వార్త‌లు

అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులు

అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని తణుకు నియోజకవర్గంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్న ఆరుగురు సిబ్బందికి మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఉత్తర్వులను శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరికి ఉత్తర్వులను అందజేసి అభినందించి మాట్లాడారు. గతంలో రూ. 7 వేలు ఉండే వేతనం ప్రస్తుతం రూ. 11,500 వస్తుందన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం […]

వార్త‌లు

రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం – తణుకు పౌర సమాజ సంస్థల నిర్ణయం

తణుకు పట్టణంలో పౌరసమాజ సంస్థలు, కార్మిక సంఘాలు , ప్రజా సంఘాలు తమ సంఘాల సభలు సమావేశాల ద్వారా రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఈ రోజు స్థానిక సురాజ్య భవనంలో జరిగిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.డా అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా “ డా అంబేద్కర్ స్ఫూర్తి- రాజ్యాంగ విలువలు“ అంశంపై రాజ్యాంగ ప్రచార వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది .పట్టణంలోని పలు పౌరసమాజ సంస్థలు

వార్త‌లు

రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపే బులెటిన్ రూపకల్పన

:- మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే వెబ్ సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివరాలు యంగ్ ప్రొఫెషనల్ టీం రూపొందించిన స్వర్ణ నిడదవోలు బులెటిన్ ప్రతిని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపే బులెటిన్ ను రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “ప్రజా దర్బార్” లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ప్రజల నుంచి స్వయంగా అర్జీల స్వీకరణ.. త్వరితగతిన అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ నిడదవోలు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” (PGRS)లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల

వార్త‌లు

బీసీలను జగన్ చులకన భావంతో చూస్తున్నారు

అధికారుల పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు జగన్ వ్యాఖ్యలను కారుమూరి ఖండించకపోవడం దారుణం తక్షణమే వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలి అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ బీసీలపై తనకు ఎంతో ప్రేమ ఉందని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీల పట్ల చులకన భావంతో చూస్తున్నారని అఖిలభారత యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల సూర్యనారాయణ విమర్శించారు. ఇటీవల యాదవ వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి

వార్త‌లు

ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరంలో ఆరిమిల్లి ప్రజాదర్బార్

ఇరగవరం మండలంలో ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికై ఇరగవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు శనివారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజాదర్బార్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజల నుంచి స్వయంగా ఆయన 97 అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో త్రాగునీరు, డ్రైన్స్, రోడ్స్, హౌసింగ్ మరియు శానిటేషన్ మొదలగు అర్జీలు వచ్చాయి. సదరు అర్జీలు పరిశీలించి సంబంధిత శాఖఅధికారులతో మాట్లాడి వెంటనే వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని

వార్త‌లు

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం

-: మంత్రి కందుల దుర్గేష్ పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని ఎస్.ఎన్.పి. జెడ్పీ హైస్కూల్ లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 3.0)లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులు, విద్యార్ధులు,తల్లిదండ్రులతో మంత్రి దుర్గేష్ ముఖాముఖి మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన అద్భుతమని ప్రశంస విద్యార్థుల్లో నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడి నిడదవోలు: విద్యార్థుల్లో నైతిక విలువలతో

వార్త‌లు

కేఎల్ యూనివర్సిటీ, తాడేపల్లి, గుంటూరు

గిరి పుత్రుల్లోని ప్రతిభను ఉద్భవింపజేసిన వేదిక ఉద్భవ్-2025 :- మంత్రి కందుల దుర్గేష్ కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవ్.. ఉద్భవ్-2025 ముగింపు వేడుకలకు హాజరైన గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ లో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంపై హర్షం గిరి పుత్రుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రోత్సహిస్తున్నాయని వెల్లడి మంత్రి కందుల

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ బలోపేతం

గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రేలంగిలో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలు తీసుకువచ్చి విద్యావ్యవస్థను బలోపేతం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం రేలంగి జడ్పీ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విద్యార్థులకు వెలుగులతో కూడిన విద్యను అందించాలనే

వార్త‌లు

ఘనంగా బోదువలస ప్రభుత్వ పాఠశాలలో ‘మెగా పీటీఎం 3.0’

సేంద్రియ వ్యవసాయంపై చైతన్య కార్యక్రమం విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్) బోదువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 3.0’ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారం రోజుల ముందుగానే ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా పాఠశాల అంతట పండుగ వాతావరణం నెలకొంది.ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, దాతలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ

Scroll to Top