వికసిత భారత్ 2047 లక్ష్యంగా ఎన్.డి.యే ప్రభుత్వం అడుగులు
రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక ఎన్డీఏ ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికత అని అర్థం, ఈ కార్యాచరణలో యువత, పేదలు, మహిళలు, రైతులపై దృష్టి సారిస్తూ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాబట్టి, రెండు దశాబ్దాలుగా భారతదేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి […]










