మెట్రోస్టేషన్ సమీపంలోని గేట్-1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో బ్లాస్ట్ జరిగింది.
పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి.
ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.
ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


