పాలకమండలి దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని
నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వెంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి ( స్వయంభు ) దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు, మెంబెర్స్ ప్రమాణ స్వీకారోత్సవా న్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మినరసింహారావు చేయించారు. తదుపరి ప్రమాణం చేసిన పాలకమండలిని దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని కోరిరి. ఉమామల్లేశ్వరస్వామి చైర్మన్ గా గొల్లపల్లి మురళి కృష్ణ, సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు, అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, తొంటపాక వెంకటలక్ష్మి, […]










