వార్త‌లు

గోదావరి పుష్కరాల నాటికి కోటసత్తెమ్మ తల్లి ఆలయ ఆధునికీకరణ పనులు పూర్తి

:- మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ కోటసత్తెమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని సారె సమర్పణ నిడదవోలు పట్టణంలోని నంగాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహణ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ఆశీర్వదించాలని ప్రార్థన నిడదవోలు: కోట సత్తెమ్మ ఆలయ ఆధునికీకరణ పనులు చేపట్టి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు […]

వార్త‌లు

శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం

సమిశ్రగూడెం బేతస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు జగతికి శాంతి సందేశమిచ్చిన మహానుభావుడు ఏసు ప్రభువు అని వెల్లడి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన ఏసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం బేతెస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

తణుకు పీస్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 18వ వార్షిక యూత్ క్రిస్మస్

క్రిస్మస్ సందేశం బ్రదర్ జేమ్స్ యూదుల రాజుగా మనకు రక్షకుడు దయించాడని రాజులకు రాజు రారాజు యేసుక్రీస్తు అనుసరించి నడుచుకోవాలని మనల్ని పరిపాలించేవాడు ఏసుక్రీస్తుని, మనల్ని పరిపాలించడానికి ఈ లోకంలో జన్మించాడని పాపులమైన మన కొరకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని మానవ రూపంలో మహాత్ముడిగా జన్మించాడని జేమ్స్ మాట్లాడారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ , తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

వార్త‌లు

త్వరలోనే దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్

:- మంత్రి కందుల దుర్గేష్ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా నిడదవోలు: దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, త్వరలోనే దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని

వార్త‌లు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం

:- మంత్రి కందుల దుర్గేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

వార్త‌లు

కానూరు శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థాన కమిటీకి మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఆలయ అభివృద్ధితోపాటు, సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని సూచన ఆలయ అభివృద్ధికి, దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ నిడదవోలు: ఆదివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో కొలువైన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ

వార్త‌లు

ఆర్థిక అసమానతలు తొలగించడానికి పేదలకు సహకారం

20 మంది పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు లబ్ది రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన 20 కుటుంబాలకు తోపుడుబండ్లు, తినుబండారాలు తయారు చేసే బడ్డీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్

వార్త‌లు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి.

శారీరక దృడత్వం, మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ..రాష్ట్ర విద్యుత్ శాఖ,జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆదివారం తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో, స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన తణుకు రోడ్డు రన్ 10 కె, 5 కె, 3కె కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చదలవాడ

వార్త‌లు

కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభం

రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లకు సరికొత్త రూపు రానుందని,

వార్త‌లు

క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించాలి

మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కొమ్మరలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్, హైదరాబాద్ కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అత్తిలి మండలం

Scroll to Top