వార్త‌లు

యోగి వేమన జయంతి – రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహణ

జనవరి 19వ తేదీన ప్రజా కవి, సహజ కవి, తాత్వికుడు శ్రీ యోగి వేమన జయంతిని ఈ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక క్యాలెండర్లో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి, ఉపాధ్యక్షులు ద్వారపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, శ్రీ యోగి వేమన జయంతిని జనవరి […]

వార్త‌లు

ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి జీవించి ఉండాలి – జిల్లా జడ్జి శ్రీమతి డి.సత్యవతి

గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి, తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిమాండ్ ముద్దాయిల కేసు వివరాలు గురించి అడిగి తెలుసుకుని, ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే మండల న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని, వారానికి రెండు రోజులు జైలు విజిటింగ్ న్యాయవాది, పారా

వార్త‌లు

ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు

గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారి ప్రత్యక్ష ఆదేశానుసారం, పశ్చిమగోదావరిజిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి సకల జూద క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించింది. పండుగ సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు

వార్త‌లు

వి.బి.జి.రాం.జి. పథకాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది

సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం పొదలాడ గ్రామంలో దంపనబోయిన విజయలక్ష్మి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో మునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలోజి.ఆర్.ఏ.ఎం జి పథకాన్ని తీసుకురావడాని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారము ఈనెల 18 నుండి 21 వరకు ఇంటింటి ప్రచారం చేసి బిజెపి ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన

వార్త‌లు

భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయాలి

ఆధునిక విజ్ఞానంతో పాటు సంప్రదాయాలను పాటించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నియోజకవర్గ స్థాయిలో తణుకులో మహిళలకు ముగ్గుల పోటీలు భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఉపకరిస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గస్థాయిలో రాబోయే సంక్రాంతి పురస్కరించుకుని తణుకు జడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో పాటు పిల్లలకు సాంప్రదాయాన్ని

వార్త‌లు

రహదారుల అభివృద్ధికి ఏడాదిలోనే రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు

ఆర్‌అండ్‌బీ శాఖను గత వైసీపీ నిర్వీర్యం చేసింది అత్తిలి మండలంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఒక ఏడాదిలోనే రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి జనార్థన్‌రెడ్డి రూ. 3 కోట్లు నిధులతో నిర్మించిన

Scroll to Top