వార్త‌లు

పాలకమండలి దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని

నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వెంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి ( స్వయంభు ) దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు, మెంబెర్స్ ప్రమాణ స్వీకారోత్సవా న్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మినరసింహారావు చేయించారు. తదుపరి ప్రమాణం చేసిన పాలకమండలిని దేవస్థానం అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని కోరిరి. ఉమామల్లేశ్వరస్వామి చైర్మన్ గా గొల్లపల్లి మురళి కృష్ణ, సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు, అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, తొంటపాక వెంకటలక్ష్మి, […]

వార్త‌లు

రైతుల సేవలో ఏలేటిపాడు సొసైటీ

సొసైటీ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రైస్ మిల్లు డ్రైయర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఇరగవరం మండలం ఏలేటిపాడు సొసైటీ జిల్లాలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులోని డ్రైయర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఏ సొసైటీ చేయలేని విధంగా ఏలేటిపాడు సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతులకు సేవలు అందిస్తోందని

వార్త‌లు

సూర్యాలయం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం తణుకు పట్టణంలో ఎంతో విశిష్టత కలిగిన సూర్య దేవాలయం అభివృద్ధికి నూతన కమిటీ మరింత కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. రాష్ట్ర అభివృద్ధి కాకుండా భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సూర్యాలయం అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అధ్యక్షులుగా గమిని రామచంద్రరావుతో పాటు

వార్త‌లు

దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లిదాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దాతలు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారిని మరింత ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి విశ్వేశ్వరరావు సతీమణి చిలుకూరి కృష్ణవేణి జ్ఞాపకార్థం కేటాయించిన నిధులతో సజ్జాపురం 14వ నెంబర్ మున్సిపల్ స్కూలు ఆవరణలో నిర్మించిన ఆరవ ప్లాంటును ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు.

వార్త‌లు

నిడదవోలును అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతాం

:- మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ఆర్వోబి పూర్తికి జల వనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన నిడదవోలు పట్టణ అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ నిరంతర కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి నిడదవోలు: రాష్ట్రంలోనే నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా, అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు

వార్త‌లు

రైతన్నా మేమున్నాం..

: మంత్రి కందుల దుర్గేష్ తాడిపర్రులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, భవిష్యత్ లో ఏం చేయబోతుందో చెబుతూ సీఎం రాసిన లేఖను కరపత్రాల రూపంలో పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ రూ. 15 లక్షల గోదావరి పుష్కరాల నిధులతో తాడిపర్రు గ్రామ శివాలయానికి అప్రోచ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిడదవోలు: అన్నదాతల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని

వార్త‌లు

ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం

‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల

వార్త‌లు

తణుకులో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం

రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 25 వ వార్డులో వున్న అంగన్వాడీ కేంద్రం లో పిల్లల తల్లితండ్రులకు అవగాహన సదస్సు నిర్వహిస్తూ శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలా స్వేచ్ఛగా, కులాలకు, మతలకు అతీతంగా ఉండాలన్నదే రాజ్యాంగ ఉద్దేశమని, మహిళలు కట్నానికి వ్యతిరేకంగా పనిచేయాలని కట్నం ఇవ్వటం, తీసుకొనుట నేరమని, ఎంతో మంది కట్న దాహానికి బలై పోతున్నారని, చట్టం మహిళలకు అనుకూలంగా ఉందని సమస్య

వార్త‌లు

ఉండ్రాజవరం షష్టి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలోని వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు దేవస్థాన అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆయన నియోజకవర్గంలో దేవాలయాల

వార్త‌లు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలి

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ నియోజకవర్గ ప్రజలకు షష్టి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పురస్కరించుకొని అత్తిలిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలో ఇరగవరం మండలం ఐతంపూడి పేకేరు రాపాక గ్రామాల్లోని దేవాలయాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Scroll to Top