వార్త‌లు

తుఫాను ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి బాధితులకు నిత్యావసరాలను అందజేసిన ఎమ్మెల్యే ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావాన్ని అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు అత్తిలి మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 1250 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం […]

వార్త‌లు

నకిలీలవలలో పడ్డ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ – రూ 2లక్షలు టోకరా.

పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, నవంబర్ – 13 ఆన్లైన్లో ఇటీవల నకిలీలు బెడద ఎక్కువయ్యింది. విద్యావంతులే నకిలీల ఉచ్చులో పడిపోతున్నారు. చదువు లేనివారికన్నా అధికంగా ఈ రకమైన ట్రాప్ లో . ప్రభుత్వఅధికారులు సైతం మోసపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మొదటివారంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఎ. సి. బి. దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలన మయ్యాయి . దీనిని ఆసరాగా తీసుకున్న ఆన్లైన్ కేటుగాళ్లు పశ్చిమ గోదావరి

వార్త‌లు

తణుకులో మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు, నిరసన ర్యాలీ తధనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోణాల భీమారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, పట్టణ, గ్రామ, వార్డు వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ విభాగాల నాయకులు

వార్త‌లు

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది

– హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి విశాఖపట్నం: నవంబర్ 12 (కోస్టల్ న్యూస్) విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు” ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ

వార్త‌లు

యస్.కె.యస్.డి. మహిళా కళాశాల ఆద్వర్యంలో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో శ్రమదానం

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో 2వ రోజు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించినారు. సచివాలయం, అంగన్వాడీ మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచి స్వచ్ఛత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు. స్వచ్ఛాంధ్రా కార్పోరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ రోహిత్ విద్యానంద్ పరిసరాలు పరిశుభ్రత మరియు ప్రాముఖ్యతపై ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్స్, సి.హెచ్.

వార్త‌లు

వై.టి.మూర్తికి ధన్వంతరి ఎచ్చివ్మెంట్ అవార్డు

తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన టీవీ సినీ ఆర్టిస్ట్ వై.టి. మూర్తి ధన్వంతరి అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అవార్డును జూనియర్ సివిల్ జడ్జ్ నాదెండ్ల రామచంద్ర రావు నుంచి అందుకున్నట్లు మూర్తి తెలిపారు. ఈ అవార్డును ఈటీవీ సీరియల్ రంగులరాట్నంలో అంజి పాత్రలో నటిస్తున్న మూర్తికి ఇవ్వడం ఆనందంగా ఉందని ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వర్తనపల్లి రామకృష్ణ తెలియజేశారు. మూర్తికి అవార్డు రావడం పట్ల

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు

నిడదవోలు 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో 1770 ఇళ్లు మంజూరైనట్టు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని స్పష్టం త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు జారీ.. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే జరుగుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఒక్క ఇంటి నిర్మాణంపై

వార్త‌లు

ఆల్ ది బెస్ట్ కైవల్య

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన ఆస్ట్రోనాట్ అభ్యర్థి కుంచాల కైవల్య రెడ్డి ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’ నుండి అందుకున్న లెటర్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఎంపిక కావడంపై మంత్రి

వార్త‌లు

సంస్థాగతంగా దేశంలోనే టిడిపి పటిష్టం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు నియోజకవర్గంలో టిడిపి కమిటీల ప్రమాణస్వీకారం పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు

వార్త‌లు

ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన

ఆరు నెలల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి అందించేందుకు చర్యలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కనీసం ఎక్కడా అభివృద్ధి లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సైతం ఆరకొరగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఏ ఆశయంతో కూటమి

Scroll to Top