ఎస్.కే.ఎస్.డి నుండి సౌత్ జోన్ చెస్ పొటీలకు ఎంపిక

సౌత్ జోన్ చెస్ పోటీలకు ఎంపిక

ఆదికవి నన్నయ యూనివర్సిటీ, చెస్, ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ ఈనెల ది.23 తేదీన శ్రీ డి.ఎన్. ఆర్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్స్) పాలకొల్లులో జరిగినవని ఈ పోటీలలో తమ కళాశాల విద్యారినిలు- ద్వితీయస్థానం సాధించినారని కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ తెలియజేసినారు.

విజేతలు :-

  1. ఎం. శ్రీరమ్య

బి.ఎస్సీ

ద్వితీయ సంవత్సరం

  1. ఎం. శ్రీ లత

బి.కాం

ద్వితీయ సంవత్సరం

  1. 3.

2.2.2.

తృతీయ సంవత్సరం

  1. టి.ఎస్.వి.ఎస్ శ్రావణి

బి.ఎస్సీ

తృతీయ సంవత్సరం

  1. కె.వి. నాగశ్రీ

బి.ఎస్సీ

తృతీయ సంవత్సరం

  1. వి. దుర్గా భవాణి

ప్రథమ సంవత్సరం

అంతే కాకుండా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తరుపున ఇద్దరు విద్యార్ధినులు మార్చి 2 వ తేది నుండి 6 వ తేదీవరకు గీతం యూనివర్సిటీ, విశాఖపట్టణంలో జరుగు సౌత్ జోన్ చెస్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించారని తెలియజేశారు.

1). 3.

2.3.2.

తృతీయ సంవత్సరం

2). దుర్గా భవాణి

బి.ఎస్సీ

ప్రథమ సంవత్సరం

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మరియు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్యఉషారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం.రత్న కుమారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు అభినందనలు తెలియజేసినారు.

Scroll to Top
Share via
Copy link