ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎస్ ఆర్ టి సి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తులసి రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకు డిపోలోని కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీలోకాంట్రాక్టు కార్మికులు సుమారు 25వేల మంది పనిచేస్తున్నారని వారికి లేబర్ […]










