వార్త‌లు

కేంద్రప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం

కేంద్ర ప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఆలిండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ లో మంగళవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడినారు. చట్టాలు వల్ల ప్రజలకు మేలు జరగాలి గాని నష్టాలు జరగకూడదని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము సవరించిన న్యాయ చట్టాలను ప్రజలకు గుదిబండగా ఉన్నవని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రం

వార్త‌లు

ప్రపంచ తెలుగు సభలలో చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో అనుబంధంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారుడుడాక్టర్ వెంపటాపు పాల్గొని గోల్డ్ మెడల్,ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఈనెల 3,4,5 తేదీలలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ,గుంటూరు లో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని వివిధ చిత్ర కళాఖండాలు ప్రదర్శించారు. తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు ఎఫెక్షన్ శీర్షికతో చేసిన

వార్త‌లు

విశాఖలో తొలిసారిగా ‘సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో’

విశాఖపట్నం: జనవరి 5 (కోస్టల్ న్యూస్) అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళవాణి లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఆయన

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రజారోగ్యానికి ఆర్థిక

వార్త‌లు

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

:- మంత్రి కందుల దుర్గేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఏఎంసీ నూతన పాలక వర్గంతో తొలి కమిటీ భేటీ వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి ఏఎంసీ కృషి చేయాలని సూచన నిడదవోలు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని మంత్రి

వార్త‌లు

పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధి

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో “స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి

భారతదేశ మొట్టమొదటి మహిళా మహిళా పాఠశాల స్థాపకురాలు ఉపాధ్యాయురాలు అయిన సావిత్రి భాయ్ పూలే 195వ జయంతి సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు ప్రాథమిక పాఠశాల నెంబర్ 8లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తొలి బాలిక పాఠశాల స్థాపకురాలు జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాళాబత్తుల సుజాత మాట్లాడుతూ తొలితరం మహిళా ఉద్యమకారిణి భారత మహిళా మూర్తులకు ఆదర్శ మహిళమణి

వార్త‌లు

పాలంగి దుర్గమ్మకు పుష్పయాగం

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం పుష్యమాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శ్రీ పుష్ప యాగం నిర్వహించినట్లు అర్చకులు అయ్యప్ప తెలియజేశారు ఈ పుష్పయాగ మహోత్సవంలో ప్రజల గ్రామాల నుండి మహిళా భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించినట్లు తెలియజేశారు.

Scroll to Top