వార్త‌లు

తణుకు బాలోత్సవం సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణవిద్యార్థుల్లో దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంపొందించడానికి బాలోత్సవం పిల్లల సంబరాలు ఉపయోగ పడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో బాలోత్సవం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జనవరి 23వ తేదీ నుండి 25వ తేదీలలో జరిగే ఈ కార్యక్రమంలో తణుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలోని సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎకడమిక్ అంశాలు అయిన వ్యాసరచన, పద్యం […]

వార్త‌లు

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నరసాపురం మండలంలోని తాను దత్తత తీసుకున్న పెదమైనవారిలంక గ్రామాన్ని మంత్రి సీతారామన్ ఆదివారం సందర్శించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుతో పాటు

వార్త‌లు

డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలబడ్డారు

బిగ్ బాస్ లో మూడో స్థానంలో నిలిచిన పవన్ అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ 9 లో అంచనాలకు మించి ప్రతిభ చూపించి తృతీయ స్థానంలో నిలిచిన డిమాన్ పవన్ కు తణుకు ప్రజలు అండగా నిలిచారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తణుకు పట్టణానికి చెందిన డిమాన్ పవన్ ఆదివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా

వార్త‌లు

గొల్లగుంట మీదుగా ఏలేటిపాడువెళ్లే రోడ్ ప్రమాదాలకు నిలయమై ఉంది

రోడ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరగవరం నుండి గొల్లగుంట మీదుగా ఏలేటిపాడువెళ్లే రోడ్ ప్రమాదాలకు నిలయమై ఉన్నదని అన్నారు.ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ఆదివారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునిస్వామి నిరసన తెలియజేశారు. ఈ రోడ్డు గుండా నిత్యం రైతులు వ్యవసాయ ఇతర పనులు కోసం తిరుగుతూ ఉంటారని, విద్యాసంస్థలు స్కూల్ ఆటోలు, వ్యాన్లు, రవాణా వాహనాలు ఎక్కువగా ఈ రోడ్డు ఉండే ప్రయాణాలు సాగుతాయని,

వార్త‌లు

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

పంచాయతీరాజ్ శాఖలోని రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత తణుకు నియోజకవర్గంలో రూ. 6.80 కోట్లుతో అభివృద్ధి పనులకు శ్రీకారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం తణుకు మండలం వేల్పూరు గ్రామంలో తణుకు నియోజకవర్గానికి

వార్త‌లు

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కార్గో రవాణా సేవలు మరింత విస్తృతం డోర్ డెలివరీ ద్వారా ప్రజలకు మరింత చేరువ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఆర్టీసీ సంస్థ అందిస్తున్న మరిన్ని మెరుగైన సేవలు సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా కార్గో పార్సిల్ -కార్గో రవాణా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 50 కిలోల వరకు బరువున్న వస్తువులను డోర్ డెలివరీ చేసే సేవలను ఆర్టీసీ సంస్థ

వార్త‌లు

‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి

విశాఖపట్నం: డిసెంబర్ 27 (కోస్టల్ న్యూస్) డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’.సినిమా యూనిట్ విశాఖ లో సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన టీమ్ నగరంలో ని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మలయాళం సినిమా ‘జయ జయ జయహే’కు ఇది రిమేక్. 2022లో

వార్త‌లు

గత వైసిపిపాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం

రైతులను అవహేళనగా మాట్లాడిన కారుమూరి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు తేతలిలో గోడౌన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణగత ఐదేళ్ల అసమర్ధ వైసిపి పాలనలో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి వెళ్లిపోయారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో కనీసం రైతుల బాగోగులు పట్టించుకోకుండా సొసైటీలను స్థానిక సొసైటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శనివారం తణుకు మండలం తేతలి గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సొసైటీ గొడౌన్ ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. గత

వార్త‌లు

సిఐటియు ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలి

ఇరగవరం డిసెంబర్ 27 ఆల్ ఇండియా సిఐటియు మహాసభ జనవరి 4వ తేదీన జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు ఇరగవరం మండలం కన్వీనర్ జిత్తికి రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రం ఇరగవరంలో బహిరంగ సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గాన్ని, కార్మిక చట్టాల్ని అంతం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కార్మికుల ఉన్నచట్టాలన్నిటిని మార్చి వేసి బడా పెట్టుబడిదారులకు

వార్త‌లు

తణుకులో భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ప్రారంభ వేడుకలు

భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ఈ రోజు (26-12-2025) ఉదయం 10.00 గంటలకు జెడ్.పి. (బాయ్స్) హై స్కూల్ గ్రౌండ్స్, తణుకు లో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గౌరవ అతిథులుగా నర్సాపురం డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  డి. మురళి సత్యనారాయణ, జెడ్.పి. (బాయ్స్) హైస్కూల్ ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి కె. పద్మావతి  పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ పురోగతికి విద్యతో పాటు క్రీడలకు

Scroll to Top