వార్త‌లు

మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ నువ్వా జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది..?

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్సు… సూపర్ సెవన్ .. సూపర్ హిట్టు చెప్పుకొవడమే కాని ఏ ఒక్కపదకాన్ని పూర్తిగా నేరవేర్చినది లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దేశంలోనే ఎవరికీ లేని విధంగా మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ నువ్వా జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది..? తప్పులను సరిదిద్దుకుంటూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు ప్రజలను అభివృద్ధి దిశగా నడిపిస్తే, దాన్ని విమర్శించడానికి ‘మెంటల్ సర్టిఫికెట్’ […]

వార్త‌లు

భీమవరంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల దేశ ప్రజలకు అందిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం భీమవరం బిజెపి కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 126 మన్ కీ బాత్ నరసాపురం పార్లమెంట్ భీమవరం బూత్ నెంబర్ 122లో బిజెపి నాయకులు కార్యకర్తల మధ్య వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మనకి బాత్ స్ఫూర్తితో దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని సంకల్పం చిత్తశుద్ధి, ఆత్మ నిర్భర్భారత్, స్వదేశీ సంకల్ప పత్రం చదివి

వార్త‌లు

సమరసతా స్వరం – జాతీయగళం కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి

సమరసతా స్వరం – జాతీయగళం కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సమావేశంలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ “వడగాల్పు నా జీవితమైతే -వెన్నెల నా కవిత్వం” అన్న నవయుగ కవిచక్రవర్తి, తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే, తెలుగు

వార్త‌లు

విశ్వనరుడు గుర్రం జాషువా

తణుకు పట్టణం హౌసింగ్ బోర్డ్ వద్ద గల విశ్వనరుడు గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సమావేశంలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ జాషువా జీవిత విశేషాలను, ఆయన రచించిన కవితలను గురించి వివరించి కవి కోకిల గుర్రం జాషువా తన జీవితాన్ని ఎన్నో కులవివక్షల మధ్య సాగించి తన కవితల ద్వారా సమాజంలో మార్పుకై కృషిచేసిన మహనీయుడని అన్నారు. అనంతరం జాషువా విగ్రహానికి

వార్త‌లు

గుర్రం జాషువా 135 వ. జయంతి

భీమవరం జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా గారి 135 వ. జయంతి వేడుకల్లో కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, పలువురు కవులు, సాహితీప్రియులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువులు కళాకారులను, తెలుగు పండితులను సత్కరించడం జరిగింది.💐🙏సమరసతా స్వరం… జాతీయతా గళం,సమాజంలోని దురాచారాలను ధిక్కరించి అనేక కావ్యాల ద్వారా మూఢాచారాలపై తిరగబడ్డ తెలుగు కవి, సంస్కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

వార్త‌లు

భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని

మూడు సంవత్సరాల వయసులో విప్లవ తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు యువకిశోరం భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భగత్ సింగ్ యువజన సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్ధాని శివ గణపతి అన్నారు. వేల్పూరు భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివ గణపతి మాట్లాడుతూ 1907 లో పంజాబ్ లో

వార్త‌లు

ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు విజయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షర యోధుడు అనితర సాధ్యుడు గుర్రం జాషువా అని అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఉపాధ్యాయులు నల్ల నారాయణమూర్తిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి కవిత దిగ్గజం గుర్రం జాషువా ఎన్నో

వార్త‌లు

డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన – మాజీ మంత్రి కారుమూరి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తణుకు పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఊరట

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఇకపై ప్రతినెలా ఆదాయం ఆదా అవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీ 2.0 కింద నరేంద్రమోదీ ప్రజలకు కలిగే లబ్థిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా మినహాయించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి

వార్త‌లు

సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ భావజాలాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్న మంత్రి కందుల దుర్గేష్ 2025కు గానూ డా. కనకదుర్గ ప్రసాద్ రావు, డా. పి.శ్రీధర్,మీసాల లక్ష్మణ్, పొట్లూరి హరికృష్ణ, కె.గురువమ్మలకు కవికోకిల గుర్రం జాషువా పేరిట ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు

Scroll to Top