వార్త‌లు

బి.సి.లను టార్గెట్ చేసి అరెస్ట్ లు చేస్తున్నారు – మాజీ మంత్రి కారుమూరి

వైసిపి నాయకుడు జోగి రమేష్ అరెస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తణుకు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 16 నెలల పరిపాలనా కాలంలో అరెస్టులు తప్ప పరిపాలన ఏమీ లేదని అన్నారు. రెండు లక్షల 40 వేల కోట్లు అప్పు ఏమైందో తెలియడం లేదు గాని అరెస్టులు మాత్రం రోజూ కనిపిస్తున్నాయని కారుమూరి అన్నారు. 3,600 కోట్ల లిక్కర్ […]

వార్త‌లు

రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి – మాజీ మంత్రి కారుమూరి

మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం వైసిపి నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపొయిన రైతులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, అడ్డ బాబు,

వార్త‌లు

లిక్కర్ స్కామ్ లో గజదొంగలు బయటకు వస్తున్నారు

త్వరలో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యలు లిక్కర్ కుంభకోణంలో మరింత మంది గజదొంగలు బయటకు వస్తున్నారని తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ వ్యాఖ్యనించారు. జోగి రమేష్ అరెస్టు పట్ల మాజీ మంత్రి కారుమూరి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండను తవ్వి ఎలకను పట్టుకున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి చేస్తున్న వ్యాఖ్యలను

వార్త‌లు

కాశీబుగ్గ ఘటన కలచివేసింది- ఎమ్మెల్యే రాధాకృష్ణ

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను ఎంతగానో కలిసి వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకులో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కొద్దిసేపు మౌనం పాటించారు. ఆలయం ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటన పట్ల తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ కు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం ఒక కులాన్ని టార్గెట్ చేసి అణిచివేసే ప్రయత్నం చేస్తుంది

తణుకులో న్యాయవాది పొట్ల సురేష్ అధ్యక్షతన మాల సంఘాల జే.ఎ.సి. సమావేశం జరిగింది. సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కులాన్ని టార్గెట్ చేసి అణిచివేసే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయ పడింది. దానికి నిదర్శనంగా 2011జనాభా లెక్కలు తీసుకుని 2024ఉద్యోగాలు లెక్కవేసి, ఓపెన్ లో వచ్చిన మాల అభ్యర్థులని కులానికి లెక్కలు వేసి మాలలు జనాభాకి మించి ఉన్నారని తప్పడు వర్గీకరణ చేసిందని, మాలలపై రోజు దాడులు జరుగుతున్న నిర్లక్ష్యం చేస్తుందని, గుంటూరు జిల్లా తురకపాలెంలో మాలలు

వార్త‌లు

కల్లు గీత వృత్తిరక్షణ ఉద్యమానికి అఖిలపక్షం మద్దతు

గీత వృత్తి రక్షణ బాటకు అఖిలపక్షం మద్దతు ఇస్తుందన్నారు. ఆదివారంనాడు తణుకులో అమరవీరుల భవనంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని గీత వృత్తి కాపాడుటకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినారు. ముందుగా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహమూర్తి మాట్లాడుతూ గీత వృత్తిలో

వార్త‌లు

జిల్లా అభివృద్ధిలో మాణిక్యాలరావు చెరగని ముద్ర

సామాన్యుడి నుంచి మంత్రిగా ఎదిగిన పైడికొండల విగ్రహం ఆవిష్కరణలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాజీ మంత్రి, దివంగత పైడికొండల మాణిక్యాలరావు జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు విగ్రహం ఆవిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సామాన్యుడు రాజకీయాల్లో రాణించిన విధానం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జిల్లాకు నిట్‌ తీసుకురావడానికి మాణిక్యాలరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తు

వార్త‌లు

నిడదవోలులో మార్కెట్ యార్డు, రైతు బజార్ త్వరలోనే వస్తాయి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు, రైతు బజార్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే అవసరమైన స్థలాన్ని నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించారని వెల్లడించారు. శనివారం నిడదవోలు పట్టణంలోని రంగా సుబ్బారావు–శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార

వార్త‌లు

సమన్వయంతో తుపాను ప్రభావాన్ని అడ్డుకున్నాం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల మొంథా తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను

వార్త‌లు

ఘనంగా న్యూస్ నిఘా నేత్రం పత్రికను ఆవిష్కరించిన గంట్ల శ్రీనుబాబు

విశాఖపట్నం: నవంబర్ 1 (కోస్టల్ న్యూస్) ఉత్తరాంధ్రలో నూతనంగా వెలువడిన న్యూస్ నిఘానేత్రం పత్రిక తొలి సంచికను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా న్యూస్ నిఘా నేత్రం శీర్సికను ఘనంగా ప్రారంభించారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరడం వలన పలు సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమవుతుందని, ఒక సమస్యను ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కారం అయ్యే సమయం కన్నా వార్తా

Scroll to Top