వార్త‌లు

మీకోసం కార్యక్రమం – సెప్టెంబర్ 29న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో

ఆన్‌లైన్ అర్జీలు నమోదు – meekosam.ap.gov.in / సమాచారం కోసం 1100 జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, డివిజన్, మండల స్థాయిల్లో “మీకోసం కార్యక్రమం” (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం, 29 సెప్టెంబర్ 2025న నిర్వహించబడుతుంది. జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఆదివారం ప్రకటిస్తూ, ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే నమోదు చేసిన అర్జీల స్థితి లేదా సంబంధిత వివరాల కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చని […]

వార్త‌లు

పసలపూడిలో స్వస్త్ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్

ఉండ్రాజవరం మండలం వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పసలపూడి HWC సెంటర్ నందు స్వస్థ్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ -శక్తివంతమైన కుటుంబం)కార్యక్రమం చేయట్టడం జరిగినది. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగు ఈ కార్యక్రమములో భాగంగా పసలపూడి ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ నందు dr.Y.సృజన అధ్యక్షతన క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. మహిళలను, కిషోర బాలికలను,

వార్త‌లు

ఇరగవరంలో స్వస్త్ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్

ఇరగవరం ప్రాడమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ  స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది.  ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు  వైద్య పరీక్షలు, కంటిపరీక్షలు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు, వృద్దులకు ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాది పరీక్షలు, సాదారణ అనారోగ్య రోగులను పరీక్షించి వైద్యులు రోగులకు వైద్య సేవలు అంధించిరి. ఈ కార్యక్రమంలో 110  మంది రోగులు వైద్య సేవలు పొందినారు .        ఈ కార్యక్రమంలో

వార్త‌లు

దసరా నుంచి దీపావళి వరకు – “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” ప్రచార కార్యక్రమాలు

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు – జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లో జీఎస్టీ అమలు ,అవగాహన కార్యక్రమం పైన సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయన్నారు. నిత్యావసర సరుకులు, గృహ ఉపకరణాలు, ఔషధాలు

వార్త‌లు

తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ప్రారంభించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల, 2025, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని (వేంకటాద్రి నిలయాన్ని) ప్రారంభించారు. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్

వార్త‌లు

తణుకులో ఘనంగా ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి

ప్రముఖ తెలుగు భాష కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు ఎస్ఎం స్కూలు నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ప్రాధాన్యత ఇచ్చిన పాత్రికేయుడు దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ గుంటూరు వెంకట చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుతనం మూర్తీభవించిన మహాకవి చిలకమర్తి అని అన్నారు. ఈ సందర్భంగా చిలకమర్తి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు వక్తలు ఆయన

వార్త‌లు

రూ. 118 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం

అసెంబ్లీలో ప్రస్తావించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు అమృత్-2 పథకంలో భాగంగా తణుకు పట్టణనికి గోదావరి నీరు తరలించే గ్రిడ్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడారు. తణుకు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

వార్త‌లు

బిజెపి-ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై చేస్తున్న ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిడదవోలులో సంతకాల సేకరణ కార్యక్రమం

ఓట్ చోరీ కి వ్యతిరేకంగా నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ టి కె విశ్వేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ లూథర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నిడదవోలులో ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఓట్ చోర్-గద్ది చోడ్ ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్లో జిఎస్టి లో మార్పులపై అవగాహన సమావేశం

తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రోటరీ ఆడిటోరియంలో జరిగిన అధ్యక్షులు రొ. డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక ప్రముఖ ఆడిటర్ రో.జే.ఎస్.సుబ్రమణ్యం ముఖ్యవక్తగా పాల్గొని ప్రస్తుతం ప్రదానంశమైన జిఎస్టి కొత్త సవరణలు విధివిధానాలు అనే అంశంపై గణాంకాలతో సమావేశంలో పాల్గొన్న సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టాక్స్ ఆన్ టాక్స్ విధానం ఉండేది అని అనంతరం వ్యాల్యూ ఆడెడ్ టాక్స్ అంటూ మరొక స్థాయి పన్నుల విధానం

వార్త‌లు

స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత సాధ్యం ప్రజాచైతన్యంతో మంచి కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి వ్యర్థాలను చెత్తబుట్టలోనే వేయాలి పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందం అని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత” స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం భీమవరం పట్టణంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద అడ్వెర్డాన్ ట్యాంక్ చుట్టూ మున్సిపల్ కార్పొరేషన్

Scroll to Top