అటల్–మోడీ సుపరిపాలన యాత్రలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
బీజేపీ నేతలతో కలిసి వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమవరంలో సోమవారం జరిగిన అటల్–మోడీ సుపరిపాలన యాత్రలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్తో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద మొదలైన ఈ ర్యాలీ వేలాది మంది ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో జైత్రయాత్రలా సాగింది. అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో నూతనంగా […]










