తణుకు నియోజకవర్గానికి గోదావరి జలాలు
ధవళశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా తరలింపు రూ. 54 కోట్లు వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన రూ. 1600 కోట్లుతో సంక్షేమం, అభివృద్ధి అమలు దువ్వలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం ధవళశ్వరం నుంచి పైపులైన్లు ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం ఈ పథకానికి […]










