వార్త‌లు

ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సమావేశం

తణుకు మండలంలోని తేతలి, ముద్దాపురం ప్రాధమిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా వెంకట్, ముళ్ళపూడి శ్రీనివాస్ ల అధ్యక్షతన ఖరీఫ్ 2025 ధాన్యం సేకరణ పై మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు తణుకు వ్యవసాయ సబ్ డివిజన్, సహాయ వ్యవసాయ సంచాలకులు జి. నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2025 సీజనకు గాను ప్రభుత్వ మద్దతు ధర వరి గ్రేడ్ ఎ రకమునకు […]

వార్త‌లు

అయోధ్య శ్రీరాముని సేవలో తరిస్తున్న చల్లా శ్రీనివాస శర్మ

అయోధ్య శ్రీరాముని సేవలో తరిస్తున్న శ్రీ చల్లా శ్రీనివాస శర్మ నిర్మించి తలపెట్టిన కళ్యాణ రాముని ఆలయానికి సంబంధించిన ఉత్సవమూర్తిని అలాగే స్వామివారి కోదండo, పాదుకల్ని తీసుకొని ఆ పూజ పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకొని చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బిజేపి అధికారప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సందర్భంగా తణుకులో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘంలో జరిగిన భక్తులకు సందర్శనార్థం స్వామివారి ఉత్సవమూర్తిని కొదండాన్ని, రామపాదుకలను ప్రజల సందర్శనార్ధం ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుక

వార్త‌లు

గంజాయి అక్రమ రవాణా నిరోధానికి అనకాపల్లి జిల్లా పోలీసులు డ్రోన్ నిఘా

గంజాయి అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా డ్రోన్ నిఘా – చెక్‌పోస్ట్ సిబ్బందికి అప్రమత్తం సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సెప్టెంబర్ 22: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా నిరోధానికి అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి తాటిపర్తి పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే

వార్త‌లు

దసరా సెలవులకు వెళ్ళేవారు పొలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి – ఉండ్రాజవరం పొలీస్

తూర్పుగోదావరిజిల్లా ఎస్పీ ఆదేశముల ప్రకారం, కొవ్వూరు డిఎస్పీ, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో, ఉండ్రాజవరం మండల పరిధిలోని ప్రజలకు పొలీసు శాఖ ఈ విదంగా తెలియజెస్తున్నారు, మండలంలో దొంగతనాలు జరుగుచున్నందున, దసరా పండుగలు నిమిత్తం ప్రజలు బంధువులు ఇళ్ళకు, వారి స్వంత వూళ్లకు వెళ్ళుచున్నప్పుడు, విలువైన బంగారం, వెండి ఆభరణములు, డబ్బును బ్యాంకు లాకర్లలో గాని, బంధువుల వద్ద గాని భద్రపర్చుకుని వెళ్లవలసినదిగా, అదేవిదంగా ఇంటి గేటు తాళములు బయట కాకుండా లోపల వేసుకోవాల్సినదిగా తెలియజేస్తున్నారు. అదే

వార్త‌లు

గురజాడ విద్యానికేతన్ లో ఘనంగా ప్రముఖ కవి గురజాడ జయంతి

ప్రముఖ కవి గురజాడ అప్పారావు జయంతిని సాహితీ సామ్రాజ్యం సంస్థ ఆధ్వర్యంలో తణుకు గురజాడ విద్యానికేతన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు పాడినాడ తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ వాడుక భాషకు తొలి జాడ గురజాడ అని అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై సదస్సును నిర్వహించగా పలువురు ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ కవితల ప్రాముఖ్యత పై మాట్లాడారు. అనంతరం తణుకు ప్రాంతంలో ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ

వార్త‌లు

ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా చంద్రబాబు

ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా కల్పించేలా ‘కూటమి’ చర్యలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 53 మందికి రూ. 39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులా అండగా ఉంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంతోపాటు రూరల్ మండలం పరిధిలోని 53 మందికి రూ.39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని

వార్త‌లు

రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రక్తదానం ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ఆయన

వార్త‌లు

జీఎస్టీ 2.0 చారిత్రాత్మకం

పన్నుల వ్యవస్థలో పారదర్శకత నెల రోజుల పాటు జీఎస్టీపై అవగాహన వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దేశప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 చారిత్రాత్మకమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నరేంద్రమోదీ 2014లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చి వ్యాపార అభివృద్ధితోపాటు పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 2017లో

వార్త‌లు

తణుకు ప్రతిష్టను ఇనుమడింపజేసిన గౌరహరి

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌరహరిని సత్కరించిన ఎమ్మెల్యే సంగీత దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు పాన్‌ ఇండియాలో ఘన విజయం సాధించి పెట్టిన సంగీత దర్శకుడు గౌర హరి తణుకు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జై హనుమాన్, మిరాయ్‌ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన తణుకు పట్టణానికి చెందిన గౌర హరి ఆదివారం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా శాలువా, జ్ఞాపికతో ఘనంగా

వార్త‌లు

ఒక దేశం – ఒకే ఎన్నిక విప్లవాత్మక సంస్కరణ..తద్వారా సమగ్రాభివృద్ధికి అవకాశం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో నిర్వహించిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందన్న మంత్రి దుర్గేష్ దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గి, రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుందన్న మంత్రి దుర్గేష్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి చర్చ

Scroll to Top