వార్త‌లు

‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి

విశాఖపట్నం: డిసెంబర్ 27 (కోస్టల్ న్యూస్) డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’.సినిమా యూనిట్ విశాఖ లో సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన టీమ్ నగరంలో ని ఒక ప్రయివేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మలయాళం సినిమా ‘జయ జయ జయహే’కు ఇది రిమేక్. 2022లో […]

వార్త‌లు

గత వైసిపిపాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం

రైతులను అవహేళనగా మాట్లాడిన కారుమూరి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు తేతలిలో గోడౌన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణగత ఐదేళ్ల అసమర్ధ వైసిపి పాలనలో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి వెళ్లిపోయారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో కనీసం రైతుల బాగోగులు పట్టించుకోకుండా సొసైటీలను స్థానిక సొసైటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శనివారం తణుకు మండలం తేతలి గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సొసైటీ గొడౌన్ ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. గత

వార్త‌లు

సిఐటియు ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలి

ఇరగవరం డిసెంబర్ 27 ఆల్ ఇండియా సిఐటియు మహాసభ జనవరి 4వ తేదీన జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు ఇరగవరం మండలం కన్వీనర్ జిత్తికి రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రం ఇరగవరంలో బహిరంగ సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గాన్ని, కార్మిక చట్టాల్ని అంతం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కార్మికుల ఉన్నచట్టాలన్నిటిని మార్చి వేసి బడా పెట్టుబడిదారులకు

వార్త‌లు

తణుకులో భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ప్రారంభ వేడుకలు

భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ఈ రోజు (26-12-2025) ఉదయం 10.00 గంటలకు జెడ్.పి. (బాయ్స్) హై స్కూల్ గ్రౌండ్స్, తణుకు లో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గౌరవ అతిథులుగా నర్సాపురం డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  డి. మురళి సత్యనారాయణ, జెడ్.పి. (బాయ్స్) హైస్కూల్ ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి కె. పద్మావతి  పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ పురోగతికి విద్యతో పాటు క్రీడలకు

వార్త‌లు

పేదప్రజల కోసం కృషి చేసిన వంగవీటి మోహన రంగా

పైడిపర్రులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందు వరుసలో ఉండే తత్వం వంగవీటి మోహనరంగాది అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం వంగవీటి మోహనరంగా వర్ధంతి పురస్కరించుకుని తణుకు మండలం పైడిపర్రులో నూతనంగా ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. చిన్నపాటి పనులు

వార్త‌లు

శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికి అందించాలనేది లక్ష్యం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కత్తవపాడులో అమరజీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికి అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గాన్ని ఈ పథకం అందించినందుకు ఉప ముఖ్యమంత్రి

వార్త‌లు

ఎస్సీలపై వివక్ష చూపుతున్న మాజీ మంత్రి కారుమూరి

దళిత అధికారులను అవమానిస్తున్న తీరు దారుణం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సాయిబాబు విమర్శలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు తణుకు నియోజవర్గలోనే ఎస్సీ అధికారులపై వివక్ష చూపుతూ వారి పట్ల అవమానకరంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు మాట్లాడుతున్నారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఇరగవరం మండలం మాజీ జడ్పిటిసి సభ్యులు చొక్కా సాయిబాబు అన్నారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకు తేతలి వైజంక్షన్ వద్ద గురువారం

వార్త‌లు

మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి 101వ జయంతి

ఉండ్రాజవరం గ్రామంలో లింగాలపేట రామాలయం వద్ద గురువారం భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బూరుగుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి 101 వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగినది. అటల్ బీహారి వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించడంలో గొప్ప వ్యక్తి అని కార్యక్రమం పాల్గొన్న వారంతా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ సీనియర్ నాయకులు బురుగుపల్లి కాశీ విశ్వనాథం, డాక్టర్

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్లో శ్రీకృష్ణరాయబారం ఏకపాత్రాభినయం

ప్రముఖ రంగస్థలం కళాకారుడు షణ్ముఖి విజయ్ కుమార్ రాజు తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో గురువారం ఏకపాత్రాభినయంతో శ్రీకృష్ణ రాయబారం నాటికను హావభావాలతో విన్యాసం సంభాషణ చాతుర్యం హృద్యంగా పాడిన పద్యాలతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ రంగస్థలం కళాకారుడు అభినవ కృష్ణునిగా పేరుగాంచిన కీర్తిశేషులు ఆంజనేయరాజు పుత్రునిగా శ్రీకృష్ణరాయబారం దృశ్యాన్ని ప్రదర్శించి తండ్రికి తగిన గానగంధర్వుడని నిరూపించారనీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రొ. ఆనందం మస్తాన్ రావు అన్నారు. ఏకపాత్రాభినయం

వార్త‌లు

ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు తోటి వారికి సాయం చేయడమే ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శనియమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. క్రిస్మస్‌ పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా చర్చిల్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్‌ అని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు,

Scroll to Top