మీకోసం కార్యక్రమం – సెప్టెంబర్ 29న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో
ఆన్లైన్ అర్జీలు నమోదు – meekosam.ap.gov.in / సమాచారం కోసం 1100 జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, డివిజన్, మండల స్థాయిల్లో “మీకోసం కార్యక్రమం” (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) సోమవారం, 29 సెప్టెంబర్ 2025న నిర్వహించబడుతుంది. జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఆదివారం ప్రకటిస్తూ, ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే నమోదు చేసిన అర్జీల స్థితి లేదా సంబంధిత వివరాల కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చని […]










