వార్త‌లు

ఘనంగా ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి

ప్రముఖ మహిళా సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి పురస్కరించుకుని తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే విగ్రహాల వద్ద శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలుగుదేశం కూటమి నాయకులతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే విగ్రహ దాతలైన ఎక్స్ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి తొలుత విగ్రహానికి పూలమాలవేసి నివాళులు సమర్పించారు.అనంతరం కూటమి నాయకులు బిజెపి టౌన్ ప్రెసిడెంట్ బొల్లాడనాగరాజు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ […]

వార్త‌లు

ఉండ్రాజవరం చొరీలో అంతర్ జిల్లా నేరస్తుని అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో 2025 డిసెంబర్ 10వ తేదీన జరిగిన దొంగతనంలో అంతర్ జిల్లా నేరస్థుడుని అరెస్టు చేసిన నేపథ్యంలో శనివారం నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో సిఐ పీ వి జి తిలక్ మాట్లాడుతూ జనవరి రెండవ తేదీ రాజమహేంద్రవరంలో అరెస్ట్ కాబడిన ముద్దాయి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి రాత్రి లేదా పగలు సమయాల్లో అత్యంత చాకచక్యంగా బంగారు ఆభరణాలు దోచుకు

వార్త‌లు

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదిక

కూటమి ప్రభుత్వంలో రూ. 6.65 కోట్లు అభివృద్ధి, సంక్షేమం అమలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని ఒక వేదికగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం నిర్వహించబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల

వార్త‌లు

సి.యం. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన తణుకు ఆర్యవైశ్యులు

ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ ‘వాసవి పెనుగొండ’ తణుకులో ఆర్యవైశ్యుల కృతజ్ఞత సమావేశం కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్ద పీట ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించిన ఆర్యవైశ్యులు వాసవి పుణ్యక్షేత్రమైన పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం తణుకులో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

వార్త‌లు

శ్రీ ఏ యస్ ఎన్ యం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా సావిత్రి బాయ్ ఫూలే జయంతి

పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) పాలకొల్లు నందు మహిళా సాధికారిత విభాగం మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విభాగాల ఆధ్వర్యంలో “సావిత్రి బాయ్ ఫూలే జయంతి “ని కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదటిగా ప్రిన్సిపాల్ డాక్టర్.టి. రాజరాజేశ్వరి ఇతర అధ్యాపకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు .అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ భారతదేశపు మొదటి

వార్త‌లు

రాజముద్రతో రైతుల హక్కుల పరిరక్షణ

రైతాంగ సమస్యలకు సంపూర్ణ సహకారం అందిస్తాం :మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు రూరల్ మండలం సురాపురంలో 166 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గంలో రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాలు క్రమపద్ధతిలో రైతులకు అందించే బాధ్యత తమదని హామీ పాస్ బుక్ లు రాని రైతులు ఆందోళన చెందవద్దని, రీసర్వే అనంతరం అందిరికీ పట్టాదారు పాస్

వార్త‌లు

జగన్ తన బొమ్మల ప్రచారంతో ఐదేళ్ల పాలన

ప్రచార యావ తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు కోనాల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పథకంలో చూసినా వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే వారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. శుక్రవారం తణుకు మండలం, కోణాల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన

వార్త‌లు

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతలు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల యుజీ & పీజి (అటానమస్) తణుకులో శ్రీ సత్యసాయి సేవ సంస్థలు విద్యా విభాగము ఆంధ్రప్రదేశ్వారు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు 8-సెప్టెంబర్-2025 నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయిసేవ ఆర్గనైజేషన్, తణుకు, పశ్చిమ గోదావరిజిల్లా విజేతలను ప్రకటించారు. 1) వై. ఉజ్వల – బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (ఇంగ్లీష్) మొదటి బహుమతి 2) కె. ధరణి -బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (తెలుగు) మొదటి బహుమతి 3) ఎస్. మనీషా- బి.ఎస్సీ

వార్త‌లు

అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాల

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు . అధ్యక్షులు వాటాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సమావేశం వాటాల నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ ముద్రించిన నూతన సంవత్సర కాలమాన క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు

వార్త‌లు

సంపద కేంద్రీకరణ వల్లే అంతరాలు – దారిదీపం సంపాదకులు డి.వి.వి. యస్ వర్మ

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా 10 శాతం బడా కార్పొరేట్లు దగ్గర పోగుపడిన సంపద వల్లే సమాజంలో అంతరాలు పెరిగి పోతున్నాయని దారి దీపం సంపాదకులు డి వి వి యస్ వర్మ అన్నారు.కార్పొరేట్లు, బిలియనీర్ల దగ్గర పోగుపడ్డ సంపద మీద సంపద పన్ను , విపరీత ఆదాయం పై విండ్ ఫాల్ పన్నులు, వారసత్వ పన్నులు విధించిపేదలకు , సామాన్యులకు వివిధ పద్ధతులలో పునః పంపిణీ చేసి ఆంతరాలు తగ్గించాలన్న నినాదంతో ప్రజా రిపబ్లిక్

Scroll to Top