వార్త‌లు

అంగరంగ వైభవంగా ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు

ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలుశుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు, అధికారులు, అభిమానులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో గురువారం న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం కార్యాలయం ఆవరణలో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మధ్య కేకు కట్ చేసిన ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణను తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున విచ్చేసి […]

వార్త‌లు

శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు. శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు. •కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనల వెల్లువ

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన

వార్త‌లు

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్

2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ని రాజమండ్రిలో ఆయన నివాసం వద్ద హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కటకం రామకృష్ణ. ఈ సందర్భంగా మంత్రి వారి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరింప చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు బలుసు పద్మనాభం, రాజమండ్రి రూరల్ జనసైనికులు

వార్త‌లు

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం

‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేసిన మంత్రి దుర్గేష్ కొత్త ఏడాది కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, సంక్షోభంలోనూ సంక్షేమమే ధ్యేయం – ఇది ప్రజా ప్రభుత్వ విజయమని మంత్రి దుర్గేష్ వెల్లడి మంత్రి దుర్గేష్ ఆత్మీయ పలకరింపుతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు నిడదవోలు: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ

వార్త‌లు

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

:మంత్రి కందుల దుర్గేష్ కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, సరికొత్త ఆశయాలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రజలందరి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు మంత్రి

వార్త‌లు

నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి

ప్రజలు, కూటమి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాబోయే నూతన సంవత్సరంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. నూతన సంవత్సరంలో సంకల్పించిన కార్యక్రమాలు సాధించేలా కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,

వార్త‌లు

ఇంటింటికి పెన్షన్ వెళ్లదని తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలు

మొదటి మూడు గంటల్లోనే 90 శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ ఎవరని జత వైసిపి నాయకులు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పేదల సేవలో భాగంగా అత్తిలి మండలం పాలి గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ప్రతినెల 36,618 మంది లబ్ధిదారులకు రూ. 15.16

వార్త‌లు

ఉత్తమ అవార్డు అందుకున్న రేలంగి సొసైటీ

అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకార రంగంలో ప్రతిభ, విశిష్టతకు గాను తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి సొసైటీకు ఉత్తమ సొసైటీగా నిలించింది. ఈ ప్రాంతంలోని రైతులకు చేసిస సేవలను గుర్తించి ఉత్తమ ఎఫ్‌పీవో కోఆపరేటివ్‌ విభాగంలో ‘ఎన్‌సీడీసీ అవార్డు అఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ కోఆపరటివ్స్‌’ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార శాఖ కమిషన్, ఆర్‌సీఎస్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ ఎంపికను

వార్త‌లు

నిడదవోలు CI si, Psi ఉండ్రాజవరం వారి సమక్షంలో పాలంగి గ్రామంలో LHMS కెమెరాలు ( మీరు ఊరు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో చెప్పితే వల్ల ఇంటిలో కెమెరాలను బిగిస్తారు) కోసం , చైన్ స్నాచింగ్, House breking theft కోసం మీటింగ్ జరిగింది. రాబోవు సంక్రాంతి సెలవులు సందర్బంగా దొంగతనములు జరగకుండా ఉండుటకు.

Scroll to Top