వార్త‌లు

ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంటాక్ట్ పారిశుధ్య, సెక్యూరిటీ, క్వెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాలులో ఏపీ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పశ్చిమ గోదావరి జిల్లా సమితి సమావేశం – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు,అక్టోబరు 23జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్థ్య, సెక్యూరిటీ, క్వెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి వేతనబకాయిలు, పి.ఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కోనాల భీమారావు డిమాండ్ చేసారు. గురువారం తణుకు […]

వార్త‌లు

సినీనటుడు ప్రభాస్‌ జన్మదిన వేడుకలు

పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అటు సినీరంగం ఇటు సేవా రంగంలో కృష్ణంరాజు, ప్రభాస్‌ కుటుంబ సభ్యులు తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకులో ప్రభాస్‌ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్రకు నాంది పలికిన నటుడు ప్రభాస్‌ అన్నారు. కేవలం తెలుగు అభిమానులనే కాకుండా దేశంలోని అభిమానుల హృదయాలను దోచుకుని

వార్త‌లు

అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తణుకు క్లస్టర్ సమీక్ష సమావేశము

ఇరగవరం మండలం పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయంలో బుధవారం తణుకు, అత్తిలి, పెనుమంట్ర మండలములకు సంబందించిన ఉపాధి హామీ మండల సిబ్బందికి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లకు సమీక్ష సమావేశము జరిగినది. ఈ సమావేశములో క్లస్టర్ స్దాయిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్  జి. వి. కె మల్లికార్జునరావు ఆధ్యక్షతన తణుకు క్లస్టర్  సమీక్ష సమావేశము ఇరగవరం మండలంలో నిర్వహించడం జరిగింది.  ఈ సమావేశము నందు ఉపాది శ్రామికుల యొక్క ఈ కేవైసి ప్రోగ్రెస్ పంచాయతీల వారీగా రివ్యూ చేసి  ప్రోగ్రెస్ పెంచాలని ఆదేశించారు, కాంపొసిట్ పిట్స్ ప్రోగ్రెస్ పంచాయతీల వారీగా

వార్త‌లు

తండ్రి, తనయుల పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు

— చంద్రబాబు, లోకేష్‌ విదేశీ పర్యటనలతో రాష్ట్ర అభివృద్ధి వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు :   ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరో పక్క రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుబాయి పర్యటనలో లోకేష్‌ ఆస్ట్రేలియా పర్యటనలతో తండ్రి, తనయుల కృషితో ఏపీ ప్రభుత్వం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి

వార్త‌లు

యువజన ఉత్సవాలలో సత్తా చాటిన ఎస్ కె ఎస్ డి మహిళా కళాశాల విద్యార్థినులు

యువజన సర్వీసుల శాఖ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన జిల్లా యువజన ఉత్సవాలలో తణుకు ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల ఇంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో రాణించారని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. అక్టోబర్ 17వ తేదీన ఎస్కే ఎస్డి కళాశాల ఆవరణలో నిర్వహించిన యువజన ఉత్సవాల్లో వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ లో పి.నందిని, కే.స్నేహ, డి. వర్షిని, ఆర్. వర్షా, ఎస్ భారతి, డి. అమూల్య ఎం. ఐశ్వర్యలు పాల్గొని ప్రథమ

వార్త‌లు

పొలీసు అమరవీరుల త్యాగాలు మరువలేము

తణుకు పట్టణ సీఐ కొండయ్య తణుకులో పోలీసు సంస్మరణ దినం నిరంతరం సమాజ రక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు సదా చిరస్మరణీయులని తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణ ప్రధానకూడలి నరేంద్ర సెంటర్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభాకార్యక్రమంలో సీఐ కొండయ్య మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు చిరస్మరణీయులన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకులో సర్కిల్‌

వార్త‌లు

కూటమిలో విబేధాలు వార్తలకు మంత్రి కందుల దుర్గేష్ చెక్

కూటమి కలిసే ఉంటుంది.. కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించమని హెచ్చరిక :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: నిడదవోలులో కూటమి మధ్య ఎలాంటి తారతమ్య బేధాలు లేవని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కూటమి అంతా ఒకేతాటిపై నిలబడి ఉందని ఘంటాపథంగా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రతి మండలంలోని కూటమి నాయకులు చర్చించుకున్న అనంతరమే లోతుగా అధ్యయనం చేసి అందరికీ సముచితమని అనుకున్నాకే ఎంపిక చేస్తున్నామని

వార్త‌లు

ఏపీకి గూగుల్ రాకతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారనున్న విశాఖ

:- మంత్రి కందుల దుర్గేష్ తద్వార ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ వృద్ధికి, ఉపాధికి విస్తృత అవకాశాలుంటాయని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు: ఏపీకి ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ రాకతో విశాఖపట్నం గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా మారనుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ప్రత్యేక దృష్టి సారించి ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ను ఏపీకి తీసుకొచ్చారని, అది వైజాగ్ లో ఏర్పాటు

వార్త‌లు

ఆపదలో అండగా.. సీఎంఆర్‌ఎఫ్ తో తోడుగా

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో 49 మంది బాధితులకు రూ. 22.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 437 మందికి రూ.3.32 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు

వార్త‌లు

మంత్రి దుర్గేష్ పై వచ్చిన ఆరోపణలు ఖండించిన జనసేన నాయకులు

ఒక తెలుగు వార్త ఛానల్ లో రాష్ట్ర మంత్రి దుర్గేష్ కూటమి ధర్మాని పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించినట్టుగా వచ్చిన వార్తను అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ, జనసేన నాయకులు తిర్రే రవిదేవా, సాదా వెంకటేష్ ఖండించారు.ఈ సందర్బంగా ఉండ్రాజవరంలో మంగళవారం విలేకరులతో నాయకులు మాట్లాడుతూ వార్త ఛానల్ లో వచ్చిన వార్తలో వాస్తవం లేదని కొందరు మంత్రి దుర్గష్ పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి

Scroll to Top