వార్త‌లు

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మంగళ వారం ఒక ప్రకటనలో దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేశారు.. స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత పాటిస్తూ, సామాజిక సేవ ద్వారా […]

వార్త‌లు

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండల కేంద్రంలోని సుధీంద్ర బాబు కళ్యాణ మండపంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ 44 మంది బాధితులకు రూ.25.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 388 మందికి రూ.3.10 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గం లో

వార్త‌లు

జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

జిల్లా అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరు, వివిధ సంస్థల సమన్వయం, నిధుల వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా జిల్లా అభివృద్ధి చెందడం వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ

వార్త‌లు

అక్టోబర్‌ 1 నుండి రానున్న మార్పులు? ఏమిటవి?

నెల ప్రారంభంలో మీ ఆర్థికానికి సంబంధించిన కొన్ని నియమాలు మారుతాయి. ఇది సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన జరుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ ముగియబోతోంది. అక్టోబర్ 1వ తేదీన రైల్వే టిక్కెట్లు, పెన్షన్ల నుండి UPI, గ్యాస్ సిలిండర్ల వరకు ప్రతిదానికీ సంబంధించిన నియమాలు మారబోతున్నాయి, అక్టోబర్ 1 నుండి మారబోతున్న ఐదు విషయాల గురించి మీకు తెలుసుకుందాం, అవి ఏమిటేమిటంటే ప్రతి నెలా మొదటి తేదీ ఆర్థిక ఆరోగ్యానికి చాలా కీలకం. ఎందుకంటే ఈ

వార్త‌లు

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సకాలంలో చికిత్స అందించడంతోపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోకుండా అధికారులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సమన్వయం చేసిన ఘటన మంగళవారం తణుకులో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మోటారుసైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగి అంబులెన్స్‌ వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

వార్త‌లు

నిడదవోలు కోటసత్తెమ్మను దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్

దేవీ శరన్నవరాత్రులలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల మహోత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్

వార్త‌లు

వైసీపీ డిజిటల్‌ బుక్‌ హాస్యాస్పదం

రాష్ట్రంలో సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడం ఏంటి గత వైసీపీ హయాంలో దాడులపైనా ఫిర్యాదు చేస్తాం జీఎస్టీ 2.0తో పేద ప్రజల్లో సర్వత్రా హర్షం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన డిజిటల్‌ బుక్‌ హాస్యాస్పదంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ బెంగళూరులో నివాసం ఉంటూ రాష్ర సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడం హాస్యాస్పదంగాఉందన్నారు. సోమవారం

వార్త‌లు

నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుదాం

15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం రుడా, మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం అమృత్ పథకం ద్వారా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిడదవోలు పట్టణానికి మంచినీరు రూ.9.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించాం జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెలరోజులు ప్రచార కార్యక్రమం..అక్టోబర్ 19న పెద్ద పండుగగా కార్యక్రమం నిర్వహిస్తాం రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో

వార్త‌లు

న్యాయసేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాది ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపి, ప్రతి ఒక్క ముద్దాయి తనతరపున వాదించడానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతూ, ఎవరైనా ఆర్థిక స్తోమత లేక వారి తరపున న్యాయవాదిని

వార్త‌లు

జర్నలిస్ట్‌ల పిల్లలకు శివశక్తి ఫౌండేషన్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌లు

ఇంటి స్థలాలు సహా వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: జీవీ రూ.210 కోట్లతో వినుకొండ మంచినీటిపథకం పూర్తి చేస్తాం: జీవీ పర్యాటకక్షేతంగా రామలింగేశ్వర స్వామి ఆలయం ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే జర్నలిస్ట్‌ మిత్రుల పిల్లలకు ప్రోత్సాహకంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వినుకొండ ఎమ్మె ల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. 30ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహం, సహకా రం అందించిన వారిపై గౌరవసూచకంగానే ఈ

Scroll to Top