దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ
తణుకు నియోజవర్గంలో 36 వేల మందికి పెన్షన్లు పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమిదే 18వ వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 వ వార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను […]










