గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ
ఇల్లు లేని నిరుపేదల కలలు సాకారం చేసేందుకు కూటమి కృషి తేతలిలో గృహప్రవేశాలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాలు పేరుతో దోపిడీకు పాల్పడ్డారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. బుధవారం తణుకు మండలం తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గృహప్రవేశం చేసి మాట్లాడారు. 2024 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇళ్ళు నిర్మాణానికి […]










