విద్యార్థులకు రాజ్యాంగ విలువలు అందించాలి – డి.వి.వి.యస్. వర్మ
దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని, దాని విలువలను విద్యార్థులుకు బోధించాలని ప. గో. జిల్లా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ డి. వి. వి. యస్. వర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక యస్. సి.ఐ. యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అధ్యాపకులు- ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలు నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవం లో పాలుపంచుకుని సామూహికంగా “ రాజ్యాంగ పీఠిక పఠనం- పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరారు. […]










