వార్త‌లు

జీవీఎంసీ 48వవార్డులో నూతన హైమాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు

నూతన హై మాస్ట్ వీధి దీపాలతో చీకటిని తరిమికొట్టిన గంకల కవిత అప్పారావు యాదవ్ నూతన వీధి దీపాలతో దొంగతనాలు,చీకటి ప్రాంతం బేడద తొలగింపోయిందని స్థానికులు హర్షం గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంతో సంతృప్తి చెందుతున్న 48వ వార్డు ప్రజలు జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో హై మాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జిల్లా […]

ప్రత్యేకం, వార్త‌లు

సాగరం నుంచి శిఖరం వరకు.. ‘విశాఖ ఉత్సవ్’ సంబురాలు

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం మూడు జిల్లాల వ్యాప్తంగా 20 వేదికల్లో 500కు పైగా ప్రదర్శనలు రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3000 మందికి ఉపాధి లక్ష్యం విశాఖలో ప్రారంభం – అనకాపల్లిలో ముగింపు వేడుకలు విశాఖ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర వెల్లడి

వార్త‌లు

మహిళలు అన్నరంగాలలో అభివృద్ధి చెందుటకు ఈ నారీ – సి.ఆర్.పి. లకు శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళలు అన్నిరంగాలలో అభివృద్ధి చెందుటకు అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. పెరుగుతున్న కార్యక్రమాలు అన్ని సక్రమముగా, సకాలంలో విజయవంతంగా అమలు కావాలంటే మహిళా సమాఖ్యలు బలంగా పనిచేయాలి. కాబట్టి మహిళా సమాఖ్యలు సోషల్ కాపిటల్ ను పెంచుకోని, వారికి కావలసిన శిక్షణలు ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పలితాలు వస్తాయని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్క పేదమహిళ అవసరాలను గుర్తించి వారికి కావలసిన చేయూత అందించడానికి, గ్రామసంఘం స్థాయిలో

వార్త‌లు

అవసరం మేరకు మాత్రమే యూరియా వినియోగించాలిఅత్తిలి

అత్తిలి మండలం కిన్నెర పురం గ్రామంలో పొలం పిలుస్తుంది మంగళవారం మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నందున కాంప్లెక్స్ ఎరువులు మొత్తం కూడా దమ్ములోనే వెయ్యాలని సూచించారు. అదేవిదంగా పల్లపుచేలల్లో సల్ఫర్ అధికంగా ఉండే ఎరువులు వాడవద్దని, అలాగే ప్రస్తుతం ఊడ్చిన చేలల్లో మూన తిరిగిన తర్వాత లేత ఆకుల్లో ఎరుపు రంగు మచ్చలు కనిపించినట్లయితే రైతులు జింకులోపంగా గుర్తించి చిలేటెడ్ జింక్ స్ప్రే చేయాలని రైతులకు

వార్త‌లు

వైసిపి ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తి

గ్రామాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన గత పాలకులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు ఇరగవరం మండలంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే గత వైసిపి ప్రభుత్వం కమిషన్ల కోసం పనులు చేసి  కనీసం అభివృద్ధి అమలు చేయలేని దుస్థితి ఉండేదని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గ్రామంలో జలజీవన్ పనుల పేరు చెప్పి రోడ్లను తవ్వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని గుర్తు చేశారు. కమిషన్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేదానికి కేతావారిపాలెం ఒక నిదర్శనమని అన్నారు. ఇరగవరం మండలం

వార్త‌లు

నితిన్ నబీన్ భారతీయజనతాపార్టీ నూతన అధ్యక్షునిగా నియామకంపై హర్షం 

ఉండ్రాజవరం గ్రామంలో ఉమా వరుణ్యేశ్వరస్వామివారి ఆలయ కల్యాణమండపంలో రామాలయం వద్ద మంగళవారం ఉండ్రాజవరం మండల బిజెపి అధ్యక్షులు కె.బాలాజీ అధ్యక్షతన ఉండ్రాజవరం మండలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షులుగా నితిన్ నబీన్ నియమితులైన సందర్భంగా  కార్యకర్తలు కేక్ కట్ చేసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నితిన్ నబీన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి

వార్త‌లు

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు మరియు అన్ని గ్రామ సచివాలయలలో యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన యోగి వేమన వేడుకలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు గారు మాట్లాడుతూ యోగి వేమన గారు సమాజానికి సత్యం, న్యాయం, సమానత్వం అనే విలువలను బోధించిన మహాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళులు అర్పిస్తూ, వారి

వార్త‌లు

భక్తుల భజనపై ఆంక్షలు సీతారామాంజనేయ స్వామి ఆలయపాలక వర్గంపై ఆరోపణలు

భక్తుల భజనకు అడ్డంకులు తణుకు సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వివాదాస్పద నిబంధనలు సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే ఆలయంలోనే భక్తుల భజనకు అడ్డంకులు ఏర్పడటం తీవ్ర ఆవేదనకు దారి తీస్తోంది. తణుకు పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం లో ఇటీవల అమలవుతున్న కొన్ని నిబంధనలు భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయి.ఆలయంలో రామ భజన చేయాలంటే భజన చేసినవారే ఒక వారం రోజుల ప్రసాదం ఏర్పాటు చేయాలనే ఆంక్ష విధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆలయంలో భజన చేస్తే కరెంటు

వార్త‌లు

పాలంగి గ్రామంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్వర్యంలో నియోజకవర్గంలో పలుగ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్.టి.ఆర్. వర్ధంతిని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో టిడిపి నాయకులు ఎన్.టి.ఆర్. వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి చెరువు

వార్త‌లు

ఘనంగా యుగపురుషుడు ఎన్.టి.ఆర్. జయంతి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం రేలంగిలో ఎన్టీ రామారావు 30 వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్.పి.టి.సి. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, ప్రపంచంలో తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి, కళ, రాజకీయ రంగాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక ఘనుడు, మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

Scroll to Top