వార్త‌లు

తణుకు జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయి కిరణ్ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 21 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ కొన్ని పనులకు […]

వార్త‌లు

విద్యార్థులు మీభవిష్యత్తు మీచేతుల్లోనే సున్నితంగా హెచ్చరిక – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

గడిచిపోయిన రోజు తిరిగి రాదు.. చదువుకోని రోజు భారం అవుతుంది.. ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలి.. ఆలోచనలు మారితే పట్టాలెక్కడం కష్టం, శ్రద్ధ పెట్టి చదవాలి విద్య ద్వారానే జీవితంలో స్థిరపడగలరు.. నేడు నేర్చిన విద్య ఎన్నటికీ తరిగిపోదు… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక అమ్మలా లాలించి, గద్దించి విద్యార్థులకు చదువు ఎంతో ఉపయోగమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా

వార్త‌లు

రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే

రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్బంగా ముగ్గుల పోటీలు, వక్తృత్వ పోటీలు శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం గవర్నమెంట్ ఆటోనమస్ కళాశాల, పాలకొల్లు నందు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ముగ్గుల పోటీలు మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎయిడ్స్ డే వేర్ నెస్ ను ప్రధాన అంశంగా తీసుకొని

వార్త‌లు

ఏ.పి.స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విదేశిభాషలు, నైపుణ్యాల్లో శిక్షణ

ఏ.పి.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో, ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో జరిగిన విదేశాలో ఉపాధి అవకాశాలు కాన్ఫరెన్స్ లో పాల్గోవటం జరిగింది. విదేశీ భాషలు మరియు నైపుణ్యాల్లో శిక్షణ అందించి, ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు విదేశీ ట్రైనింగ్ ఏజెన్సీలతో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. విదేశీ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన

వార్త‌లు

పాలకమండలి దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని

నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వెంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి ( స్వయంభు ) దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు, మెంబెర్స్ ప్రమాణ స్వీకారోత్సవా న్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మినరసింహారావు చేయించారు. తదుపరి ప్రమాణం చేసిన పాలకమండలిని దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని కోరిరి. ఉమామల్లేశ్వరస్వామి చైర్మన్ గా గొల్లపల్లి మురళి కృష్ణ, సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు, అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, తొంటపాక వెంకటలక్ష్మి,

వార్త‌లు

రైతుల సేవలో ఏలేటిపాడు సొసైటీ

సొసైటీ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రైస్ మిల్లు డ్రైయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ జిల్లాలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులోని డ్రైయర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏ సొసైటీ చేయలేని విధంగా ఏలేటిపాడు సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతులకు సేవలు అందిస్తోందని

వార్త‌లు

సూర్యాలయం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం తణుకు పట్టణంలో ఎంతో విశిష్టత కలిగిన సూర్య దేవాలయం అభివృద్ధికి నూతన కమిటీ మరింత కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. రాష్ట్ర అభివృద్ధి కాకుండా భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సూర్యాలయం అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అధ్యక్షులుగా గమిని రామచంద్రరావుతో పాటు

వార్త‌లు

దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లిదాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాతలు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారిని మరింత ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి విశ్వేశ్వరరావు సతీమణి చిలుకూరి కృష్ణవేణి జ్ఞాపకార్థం కేటాయించిన నిధులతో సజ్జాపురం 14వ నెంబర్ మున్సిపల్ స్కూలు ఆవరణలో నిర్మించిన ఆరవ ప్లాంటును ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు.

వార్త‌లు

నిడదవోలును అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతాం

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ఆర్వోబి పూర్తికి జల వనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన నిడదవోలు పట్టణ అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ నిరంతర కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి నిడదవోలు: రాష్ట్రంలోనే నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా, అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు

వార్త‌లు

రైతన్నా మేమున్నాం..

: మంత్రి కందుల దుర్గేష్ తాడిపర్రులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, భవిష్యత్ లో ఏం చేయబోతుందో చెబుతూ సీఎం రాసిన లేఖను కరపత్రాల రూపంలో పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ రూ. 15 లక్షల గోదావరి పుష్కరాల నిధులతో తాడిపర్రు గ్రామ శివాలయానికి అప్రోచ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిడదవోలు: అన్నదాతల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని

Scroll to Top