డ్యూడ్’కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ కి బిగ్ థాంక్స్ : ప్రదీప్ రంగనాథన్
విశాఖపట్నం: అక్టోబర్ 19 (కోస్టల్ న్యూస్) యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ డ్యూడ్ (డ్యూడ్). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా […]










