వార్త‌లు

రాజ గోపాల్ సేవలు చిరస్మరణీయం : ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ

తణుకు, అక్టోబర్ 30, 2025 : ఉత్తమ ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, ఏపీటీఎఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యదర్శిగా అయినపర్తి రాజగోపాల్ చేసిన సేవలు చిరస్మరణీయం అని ఏపీటీఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బి.వి.నారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో రాజ గోపాల్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన రాజ గోపాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు సంతాప సభకు పశ్చిమ […]

వార్త‌లు

ఢిల్లీ సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన తణుకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థిని

సైన్స్ ఫెయిర్ 2025 లో తణుకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి రాష్ట్రస్థాయిలో పాలి షెడ్తో ఫార్మింగ్ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని వివరిస్తూ సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాసుపల్లి ధనభార్గవి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ స్కాప్ తరపున ఢిల్లీలో నవంబర్ 6 నుండి 8వ తేదీ వరకు మూడో రోజులపాటు జరగబోయే సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ 2025 కు ఎంపిక రావడం జరిగిందని

వార్త‌లు

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఎస్. కే. ఎస్. డి. విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ

బాలికల అండర్ 19 అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్ 22, 23వ తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో తణుకు ఎస్. కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన కే. నందిని (ఫస్ట్ సీఈసీ) రిలే లో ద్వితీయ స్థానాన్ని సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్

వార్త‌లు

అధిక వర్షాలకు వరి రైతులు జాగ్రత్తలు పాటించండి

(కాల్దరి క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు) ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, వివిధ దశల్లో ఉన్న సార్వా వరికి శాస్త్రీయ పద్ధతులు పాటించి, పంటను కాపాడుకోవాలని, పంటకు తీసుకోవలసిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డా. చల్లా వెంకట నరసింహరావు, డా. మానుకొండ శ్రీనివాస్ వివరించారు. గురువారం ఉండ్రాజవరం మండలంలో కాల్దరి, వెలివెన్ను తదితర గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు,

వార్త‌లు

అత్తిలి మండలంలో దెబ్బతిన్న పంటచేలను పరిశీలించిన అధికారులు

మొంథా తుఫాన్ ధాటికి అత్తిలి మండలంలో దెబ్బతిన్న పంటచేలను వ్యవసాయ శాఖ, మండల అధికారులు బుధవాం మండలంలో క్షేత్ర స్టాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అత్తిలి మండలంలోని పాలి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, తిరుపతిపురం గ్రామాల్లో తుఫాను వల్ల దెబ్బతిన వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు రాత్రి వేసిన గాలికి వరగడం జరిగింది ప్రస్తుతం రైతులు ఒరిగిన దబ్బులను పైకి లేపి కట్టుకోవడం పొడ తెగులు ఆశించకుండా హెక్సా కొనజోల్

వార్త‌లు

పంట నష్టపోయిన ప్రతీరైతుకు సాయం అందేలా కృషిచేస్తా – మంత్రి కందుల దుర్గేష్

మొంథా తుఫాన్ వల్ల గత రెండు రోజులుగా ఉండ్రాజవరం మండలంలో కురుస్తున్న వర్షాలకు ఈదురు గాలులకు నేలవారిన వరి పొలాలను బుధవారం మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి రైతులకు అండగా ఉంటామని పంట నష్టపోయిన ప్రతీ ఒక్క రైతుకు సాయం అందేలా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. ఉండ్రాజవరం మండలంలో 4710 హెక్టార్లలో వరి సాగు అవుతుండగా 1472 హెక్టార్లలో పంట నేల వాలింది అని ప్రస్తుతం గింజగట్టి పడే దశ నుండి వారం పదిరోజులలో కోతకు వచ్చే

వార్త‌లు

పెరవలి మండలంలో తుఫాన్ ప్రాంతాల క్షేత్ర పరిశీలన

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని అరటి తోటలను స్వయంగా పరిశీలించి రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకుని, అధికారులకు ఎన్యుమరేషన్ జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. అనంతరం తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేలకొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే వాటిని తొలగించేలా అధికారులకు సూచనలు అందించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకూ అధికారులంతా

వార్త‌లు

తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది

మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం శింగవరం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. అక్కడ తాత్కాలికంగా ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజన, నీటి, వైద్య సదుపాయాలను సమీక్షించారు. అలాగే అదే కేంద్రంలో ఏర్పాటు

వార్త‌లు

మోంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

– సమిశ్రగూడెంలో నేలవాలిన వరిపొలాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు– ఎర్రకాలువ, తుఫాన్, వరద బాధితులకునాడు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం– చరిత్రలోనే తొలిసారి ఎర్రకాలువ రైతులతో పాటు అరటి రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందించిన ఘనత మాదేనన్న శ్రీనివాస్‌నాయుడుమోంథా తుఫాన్‌ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో తుఫాన్‌తో నేలవాలిన

వార్త‌లు

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం – మంత్రి కందుల దుర్గేష్ కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్, మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్థానిక నర్సరీ రైతులకు, ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపిన మంత్రి దుర్గేష్ స్థానిక శాసనసభ్యులు గోరంట్ల

Scroll to Top