రైతులకు అండగా కూటమి ప్రభుత్వం – మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వం అన్నదాతను దగా చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శ నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదే విధంగా […]










