గంజాయి విక్రయం, వినియోగం మరియు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. — గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్,.
👉 ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… 🔰 గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకల…
👉 ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… 🔰 గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకల…
చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల యుజీ & పిజీ (అటానమస్) కళాశాలలో 2025-2026 సంవత్సరానికి విద్యార్ధి సంఘ ఎన్నికలు ది.20-09-2025న కళాశాలలో నిర్వహించినారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా విద్యార్ధినులకు పోటీతత్త్వం, నాయకత్వ లక్షణాలు మరియు టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటారని ఎలక్షన్స్ అంటే ఏమిటి, ఏవిధంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు, ప్రచారము, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను విద్యార్థినులు అవగాహన చేసుకుంటారని ఈ సందర్భంగా
ఇరగవరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ స్వ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను ఇరగవరం వ్యవసాయ సహకార సంఘం అద్యక్షులు వేండ్ర నాగరాజేశ్వరరావు, ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామపెద్దలు సమక్షంలో ప్రారంభించిరి . ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు వైద్య సేవలు అందించుటకు స్త్రీల వైద్య నిపుణులు, కంటిపరీక్షలు చేయు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు,
బెంగుళూరులోని సెప్టెంబర్ 18-20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఐఏఎస్ రాష్ట్ర పర్యాటక ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి.. భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో శనివారం గ్రామ పరిశుభ్రతపై పర్యావరణ సమతుల్యతపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీపుల్ల కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ పాల్గొన్నారు. మన ఇంటిని మాత్రమే కాకుండా పరిసరాలను గ్రామాలను స్వచ్ఛంగా, పర్యావరణ సమతుల్యత కొరకు మొక్కలను ప్రతి వ్యక్తి నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత చేపట్టాలని సర్పంచ్ చీపుర్ల
ఈనెల 24వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద దళిత రణభేరి పేరుతో ధర్నా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఉండ్రాజవరం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఛలో విజయవాడ కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపై అనేక చోట్ల పలుమార్లు దాడులు చేయడం జరుగుతుందని, దళితుల పక్షాన నిలబడి పోరాడే ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని బీఎస్పీ నాయకులు అన్నారు. బీఎస్పీ దళితులను చైతన్యం చేసి కూటమి
తణుకులో ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మాణానికి చర్యలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గత కోన్నేళ్లుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా గోస్తనీ ఆనుకుని బండ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బండ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు తోడు విద్య,
ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు తణుకులో మొక్కలు నాటి ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ఎండలను తగ్గించుకుని గ్రీనరీ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు 25వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర
తణుకు మండలంలో దువ్వ, కొమరవరం గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఉచిత ఎలుకల మందు పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు ఎ.యం.సి. చైర్మన్ శ్రీ కొండేటి శివ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఎలుకల మందును రైతు సోదరులు అందరు ఉపయోగించుకొని సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో దువ్వ సహకార సోసైటీ చైర్మన్ చిక్కాల వేణు మాట్లాడుతూ రైతుసోదరులు ఎలుకల మందును పంటపోలలోనే కాకుండా పోరంబోకు