వార్త‌లు

ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాల ప్రకారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమాలలో భాగంగా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఈరోజు అన్నివీధులను కంతేరు కూటమి నాయకుల సహకారంతో మండలం నందలి అందరు పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు CRP లతో శుబ్రపరిచి పొడి చెత్త తడి చెత్తను వేరుగా సేకరించి సంపద తయారీ కేంద్రానికి తరలించడం జరిగింది.

వార్త‌లు

రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ సజ్జాపురం, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి, తణుకు వారి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, శ్రీ కామన మునిస్వామి, కుమారి K దుర్గా భవాని మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ శ్రీమతి P మహాలక్ష్మి గారిచే బాల్య వివాహలు వల్ల అనర్థాలు గురించి తెలియచేసి, ఎవరైనా

వార్త‌లు

APSRTC సంస్థ డోర్ డెలివరీ మాసోత్సవాలను తణుకు డిపో కార్గో కార్యాలయం లో ఘనంగా ప్రారంభించారు. డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్ కస్టమర్ కోసూరి సతీష్ వర్మ మొదటి డోర్ డెలివరీ ని బుక్ చేసుకుని. గిఫ్ట్ స్కీం చాలా ప్రోత్సాహకరం గా ఉందని అన్నారు.. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ పాల్గొన్నారు. అనంతరం బస్సు స్టాండ్ లో పాస్సింజర్స్ కు

వార్త‌లు

మాజీ సీఎం జగన్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్

యోగాంద్ర కార్యక్రమం పై మాజీ సీఎం జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ గత ప్రభుత్వం రుషికొండ పై ప్యాలెస్ నిర్మించడం వల్ల ప్రతినెల రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతోందని, ఇది మంచి చేసినట్టు ఎలా అవుతుందని మంత్రి దుర్గేష్ సూటి ప్రశ్న అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో యోగాంధ్రపై వందల

వార్త‌లు

తెలుగురాజు పెనుమత్స సత్యనారాయణరాజు జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రాంగణంలో తెలుగు రాజు పెనుమత్స సత్యనారాయణ రాజు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య సాహిత్యానికి వెలుగు తెచ్చిన కీర్తి శిఖరం, తెలుగు సంస్కృతికి మణిహారం పెనుమత్స సత్యనారాయణ రాజు అని అన్నారు. సత్యనారాయణ రాజు జయంతి సందర్భంగా సన్మానం గ్రహీత తెలుగు సీనియర్ ఉపాధ్యాయురాలు తమ్మా కామేశ్వరి మాట్లాడుతూ

వార్త‌లు

తణుకులో ఘనంగా జరిగిన బాలోత్సవం సన్నాహక సమావేశం

తణుకు, డిసెంబర్ 20, 2025 : పిల్లల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు, సామాజిక స్పృహను పెంపొందించడంలో బాలోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని తణుకు బాలోత్సవం నిర్వహణ కమిటీ ఛైర్మన్ గమిని రాంబాబు అన్నారు. బాలోత్సవ నిర్వహణ తణుకు కు గర్వకారణంగా నిలిపే బాధ్యత బాలోత్సవ కమిటీ సభ్యులు అందరిపై ఉందని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తణుకు గమిని ఫంక్షన్ హాల్ లో తణుకు బాలోత్సవం నిర్వహణ సన్నాహక సమావేశం

వార్త‌లు

అమరజీవి జలధార ప్రాజెక్టు త్యాగం నుండి సంక్షేమానికి సాగే శాశ్వత ప్రవాహం

:- మంత్రి కందుల దుర్గేష్ అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శంకుస్థాపన అద్భుత ఘట్టమన్న మంత్రి దుర్గేష్ ఈ ప్రాజెక్టు ద్వారా 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని దాదాపు 68 లక్షల మంది ప్రజానీకానికి ఇంటింటికీ త్రాగునీరు సరఫరా తాగునీటి భద్రత అనేది సంక్షేమ పథకం కాదు ప్రజల జీవన హక్కు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమానికి పెరవలిని వేదిక చేసుకున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక

Scroll to Top