వార్త‌లు

వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఎన్.డి.యే ప్రభుత్వం అడుగులు

రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక ఎన్డీఏ ప్రభుత్వం  2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే  ప్రభుత్వ దార్శనికత అని అర్థం, ఈ కార్యాచరణలో యువత, పేదలు, మహిళలు, రైతులపై దృష్టి సారిస్తూ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాబట్టి, రెండు దశాబ్దాలుగా భారతదేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి […]

వార్త‌లు

తాడిపర్రు పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా తాడిపర్రు పాఠశాల ప్రాంగణంలో జరిగాయి. ఈ సందర్భంగా పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో అలంకరణలతో పిల్లలు చూపరులను

వార్త‌లు

తణుకు రూట్స్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా జరిగినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో మరియు

వార్త‌లు

అంతరించిపోతున్న కళలకు జీవం పోయడమే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలు’ లక్ష్యం

పిఠాపురం: అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడటానికి, చేతివృత్తులను ప్రోత్సహించి మన సాంస్కృతిక వైభవాన్ని పునర్జీవింపజేయడానికే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలను’ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం ఓ.బి.ఎస్. మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు

వార్త‌లు

దళితులను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి

దళితుల పట్ల వివక్ష చూపిన వైసీపీ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకున్న కూటమి ప్రభుత్వం రూ. కోటి సాయంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇచ్చిన కూటమి తణుకులో విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు దళితులను విస్మరించి వారి పట్ల వివక్ష చూపుతూ వారిని ఎన్నో రకాలుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ విమర్శించారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్

వార్త‌లు

కోనసీమ ప్రభల తీర్థానికి ‘రాష్ట్ర పండుగ’ హోదా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్,రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి అమరావతి:కోనసీమ విశిష్ట సంప్రదాయమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి కొనియాడారు. ఈ మేరకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం

వార్త‌లు

48వ వార్డులో మార్నింగ్ టూ నైట్ గంకల కవిత అప్పారావు యాదవ్ విస్తృత పర్యటన

48వ వార్డు సమస్యలపై గంకల కవిత అప్పారావు యాదవ్ పోరుబాట సమస్య ఏదైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్న గంకల 48వ వార్డు ఇందిరానగర్ – 1,జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ లలో ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై గంకల సుడిగాలి పర్యటన జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో గురువారం నాడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్

వార్త‌లు

విశాఖ వేదిక గా ఫిబ్రవరి 23న ‘9వ మిస్టర్ ఆంధ్ర’ బాడీ బిల్డింగ్ పోటీలు

విశాఖపట్నం: జనవరి 8 (కోస్టల్ న్యూస్) రాష్ట్రంలోని యువతలో శారీరక దృఢత్వం మరియు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఏటా నిర్వహించే మిస్టర్ ఆంధ్రా పోటీలు ఈసారి 9వ వసంతంలోకి అడుగుపెట్టాయి. వచ్చే నెల 23న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో జరగబోయే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి 400మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని అని ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాస్ రాజు

వార్త‌లు

మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు, చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు డి. సత్యవతి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, స్కూల్ హెడ్మాస్టార్ రాధకృష్ణ, పారా లీగల్ వాలంటీర్ లు దూలపల్లి బ్రహ్మాజీ, కాకర్ల నరసన్న జాతీయ యువజనోత్సవాలలో భాగంగా పిల్లలకు మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వాడకం వాటి పరిణామాలు గురించి తెలియచేస్తూ, యువత చెడు వ్యసనాలకు బానిసైన మత్తు పదార్థాలు సేవించటం, అమ్మటం, రవాణా

వార్త‌లు

మజా కంపెనీ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పొటీలు

తణుకు ఎస్. కె. ఎస్. డి మహిళా కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలలో భాగంగా మజా కంపెనీ వాళ్ళు ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థసులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు అందరూ ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని చక్కని రంగవల్లులను కళాశాల ప్రాంగణంలో తీర్చిదిద్దారు. ఈ పోటీలలో ఇంటర్ నుంచి వి.జె.డి. పార్వతి, ఎస్. గ్రీష్మ, టి.దీక్షిత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. డిగ్రీ నుంచి పి. దుర్గాదేవి, వి. గాయత్రి, జి. హన్సిక

Scroll to Top