వార్త‌లు

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వం అన్నదాతను దగా చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదే విధంగా […]

వార్త‌లు

నిడదవోలులో మాజీ ప్రధాని ఇందిర 108వ జయంతి

ఇందిరా గాంధీ 108 జయంతి సందర్భంగా నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజవర్గం ఇంచార్జ్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసినారు ఈ సందర్భంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు ఒక మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టినారు బడుగు బలహీన వర్గాలకు

వార్త‌లు

పత్రికా రంగంలో నిబద్ధత కావాలి : ప్రముఖ జర్నలిస్ట్ బెల్లంకొండ బుచ్చి బాబు

తణుకు, నవంబర్ 18, 2025 : స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయనీ, పత్రికలు సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాలని ప్రముఖ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు అన్నారు. గ్రధాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో బెల్లంకొండ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని “సామాజిక అభివృద్ధిలో మీడియా పాత్ర” అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత దేశంలో మొదటి పత్రిక 1780 వ సంవత్సరంలో ఆంగ్లంలో ప్రచురించిన “బెంగాల్ గెజిట్”

వార్త‌లు

తణుకు రంగోత్సవ్ సెలబ్రేషన్స్లో ఎస్.కె.ఎస్.డి విద్యార్థినుల ప్రతిభ

స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 2 An organization for National level Art Competitions (Mumbai) వారు నిర్వహించిన రంగీత్సవ్ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, గ్రీటింగ్ కార్డు తయారి, కలరింగ్, కార్టూన్స్, వ్యంగ్య చిత్రాలు వంటి వివిధ విభాగాలలో 78 మంది పాల్గొనగా ఎస్. భారతో జయలక్ష్మి ద్వితీయ సంవత్సరం (A&T) విద్యార్థిని కాట్టాన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అలాగే 16 మంది విద్యార్థినులు బంగారు పతకాలను, 8

వార్త‌లు

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో ఫ్రెష్‌పాడ్‌ ప్రతినిధులు

అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ భారతదేశంలో మొట్టమొదటి పేటెంట్‌ పొందిన ఫ్రెష్‌పాడ్‌ సంస్థ ద్వారా హెల్మెట్‌ క్రిమిసంహారక యంత్రం తయారు చేసిన లక్కోజు దిలీప్‌కుమార్, లక్కోజు భాస్కర్‌లు మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో జరిగిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు, టిసిఎస్‌ చైర్మన్‌ చంద్ర శేఖరన్‌ చేత గుర్తింపు పొందారు. బ్రిక్స్‌ బ్రెజిల్, చైనా, మలేషియాలో వెండి పతకాలు సాధించిన వీరు సెర్బియాలో జరిగిన 38వ అంతర్జాతీయ

వార్త‌లు

జనగణనలో కులగణన చేపట్టి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలి…

సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు… తణుకు, నవంబరు 18సామాజిక న్యాయం, సమానత్వ సాధన దిశగా జనగణనలో కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్స్ అమలు చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాపిత పిలుపుమేరకు జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిచి

వార్త‌లు

తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురండి

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడుకి మంత్రి దుర్గేష్ సూచన రాజమహేంద్రవరంలోని నివాసంలో మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి డి. మునిరత్నం నాయుడు తొలి వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన డి. మునిరత్నం నాయుడుకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన

వార్త‌లు

తల్లితండ్రుల పోషణ, సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన

తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాలులో చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆదేశముల మేరకు తణుకు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పోతార్లంక, తల్లితండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, ఈ చట్టం 2007లో అమలులోకి వచ్చింది, దీనిప్రకారం అన్యాయానికి గురవుతున్న తల్లితండ్రులు పిల్లల్ని నమ్మి, వారి మోసపు మాటలు నమ్మి వారికి వున్న ఆస్తులు పిల్లల పేరుమీద రాయించుకుని తరువాత వారిని చూడకపోవటము

వార్త‌లు

అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు

అత్తిలి పట్టణంలో డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న అనధికార లే-అవుట్లో పంచాయితీ అనుమతులు కూడా లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పంచాయతీ సెక్రటరీ జి.భాస్కర్ తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ కట్టిన వాటిని అక్కడితో ఆపివేయాలని అనధికార నిర్మాణం చేపట్టిన వారికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు తప్పవని అత్తిలి పంచాయతీ సెక్రటరీ

వార్త‌లు

తణుకు శాఖా గ్రంథాలయంలో మనోరంజకంగా కవి సమ్మేళనం

తణుకు, నవంబర్ 17, 2025 : కవిత్వం మనసుని రజింపజేస్తుందనీ, కవులు కవిత్వ రచనతో బాటు హాస్య చతురత కలిగి ఉంటారని ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా, సోమవారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. సభకు మానవత సంస్థ నాయకులు, ప్రముఖ

Scroll to Top