వార్త‌లు

అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

బీజేపీ నేతలతో కలిసి వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే భీమవరంలో సోమవారం జరిగిన అటల్‌–మోడీ సుపరిపాలన యాత్రలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్‌. మాధవ్‌తో కలిసి భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద మొదలైన ఈ ర్యాలీ వేలాది మంది ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో జైత్రయాత్రలా సాగింది. అనంతరం ఉండి బైపాస్‌ రోడ్డులో నూతనంగా […]

వార్త‌లు

అంగన్వాడీ కేంద్రాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలి

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ బాలింతలు, పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంతోపాటు సాంకేతికతను అనుసంధానం చేసే విధంగా సేవలను మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీలకు 5జి సెల్ ఫోన్లను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో 251 ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 58 వేల స్మార్ట్ ఫోన్ లను అందజేస్తుందని గుర్తు చేశారు.

వార్త‌లు

రాజమహేంద్రవరంలో అటల్ బిహారి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ

రాజమహేంద్రవరంలోని గోరక్షణ పేటలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అజేయ దేశభక్తి, సువ్యవస్థిత పరిపాలన, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన అటల్ బిహారీ వాజ్పేయ్ కి అంకితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్

వార్త‌లు

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

96 శాతం పిల్లలకు చుక్కలు సామిస్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 సాధారణ బూత్‌లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసి 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.బూత్ డే కార్యకలాపాల సందర్భంగా లక్ష్యంగా నిర్ణయించిన పిల్లలలో 96 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, మిగిలిన పిల్లలకు రాబోయే రెండు రోజులపాటు ఇంటింటి

వార్త‌లు

ఉండ్రాజవరం మండలంలో పల్స్ పొలియో విజయవంతం

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో 36 పోలియో కేంద్రం బూతుల ద్వారా మొత్తం 6105 మంది పిల్లలకు గాను 5815 మంది పిల్లల కు పోలియో చుక్కల మందు వేశామని ఉండ్రాజవరం ప్రాధమిక కేంద్ర వైద్యాధికారి డా. బి.దుర్గమహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉండ్రాజవరంలో తహసిల్దార్ ప్రసాద్, పాలంగిలో సర్పంచ్  బొక్కాశ్రీనివాస్, చివటం సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయశర్మ, ఏఎంసి చైర్మన్ జిన్నా బాబు, బి.జె.పి నాయకులు సత్యనారాయణ, వెలగదుర్రులో సర్పంచ్

వార్త‌లు

పాలంగిలో వై.యస్.జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం పాలంగిలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు, నిడదవోలు ఏం.యంసి. వైస్.చైర్మన్ వెలిచేటి జానకిరామయ్య, పాలంగి సర్పంచ్ బొక్కా శ్రీనివాస్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు పాలాటి శరత్, బొక్కా శివకుమార్, కొల్లి రాంబాబు, టేకి

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా వైసిపి అధినేత పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం వైసిపి కార్యాలయంలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, సంక్రాంతి సుబ్బారావు, అద్దేపల్లి విజయ్ కుమార్, కరటూరి కాశి,

వార్త‌లు

తణుకులో  వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా తణుకు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అనంతరం ఈ సందర్భంగా  గత 2 నెలలుగా మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ వారికి జీతాలు ఇవ్వటం లేదని తెలిసి మున్సిపల్ శానిటరీ కార్మికులందరికీ (సుమారు 200 కుటుంబాలకు) నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . ఈ కార్యక్రమంలో

వార్త‌లు

ఎర్రంపేట గ్రామంలో రూ.60 లక్షలతో డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన

కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న డబ్ల్యూబీఎం రోడ్డుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎర్రంపేట గ్రామానికి ఎంతోకాలంగా అవసరమైన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని

వార్త‌లు

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలిపల్స్‌ పోలియో

ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలోని 190 కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 27 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తణుకు పట్టణంలో దాదాపు 7 వేల

Scroll to Top