వార్త‌లు

క్రిస్మస్‌ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం

ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కృతజ్ఞతలుప్రేమ, విశ్వాసంతో, ఐక్యతతో ఈనెల 15న తణుకులో నిర్వహిస్తున్న క్రిస్మస్‌ వేడుకలకు తణుకు ప్రాంత పాస్టర్లు బుధవారం ఆహ్వానం అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం తణుకులోని జూబ్లీ బ్రిడ్జి (ఎస్‌ఎన్‌వీటీ కాలేజీ సమీపంలో) వద్ద నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు అత్యంత కీలకంగా సహకరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధా కృష్ణకు తణుకు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ బ్రిడ్జి సమీపంలో గ్రౌండ్‌ను ఈ […]

వార్త‌లు

అగ్నిప్రమాద బాధితులకు అండగా టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరామర్శ తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం 28వ వార్డులో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధ్యత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఆకుల రత్తయ్యకు చెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణసాయం కింద రూ.15 వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలను

వార్త‌లు

నిడదవోలులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గం వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి.శ్రీనివాస్ నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడి, నియోజకవర్గంలోని సేకరించిన 56114 వేల సంతకాలను వాహనాలకు పంపే జెండా ఆవిష్కరణ చేశారు. నిడదవోలు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ఐ లవ్ యు నిడదవోలు నుండి నంగాలమ్మ గుడి, గాంధీ బొమ్మ సెంటర్, పాటిమీద గణేష్ సెంటర్ నుండి ఓవర్

వార్త‌లు

జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైన తేతలి విద్యార్థులు

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేతలి నందు జీవశాస్త్ర సహాయకునిగా పని చేయుచున్న బి.యం.గోపాలరెడ్డి మార్గదర్శకత్వంలో మధ్యాహ్నపు సంజన, జొన్నాడ దివ్యలు రూపొందించిన ” ఆపరేషన్ గోదావరి” అనే సైన్స్ ప్రాజెక్ట్ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. నదులు, కాలువలు, చెరువులలో తెలియాడే చెత్తాచెదారాలను వాటర్ క్లీనింగ్ మిషన్ తో ఎలా తొలగించవచ్చో వివరించే వర్కింగ్ మోడల్ రూపొందించిన సంజన దివ్యలను, గైడ్ టీచర్

వార్త‌లు

పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్

హర్షం వ్యక్తం చేసిన రైతాంగం నిడదవోలు: పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా అన్నదాతలకు సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సకాలంలో

వార్త‌లు

తణుకు బ్రాంచ్లో బీమాసఖి మొదటి వార్షికోత్సవ సంబరాలు

ముఖ్యఅతిథిగా ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ సేల్స్ మేనేజర్ శర్మ మహిళా సాధికారత లో భాగంగా ప్రధానమంత్రి మోడీ చే డిసెంబర్ 9 వ తేదీ 2024 న ప్రారంభించబడిన బీమాసఖి స్కీమ్ మొదటి వార్షికోత్సవం సంబరాలు డిసెంబర్ 9వ తేదీ మంగళవారం తణుకు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ సేల్స్ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ భీమా సఖిలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు

వార్త‌లు

తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక స్కూల్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక నిడదవోలు : పెరవలి మండలం తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. విజయవాడ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ కు తీపర్రు గ్రామంలో ఏటిగట్టు పై నుండి ఉదయం

వార్త‌లు

పశ్చిమగోదావరి ఏ.ఐ.ఎస్.బి. నూతన జిల్లాకమిటీ ఎన్నిక

ఆల్ ఇండియన్ స్టూడెంట్ బ్లాక్ (AISB) రాష్ట్ర విద్యార్థి సంఘనాయకుల ఆదేశాల నేపద్యంలో సోమవారం తణుకులో పశ్చిమగోదావరి జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కొత్త నూతనకమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులను కమిటీలో ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్‌గా దున్న వెంకట్, వైస్ ప్రెసిడెంట్‌గా గంగోలు సాయి, తణుకు టౌన్

వార్త‌లు

ఆలయాల అభివృద్ధికి రూ. 7.80 కోట్లు మంజూరు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని మూడు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం 7.80 కోట్లు మంజూరు చేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరగవరం మండలం రేలంగి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి రూ. 3 కోట్లు, తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయానికి రూ. 3 కోట్లు, వేల్పూరు రుద్రేశ్వర స్వామి ఆలయానికి రూ. 1.80 కోట్లు ప్రభుత్వం

Scroll to Top