వార్త‌లు

ఉండ్రాజవరం మండలంలో పల్స్ పొలియో విజయవంతం

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో 36 పోలియో కేంద్రం బూతుల ద్వారా మొత్తం 6105 మంది పిల్లలకు గాను 5815 మంది పిల్లల కు పోలియో చుక్కల మందు వేశామని ఉండ్రాజవరం ప్రాధమిక కేంద్ర వైద్యాధికారి డా. బి.దుర్గమహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉండ్రాజవరంలో తహసిల్దార్ ప్రసాద్, పాలంగిలో సర్పంచ్  బొక్కాశ్రీనివాస్, చివటం సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయశర్మ, ఏఎంసి చైర్మన్ జిన్నా బాబు, బి.జె.పి నాయకులు సత్యనారాయణ, వెలగదుర్రులో సర్పంచ్ […]

వార్త‌లు

పాలంగిలో వై.యస్.జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పాలంగిలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు, నిడదవోలు ఏం.యంసి. వైస్.చైర్మన్ వెలిచేటి జానకిరామయ్య, పాలంగి సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాలాటి శరత్, బొక్కా శివకుమార్, కొల్లి రాంబాబు, టేకి

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా వైసిపి అధినేత పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం వైసిపి కార్యాలయంలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, సంక్రాంతి సుబ్బారావు, అద్దేపల్లి విజయ్ కుమార్, కరటూరి కాశి,

వార్త‌లు

తణుకులో  వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా తణుకు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అనంతరం ఈ సందర్భంగా  గత 2 నెలలుగా మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ వారికి జీతాలు ఇవ్వటం లేదని తెలిసి మున్సిపల్ శానిటరీ కార్మికులందరికీ (సుమారు 200 కుటుంబాలకు) నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . ఈ కార్యక్రమంలో

వార్త‌లు

ఎర్రంపేట గ్రామంలో రూ.60 లక్షలతో డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన

కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న డబ్ల్యూబీఎం రోడ్డుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎర్రంపేట గ్రామానికి ఎంతోకాలంగా అవసరమైన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని

వార్త‌లు

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలిపల్స్‌ పోలియో

ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలోని 190 కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 27 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తణుకు పట్టణంలో దాదాపు 7 వేల

వార్త‌లు

చదరంగం మేథస్సును మెరుగుపర్చుతుంది

తణుకులో చెస్‌ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా చదరంగం క్రీడ మేథస్సును పెంచుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మాస్టర్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్‌– 19 చదంగం పోటీలు తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో తణుకు పట్టణంతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుండి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

టిడిపి జిల్లాకార్యదర్శిగా పితాని మోహన్‌రావు

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా పితాని మోహన్‌రావు నియమితులయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ తణుకు మండలం అధ్యక్షులుగా పని చేసిన మోహనరావును జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు పదవి రావడానికి సహకరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పితాని మోహనరావును ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించి అభినందించారు. పలువురు

వార్త‌లు

ఛాంపియన్ ఖచ్చితంగా అలరిస్తుంది – హీరో రోషన్

విశాఖపట్నం: డిసెంబర్ 21 (కోస్టల్ న్యూస్) ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే వాళ్లకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలి. అందుకే నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటా అన్నారు హీరో రోషన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ లో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించారు.హీరో రోషన్ మాట్లాడుతూనిజానికి హీరోలంతా 25ఏళ్ల

Scroll to Top