ఆచంటలో ఘనంగా దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి
భారతీయ జనతా పార్టీ సిద్దాంత కర్త, జనసంఘ్ ద్వితీయ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి వేడుకలను ఆచంట మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆచంట మండల బిజెపి మాజీ అధ్యక్షులు ముచ్చర్ల నాగసుబ్బారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, జాతీయ సమైక్యత సమగ్రత కోసం బలమైన రాజకీయ పక్షం ఏర్పడాలనే కాంక్ష తో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో జన్ సంఘ్ […]










