్కోజు భాస్కర్‌లు మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో జరిగిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు, టిసిఎస్‌ చైర్మన్‌ చంద్ర శేఖరన్‌ చేత గుర్తింపు పొందారు. బ్రిక్స్‌ బ్రెజిల్, చైనా, మలేషియాలో వెండి పతకాలు సాధించిన వీరు సెర్బియాలో జరిగిన 38వ అంతర్జాతీయ

వార్త‌లు

జనగణనలో కులగణన చేపట్టి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలి…

సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు… తణుకు, నవంబరు 18సామాజిక న్యాయం, సమానత్వ సాధన దిశగా జనగణనలో కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్ అమలు చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత పిలుపుమేరకు జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిచి

Scroll to Top