మోంథా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
– సమిశ్రగూడెంలో నేలవాలిన వరిపొలాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు– ఎర్రకాలువ, తుఫాన్, వరద బాధితులకునాడు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం– చరిత్రలోనే తొలిసారి ఎర్రకాలువ రైతులతో పాటు అరటి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అందించిన ఘనత మాదేనన్న శ్రీనివాస్నాయుడుమోంథా తుఫాన్ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో తుఫాన్తో నేలవాలిన […]










