వార్త‌లు

దేశంలో అన్ని వర్గాల హక్కులు కాపాడుతున్న రాజ్యాంగం

దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశానికి దిశా దశ నిర్దేశించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. […]

వార్త‌లు

నిడదవోలుకు కళా, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తాం

:- మంత్రి కందుల దుర్గేష్ భవిష్యత్ తరాలు, పట్టణాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో నిడదవోలు పురపాలక సంఘం ముందుకెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మంత్రి కందుల దుర్గేష్ రాజకీయాలకి అతీతంగా పనిచేసే వ్యక్తిని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి నిడదవోలు: నిడదవోలు సమగ్ర స్వరూపాన్ని మార్చి కళా, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక

వార్త‌లు

త్వరలో రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజోలు: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే “జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని” రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి

వార్త‌లు

రైతులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలు

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత నాది ‘రైతన్న నీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయాన్ని అప్పటి నాయకులు నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో మంగళవారం ప్రారంభమైన రైతన్న నీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. అరాచకమైన పరిపాలనతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత

రూ. 1.40 కోట్లు వ్యయంతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం సీసీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తణుకు రైల్వే స్టేషన్ రోడ్డును శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టామని చెప్పారు. మంగళవారం తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో

వార్త‌లు

ఉచిత కంటి వైద్యశిబిరం ద్వారా పేదలకు సేవలు

663 మందికి కళ్లజోళ్లు, 47 మందికి శస్త్రచికిత్సలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తణుకు పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఇప్పటి వరకు 663 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతోపాటు 47 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి

వార్త‌లు

విద్యార్థులకు రాజ్యాంగ విలువలు అందించాలి – డి.వి.వి.యస్. వర్మ

దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని, దాని విలువలను విద్యార్థులుకు బోధించాలని ప. గో. జిల్లా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ డి. వి. వి. యస్. వర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక యస్. సి.ఐ. యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అధ్యాపకులు- ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలు నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవం లో పాలుపంచుకుని సామూహికంగా “ రాజ్యాంగ పీఠిక పఠనం- పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరారు.

వార్త‌లు

పద్మశాలి ప్రముఖులచే తిరుచానూరు పద్మావతిదేవికి సారె సమర్పణ 

 ప్రతియేటా జరిగే తిరుచానూరు పద్మావతి దేవికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుండి పద్మశాలి ప్రముఖులు, తిరుపతిలో ఉన్న అఖిల భారత పద్మశాలి కళ్యాణమండపం నందు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం, తిరుచానూరులో అమ్మవారికి సారి చీర పసుపు కుంకుమలు మొదలగు వస్తువులతో దేవాలయ ప్రాంగణంలో నుండి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి మంగళ వాయిద్యాల మధ్య సుమంగళి వస్తువులను అమ్మవారికి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా  ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాజీ మంత్రి మురుగుడు

వార్త‌లు

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా 100 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి కందుల దుర్గేష్

తనకు దక్కిన అదృష్టంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్ పుట్టపర్తి: సామాజిక సేవకు, మానవ సంక్షేమానికి ఆధ్యాత్మికతను సాధనంగా మలిచిన మహనీయుడు శ్రీ సత్య సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. ప్రముఖ ఆధ్యాత్మికక్షేత్రం పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల సమక్షంలో 100

వార్త‌లు

సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన పోలీస్ శాఖ

ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ శంకరయ్య… సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపి వేశారని గతంలో ఆరోపించిన చంద్రబాబు. తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్న సీఐ శంకరయ్య.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇటీవలే లాయర్ ద్వారా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన శంకరయ్య. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించిన పొలీసుశాఖ

Scroll to Top