వార్త‌లు

48వ వార్డులో మార్నింగ్ టూ నైట్ గంకల కవిత అప్పారావు యాదవ్ విస్తృత పర్యటన

48వ వార్డు సమస్యలపై గంకల కవిత అప్పారావు యాదవ్ పోరుబాట సమస్య ఏదైనా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్న గంకల 48వ వార్డు ఇందిరానగర్ – 1,జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ లలో ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై గంకల సుడిగాలి పర్యటన జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో గురువారం నాడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ […]

వార్త‌లు

విశాఖ వేదిక గా ఫిబ్రవరి 23న ‘9వ మిస్టర్ ఆంధ్ర’ బాడీ బిల్డింగ్ పోటీలు

విశాఖపట్నం: జనవరి 8 (కోస్టల్ న్యూస్) రాష్ట్రంలోని యువతలో శారీరక దృఢత్వం మరియు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఏటా నిర్వహించే మిస్టర్ ఆంధ్రా పోటీలు ఈసారి 9వ వసంతంలోకి అడుగుపెట్టాయి. వచ్చే నెల 23న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో జరగబోయే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి 400మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని అని ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాస్ రాజు

వార్త‌లు

మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు, చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి, తణుకు డి. సత్యవతి ఆదేశముల మేరకు సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, స్కూల్ హెడ్మాస్టార్ రాధకృష్ణ, పారా లీగల్ వాలంటీర్ లు దూలపల్లి బ్రహ్మాజీ, కాకర్ల నరసన్న జాతీయ యువజనోత్సవాలలో భాగంగా పిల్లలకు మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వాడకం వాటి పరిణామాలు గురించి తెలియచేస్తూ, యువత చెడు వ్యసనాలకు బానిసైన మత్తు పదార్థాలు సేవించటం, అమ్మటం, రవాణా

వార్త‌లు

మజా కంపెనీ అధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పొటీలు

తణుకు ఎస్. కె. ఎస్. డి మహిళా కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలలో భాగంగా మజా కంపెనీ వాళ్ళు ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థసులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు అందరూ ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని చక్కని రంగవల్లులను కళాశాల ప్రాంగణంలో తీర్చిదిద్దారు. ఈ పోటీలలో ఇంటర్ నుంచి వి.జె.డి. పార్వతి, ఎస్. గ్రీష్మ, టి.దీక్షిత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. డిగ్రీ నుంచి పి. దుర్గాదేవి, వి. గాయత్రి, జి. హన్సిక

వార్త‌లు

కేంద్రప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం

కేంద్ర ప్రభుత్వము సవరణ చేసిన చట్టాలు వలన ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఆలిండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ లో మంగళవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడినారు. చట్టాలు వల్ల ప్రజలకు మేలు జరగాలి గాని నష్టాలు జరగకూడదని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము సవరించిన న్యాయ చట్టాలను ప్రజలకు గుదిబండగా ఉన్నవని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రం

వార్త‌లు

ప్రపంచ తెలుగు సభలలో చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో అనుబంధంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారుడుడాక్టర్ వెంపటాపు పాల్గొని గోల్డ్ మెడల్,ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఈనెల 3,4,5 తేదీలలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ,గుంటూరు లో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని వివిధ చిత్ర కళాఖండాలు ప్రదర్శించారు. తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు ఎఫెక్షన్ శీర్షికతో చేసిన

వార్త‌లు

విశాఖలో తొలిసారిగా ‘సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో’

విశాఖపట్నం: జనవరి 5 (కోస్టల్ న్యూస్) అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళవాణి లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఆయన

వార్త‌లు

ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రజారోగ్యానికి ఆర్థిక

Scroll to Top