వార్త‌లు

జగన్ తన బొమ్మల ప్రచారంతో ఐదేళ్ల పాలన

ప్రచార యావ తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు కోనాల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పథకంలో చూసినా వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే వారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. శుక్రవారం తణుకు మండలం, కోణాల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన […]

వార్త‌లు

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతలు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాల యుజీ & పీజి (అటానమస్) తణుకులో శ్రీ సత్యసాయి సేవ సంస్థలు విద్యా విభాగము ఆంధ్రప్రదేశ్వారు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు 8-సెప్టెంబర్-2025 నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయిసేవ ఆర్గనైజేషన్, తణుకు, పశ్చిమ గోదావరిజిల్లా విజేతలను ప్రకటించారు. 1) వై. ఉజ్వల – బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (ఇంగ్లీష్) మొదటి బహుమతి 2) కె. ధరణి -బి.ఎస్సీ (కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం (తెలుగు) మొదటి బహుమతి 3) ఎస్. మనీషా- బి.ఎస్సీ

వార్త‌లు

అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాల

కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు . అధ్యక్షులు వాటాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సమావేశం వాటాల నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ ముద్రించిన నూతన సంవత్సర కాలమాన క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు

వార్త‌లు

సంపద కేంద్రీకరణ వల్లే అంతరాలు – దారిదీపం సంపాదకులు డి.వి.వి. యస్ వర్మ

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా 10 శాతం బడా కార్పొరేట్లు దగ్గర పోగుపడిన సంపద వల్లే సమాజంలో అంతరాలు పెరిగి పోతున్నాయని దారి దీపం సంపాదకులు డి వి వి యస్ వర్మ అన్నారు.కార్పొరేట్లు, బిలియనీర్ల దగ్గర పోగుపడ్డ సంపద మీద సంపద పన్ను , విపరీత ఆదాయం పై విండ్ ఫాల్ పన్నులు, వారసత్వ పన్నులు విధించిపేదలకు , సామాన్యులకు వివిధ పద్ధతులలో పునః పంపిణీ చేసి ఆంతరాలు తగ్గించాలన్న నినాదంతో ప్రజా రిపబ్లిక్

వార్త‌లు

అంగరంగ వైభవంగా ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు

ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలుశుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు, అధికారులు, అభిమానులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో గురువారం న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం కార్యాలయం ఆవరణలో అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మధ్య కేకు కట్ చేసిన ఆయన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణను తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున విచ్చేసి

వార్త‌లు

శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు. శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు. •కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనల వెల్లువ

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన

వార్త‌లు

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్

2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ని రాజమండ్రిలో ఆయన నివాసం వద్ద హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కటకం రామకృష్ణ. ఈ సందర్భంగా మంత్రి వారి చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరింప చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు బలుసు పద్మనాభం, రాజమండ్రి రూరల్ జనసైనికులు

వార్త‌లు

ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం

‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేసిన మంత్రి దుర్గేష్ కొత్త ఏడాది కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, సంక్షోభంలోనూ సంక్షేమమే ధ్యేయం – ఇది ప్రజా ప్రభుత్వ విజయమని మంత్రి దుర్గేష్ వెల్లడి మంత్రి దుర్గేష్ ఆత్మీయ పలకరింపుతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు నిడదవోలు: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ

వార్త‌లు

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

:మంత్రి కందుల దుర్గేష్ కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, సరికొత్త ఆశయాలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రజలందరి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు మంత్రి

Scroll to Top