ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సమావేశం
తణుకు మండలంలోని తేతలి, ముద్దాపురం ప్రాధమిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా వెంకట్, ముళ్ళపూడి శ్రీనివాస్ ల అధ్యక్షతన ఖరీఫ్ 2025 ధాన్యం సేకరణ పై మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు తణుకు వ్యవసాయ సబ్ డివిజన్, సహాయ వ్యవసాయ సంచాలకులు జి. నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2025 సీజనకు గాను ప్రభుత్వ మద్దతు ధర వరి గ్రేడ్ ఎ రకమునకు […]










