వార్త‌లు

జిల్లా కలెక్టర్‌ను కలిసిన డీవీఎంసీ మెంబర్‌ ఆశాజ్యోతి

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో ఎన్జీవో సభ్యురాలిగా నియమితులైన తణుకు పట్టణానికి చెందిన వి.ఆశాజ్యోతి బుధవారం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమ, ఉపాధి అధికారి ఎన్‌.వి.అరుణకుమారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోపాటు మురికివాడల్లో నివాసం ఉంటూ చదువుకు దూరంగా ఉంటున్న బాలికలు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తుననట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు […]

వార్త‌లు

న్యూజిలాండ్ పర్యటనలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఈనెల 8, 9 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ఆయన న్యూజిలాండ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ప్రవాస ఆంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. మద్దుకూరి దిలీప్‌, గోరంటాల అశోక్‌, నిమ్మగడ్డ జితేంద్ర, గారపాటి మమత తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తణుకు నియోజకవర్గంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వారికి వివరించారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ

వార్త‌లు

మోంత తుఫాన్ పూర్తయిన పంటనష్టం అంచనా

ఇటీవల మోంత తుఫాన్ వల్ల పంట నష్టం జరిగినటువంటి రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలు మేరా 33 శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లినటువంటి రైతుల వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. మండలంలోని 15 గ్రామాలలో 1133.80 హెక్టార్లలో 1784 మంది రైతులకు చెందిన వరి పంట దెబ్బతిన్నట్లుగా నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటికే వరి

వార్త‌లు

తేతలి ఉన్నత పాఠశాలలో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జయంతి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేతలిలో ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతలా దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శకుంతల దేవి చిత్రపటానికి పూలమాల తో నివాళులర్పించి శకుంతల దేవి బహుముఖ ప్రజ్ఞావంతురాలని, 13 అంకెల సంఖ్యను 13 అంకెల సంఖ్యతో గుణించగా వచ్చే లబ్దాన్ని 28 సెకండ్లలో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్

వార్త‌లు

ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ అత్యాధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలి

ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ కు అత్యాఆధునిక (జూకి) కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ వర్కర్ సంఘo సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిప్రభుత్వం అధికారంలోకి వస్తే చేతివృత్తిదారులకు గతంలో మాదిరిగా ఆదరణ పథకం అమలుచేసి అత్యాధునిక పనిముట్లు

వార్త‌లు

స్నేహాలు, బంధుత్వాలకు పునాది వనసమారాధనలు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి స్నేహాలు, బంధుత్వాలకు పునాది వేసి తద్వారా మంచి వాతావరణాన్ని పెంచే విధంగా కార్తీక వన సమారాధనలు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. మంగళవారం తణుకు మండలం కొమరవరం వాసవి నగర్ లో కొల్లూరి లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్యవైశ్య కార్తీక వన సమారాధనతో పాటు తణుకు పట్టణంలోని చరణ్ టైలర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలు కార్యక్రమంలో

వార్త‌లు

ఏఆర్ కానిస్టేబుళ్లు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్, వారి కుటుంబ సభ్యులు మంగళవారం తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు తాము ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 16 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ మేరకు తణుకు శివారులోని మురికివాడల్లో పేదలకు నిత్యవసరాలతో పాటు బియ్యం, నగదు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసరాలు, రూ. 1000 చొప్పున నగదును

వార్త‌లు

బాలికల చదువుతోనే సమాజం అభివృద్ధి

ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచనలతో మురికివాడల్లో అవగాహన ప్రతి బాలిక చదువుకోవడం ద్వారా ఆ కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందనే ధ్యేయంతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మురికివాడల్లోని తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తణుకు పట్టణ శివారులోని డంపింగ్‌ యార్డు వద్ద గత కొన్నేళ్లుగా తాత్కాలిక నివాసాలు వద్ద డీవీఎంసీ ఎన్జీవో వి.ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ మురికివాడల్లో నివాసం ఉంటూ తమ పిల్లలను చదువుకు దూరంగా

వార్త‌లు

ఇకనుండి ప్రతీ సంవత్సరం ఉచిత కంటి వైద్యశిబిరాలు

నియోజకవర్గంలో అంధత్వ నివారణకు చర్యలు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు : (వెస్ట్ గొదావరి బ్యూరో) (అక్షరభూమి) తణుకు నియోజకవర్గంలో అంధత్వ  నివారణ కోసం ఏడాదికి రెండు, మూడు పర్యాయాలు కంటి వైద్య  శిబిరాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని  తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇటీవల తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఉచితంగా కళ్ళజోళ్ళు

వార్త‌లు

మానవత సేవలు అభినందనీయం

శాంతిరథం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవత ఆధ్వర్యంలో శాంతి రథాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు మస్తాన్‌రావు ఆర్థిక సాయంతో శాంతి రథం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తణుకులో ఎంతో మంది దాతలు సహకారంతో మానవత సంస్థలో ఎంతో మంది

Scroll to Top