వార్త‌లు

పేదప్రజల కోసం కృషి చేసిన వంగవీటి మోహన రంగా

పైడిపర్రులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందు వరుసలో ఉండే తత్వం వంగవీటి మోహనరంగాది అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం వంగవీటి మోహనరంగా వర్ధంతి పురస్కరించుకుని తణుకు మండలం పైడిపర్రులో నూతనంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. చిన్నపాటి పనులు […]

వార్త‌లు

శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికి అందించాలనేది లక్ష్యం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కత్తవపాడులో అమరజీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికి అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గాన్ని ఈ పథకం అందించినందుకు ఉప ముఖ్యమంత్రి

వార్త‌లు

ఎస్సీలపై వివక్ష చూపుతున్న మాజీ మంత్రి కారుమూరి

దళిత అధికారులను అవమానిస్తున్న తీరు దారుణం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు విమర్శలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు తణుకు నియోజవర్గలోనే ఎస్సీ అధికారులపై వివక్ష చూపుతూ వారి పట్ల అవమానకరంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు మాట్లాడుతున్నారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఇరగవరం మండలం మాజీ జడ్పిటిసి సభ్యులు చొక్కా సాయిబాబు అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకు తేతలి వైజంక్షన్ వద్ద గురువారం

వార్త‌లు

మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి 101వ జయంతి

ఉండ్రాజవరం గ్రామంలో లింగాలపేట రామాలయం వద్ద గురువారం భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బూరుగుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి 101 వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగినది. అటల్ బీహారి వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించడంలో గొప్ప వ్యక్తి అని కార్యక్రమం పాల్గొన్న వారంతా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ సీనియర్ నాయకులు బురుగుపల్లి కాశీ విశ్వనాథం, డాక్టర్

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్లో శ్రీకృష్ణరాయబారం ఏకపాత్రాభినయం

ప్రముఖ రంగస్థలం కళాకారుడు షణ్ముఖి విజయ్ కుమార్ రాజు తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో గురువారం ఏకపాత్రాభినయంతో శ్రీకృష్ణ రాయబారం నాటికను హావభావాలతో విన్యాసం సంభాషణ చాతుర్యం హృద్యంగా పాడిన పద్యాలతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ రంగస్థలం కళాకారుడు అభినవ కృష్ణునిగా పేరుగాంచిన కీర్తిశేషులు ఆంజనేయరాజు పుత్రునిగా శ్రీకృష్ణరాయబారం దృశ్యాన్ని ప్రదర్శించి తండ్రికి తగిన గానగంధర్వుడని నిరూపించారనీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రొ. ఆనందం మస్తాన్ రావు అన్నారు. ఏకపాత్రాభినయం

వార్త‌లు

ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు తోటి వారికి సాయం చేయడమే ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శనియమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. క్రిస్మస్‌ పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా చర్చిల్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్‌ అని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు,

వార్త‌లు

అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

బీజేపీ నేతలతో కలిసి వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమవరంలో సోమవారం జరిగిన అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్‌. మాధవ్‌తో కలిసి భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద మొదలైన ఈ ర్యాలీ వేలాది మంది ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో జైత్రయాత్రలా సాగింది. అనంతరం ఉండి బైపాస్‌ రోడ్డులో నూతనంగా

వార్త‌లు

అంగన్వాడీ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలి

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ బాలింతలు, పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంతోపాటు సాంకేతికతను అనుసంధానం చేసే విధంగా సేవలను మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీలకు 5జి సెల్ ఫోన్లను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో 251 ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 58 వేల స్మార్ట్ ఫోన్ లను అందజేస్తుందని గుర్తు చేశారు.

వార్త‌లు

రాజమహేంద్రవరంలో అటల్ బిహారి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ

రాజమహేంద్రవరంలోని గోరక్షణ పేటలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అజేయ దేశభక్తి, సువ్యవస్థిత పరిపాలన, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన అటల్ బిహారీ వాజ్పేయ్ కి అంకితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్

వార్త‌లు

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

96 శాతం పిల్లలకు చుక్కలు సామిస్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 సాధారణ బూత్‌లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసి 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.బూత్ డే కార్యకలాపాల సందర్భంగా లక్ష్యంగా నిర్ణయించిన పిల్లలలో 96 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, మిగిలిన పిల్లలకు రాబోయే రెండు రోజులపాటు ఇంటింటి

Scroll to Top