వార్త‌లు

దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ

తణుకు నియోజవర్గంలో 36 వేల మందికి పెన్షన్లు పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమిదే 18వ వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 వ వార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను […]

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఏయిడ్స్ వ్యాధిపై అవగాహనా ర్యాలి

ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నేషనల్ లోకల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, తణుకు మండలం న్యాయ సేవా అధికార సంస్థ మరియు తణుకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అడిషనల్ జడ్జి ఆదేశానుసారం ఉండ్రాజవరం గ్రామంలో ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. తణుకు మండల పి ఎల్ వి  పిఎల్వి, పాలంగి పిఏసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న (నాని) ఆధ్వర్యంలో ఉండ్రాజవరం గ్రామంలో సుంకవల్లి

వార్త‌లు

సంక్షేమ పధకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందంజ

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామం నందు సోమవారం “పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో పాల్గోని అర్హులైన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు ఏ.ఎం.సి. చైర్మన్ గాలింకి జిన్నాబాబు, తహసిల్దార్ పిఎండి ప్రసాద్, ఏ.ఓ.వి.వి.వి.ఎస్.రామారావు, వెలగదుర్రు గ్రామ టిడిపి అధ్యక్షులు మూదునూరి రవీంద్రరాజు

వార్త‌లు

పాలంగి సొసైటీలో ఆర్ధిక, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన సదస్సు

నేటి రోజుల్లో ప్రజలకు బ్యాంకింగ్ అవసరాల దృష్ట్యా ఆర్థిక క్రమశిక్షణ డిజిటల్ కార్యకలాపాలపై ఖాతాదారులకు వ్యవహరించవలసిన తీరుపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో నిర్వహించారు. పాలంగి పిఎసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో తణుకు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిసిబి తణుకు బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు తన ఖాతా నిర్వహణలో అప్రమత్తతగా

వార్త‌లు

వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

:- మంత్రి కందుల దుర్గేష్ రాబోయే రోజుల్లో నిడదవోలు మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి నేటి నుండి నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా అమలవుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజాసేవకుడిగా పనిచేస్తానని మంత్రి కందుల దుర్గేష్ మరో మారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 1967 నుండి ఇప్పటి వరకు ఆరు దశాబ్దాలుగా నిడదవోలు పురపాలక సంఘానికి విశేష సేవలు అందించిన పురపాలక సంఘ చైర్ పర్సన్స్ జాబితాతో

వార్త‌లు

వ్యర్ధాల వల్ల కలిగే అర్థాలపై అవగాహనతో ఉండాలి

‘స్వచ్ఛ తణుకు’ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి వ్యర్ధాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. వ్యర్ధాలు కారణంగా పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. రోటరీ క్లబ్, విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ తణుకు పేరుతో శనివారం నిర్వహించిన వర్క్ షాప్ లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. వ్యర్ధాల నిర్మూలనకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు,

వార్త‌లు

న్యాయసేవలకమిటీ తణుకు ద్వారా ఉచిత న్యాయసహాయం

తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్. రంజిత్ కుమార్ సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్నా ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయసహాయం సేవలు అందిస్తారని అలాగే ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలని తెలిపారు. వారంలో రెండురోజులు జైలులో వున్న క్లినిక్ కు ప్యానెల్

వార్త‌లు

శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనరల్ మెడికల్ క్యాంపు

శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ సెక్రెటరీ రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ నందు స్కూల్ విద్యార్థుల విద్యార్థులకుడాక్టర్ హుస్సేన్ చే ఐ క్యాంప్డా డాక్టర్ అయోషా చే జనరల్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ సరైన పోషకఆహారం తీసుకోకపోవడం చిన్న పిల్లలలో కంటిలోపాలు ఎక్కువగా తలెత్తుతున్నాయని ఇలాంటి సంస్థల ద్వారా ఇలాంటి క్యాంపులు నిర్వహించి చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తారకాపురి లైన్స్ క్లబ్ ద్వారా ఇంత

వార్త‌లు

నిడదవోలు మున్సిపాలిటీకి “స్పెషల్ గ్రేడ్” హోదా

నిడదవోలు పురపాలక సంఘాన్ని ‘స్పెషల్ గ్రేడ్’గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు గత మూడేళ్ల ఆదాయం, అభివృద్ధిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం.. మంత్రి కందుల దుర్గేష్ హర్షం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నవంబర్ 28: నిడదవోలు పురపాలక సంఘం చరిత్రలో మరో కీలక మైలురాయి దాటింది. గత మూడేళ్లుగా మున్సిపాలిటీకి పెరిగిన

వార్త‌లు

అన్నదాత ప్రగతికి ప్రభుత్వం రైతన్నా మీకోసం యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

శుక్రవారం అత్తిలి మండలం పాలూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నగరాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు ఈ గ్రామానికి రావడం ఆ అన్నదాత మీకోసం కార్యక్రమంలో భాగంగా పాలూరు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చక్కగా చుట్టూ కూడా పంట పొలాలు గడ్డివాములు, వరి బస్తాలు అన్నీ కూడా అందంగా పెట్టుకున్నారన్నారు. గ్రామస్తులు,

Scroll to Top