వార్త‌లు

నవ్వుల బంతి భోజనంలా ‘ప్రీ వెడ్డింగ్ షో’.. సినిమా.

హీరో తిర్వీర్ ఆనందం విశాఖపట్నం: నవంబర్ 10 (కోస్టల్ న్యూస్) రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ని సంపాదించుకుంది.ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ […]

వార్త‌లు

కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం

విజయవాడలోని హయత్ హోటల్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూరిజం స్టేక్‌హోల్డర్స్‌తో జరిగిన ఇంటరాక్టివ్ మీటింగ్‌లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు పర్యాటక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తే ప్రభుత్వం తరపున భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కలిసి దేశ, విదేశాల్లో పర్యటిద్దామన్న మంత్రి దుర్గేష్ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ తొలి

వార్త‌లు

స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు అభినందనీయం

దివ్యాంగులకు కృత్రియ కాళ్లు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి మానవత దృక్ఫథంతో స్వచ్ఛంద సేవాల సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో పీఎన్‌ఎస్‌ కిరణ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అంజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణతులసి పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సేవా

వార్త‌లు

వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకలు

శ్రీమతి కొండేపాటి సరోజనీదేవి మహిళా కళాశాల (డిగ్రీ & పీజి) అటానమస్, తణుకు స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల డిగ్రీ అండ్ పిజీ (అటానమస్)లో చరిత్ర మరియు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సం॥ములు పూర్తి చేసుకొన్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ విచ్చేసి మాట్లాడుతూ బంకించంద్రచటర్జీ ఈ గీతాన్ని 1875 నవంబరు 7వ తారీఖున వ్రాశారని, ఈరోజుకి 150

వార్త‌లు

వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవం

వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవం “కార్యక్రమాలలో భాగంగా వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తియ అయిన సందర్భంగా ఈరోజు ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వందేమాతరం స్ఫూర్తిని మరియు భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్య్ర పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ బంకించంద్ర ఛటర్జీ ఫోటోకు పూలమాలతో సత్కరించి వందేమాతర గీతాలాపన చేసారు. సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, కూటమి నాయకులు, ఇంచార్జ్ మండల పరిషత్

వార్త‌లు

పాలంగి గ్రామ సచివాలయం లో ఘనంగా “వందేమాతరం” గేయం ఆలాపన

ఉండ్రాజవరం, నవంబర్ 7, 2025 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తుడు బకిం చంద్ర ఛటర్జీ రచించిన “వందేమాతరం” గేయం స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిందని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ వివరించారు. బకిం చంద్ర ఛటర్జీ “వందేమాతరం” గేయం రచించి నూట ఏభై సంవత్సరాలు నిండిన సందర్భంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యావత్ భారత దేశంలో జరిగిన కార్యక్రమంలో

వార్త‌లు

వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు – వావిలాల సరళాదేవి

వందేమాతరం గీతం మన మధ్యకు వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లైన్స్ క్లబ్ సభ్యులు మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది . ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు

వార్త‌లు

తేతలిలో స్వాతంత్ర్య సమరయోధుల రణన్నిన్నాధం ” వందేమాతరం” ఆలాపన:

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వందేమాతరం గేయ రచన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తేతలి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వందేమాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని, వందేమాతరం భారతీయుల నినాదంగా మారిందని,

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో వందేమాతరం 150వ దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో శుక్రవారం వందేమాతరం 150వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ నవంబర్ 7 1875 సంస్కృతం, బెంగాలీ భాషల నుండి వందేమాతరం గీతాన్ని స్వరపరిచారని మొదటగా వందేమాతరాన్ని ఆలపించినది రవీందర్ నాథ్ ఠాగూర్ అని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గరిమెళ్ళ సుబ్బరాయ శాస్త్రి మాట్లాడుతూ 24 జనవరి 1950 భారత రాజ్యాంగ సభ

వార్త‌లు

ఏపీకి రండి… పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శన వేదికగా ఇన్వెస్టర్లను ఆహ్వానించిన మంత్రి కందుల దుర్గేష్ ఏపీ టూరిజం సెక్టార్ లో పెట్టుబడులు పెడితే భరోసా కల్పించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని, సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పిలుపు ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్

Scroll to Top