వార్త‌లు

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల

పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల నెరవేర్చాలని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ, ఏపీ మహిళా సమాఖ్య తాడేపల్లిగూడెం పట్టణ శాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డులో ఇళ్ళస్థలాలు అర్జీలు పూరించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ పేదలు స్వంతగృహాలు లేక అద్దె ఇళ్ళకు నెలకు ఐదు, ఆరు వేల […]

వార్త‌లు

రాజమహెంద్రవరంలో సంవిధాన్ ర్యాలిలో ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, కోటిపల్లి బస్టాండ్, స్వాతంత్ర్య సమరయోధుల పార్కు వద్ద భారత రాజ్యాంగం ఏర్పాటై 75 సం”లు పూర్తయిన సందర్భంగా “సంవిధాన్ ర్యాలీలో” పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి

వార్త‌లు

తణుకు కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి మరియు ఇతర న్యాయమూర్తులు జెండా వందనం చేసారు. తరవాత వివిధ స్కూల్స్ యందు మండల న్యాయసేవల సంస్థ వారు నిర్వహించిన మాదక ద్రవ్యాలు దుర్వినియోగం, బాల్య వివాహాలు నిరోధక చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని/విద్యార్దులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు, న్యాయమూర్తులు అందచేసారు. పిల్లలకు చదువుకునేటప్పటి నుండి చట్టాలపై, వివిధ

వార్త‌లు

మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే స్వాతంత్రయోధ్యమ స్పూర్తితో పోరాటం సాగిస్తాం

మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే స్వాతంత్రయోధ్యమ స్పూర్తితో పోరాటం సాగిస్తామని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ హెచ్చరించారు. ఆదివారం బ్యాంకు కాలనీలో CITU ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ ఆపాలని పెద్దత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ… 76 వ ఘనతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నప్పటికి

వార్త‌లు

రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తణుకు భాష్యం విద్యార్థుల ప్రతిభ

రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భాష్యం విద్యార్థుల ప్రతిభ : రామానుజన్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో రామచంద్రపురం లో నిర్వహించిన రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తణుకు భాష్యం స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పి కిషన్ చంద్ జిల్లా ద్వితీయ స్థానాన్ని ఏడవ తరగతి చదువుతున్న ఎల్. సిరి భార్గవి, 8వ తరగతి చదువుతున్న బి. చందన ప్రియ, 9వ తరగతి చదువుతున్న బి. అభిరామ్ లు ప్రశంసా పత్రాలు

వార్త‌లు

తణుకు పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి

తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి మహాత్మాగాంధీ నివాళులర్పించారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేసి జాతీయ వందనం సమర్పించినారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను వారందరినీ స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని యొక్క స్ఫూర్తిని ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు అందరికీ కూడా నివాళులు

వార్త‌లు

తణుకు బి.జే.పి. ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం తణుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొల్లాడనాగరాజు ఆధ్వర్యంలో సజ్జాపురం 28 వ వార్డులో గణతంత్ర దినోత్సవo ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని రచించడానికి 2సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు.1950 జనవరి 26 వ తారీఖున రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 26 వ తేదీన జాతీయ జెండాను ఎగరవేసి

వార్త‌లు

పర్యాటక రంగాన్ని మరింత వృద్దిలోకి తీసుకువస్తాము – మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉత్తరాంద్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ లు చేపట్టేవారిని ఆహ్వానిస్తున్నామని, ఈ మేరకు సుమారు 150 మంది ఇన్వెస్ట్ కు హాజరు కానున్నారని,15 మందితో ఎం.ఓ.యు ఒప్పందం చేసేందుకు అవకాశం ఉందని, అఖండ గోదావరి, గండికోట రు. 170 కోట్లతో అభివృద్ధి చేస్తామని,

వార్త‌లు

ప్రతిపౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

పోడూరు: ప్రతీ భారతీయ పౌరుడూ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని యం.పి.టి.సి విప్పర్తి శారద అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం చింతలగరువు మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్.యం. కొల్లాబత్తుల సూర్యకుమార్ జాతీయజెండా ఎగురవేశారు. విద్యార్ధులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వడ్లపాటి రాజేంద్ర ప్రసాద్, టీచర్ వీరవల్లి బాలాజీ, రిటైర్డ్ టీచర్ జి.రామారావు, యస్.యం.సి. చైర్మన్ బి.వీరాంజనేయులు, వైస్ సర్పంచ్ కె.లోహిత దాసు, శీలం శ్రీనివాసు, శీలం

వార్త‌లు

డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కే.సావరం గ్రామసర్పంచ్ నార్ని రామకృష్ణకు ఆహ్వానం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సర్పంచుల విభాగంలో ప్రత్యేక అతిధులుగా తూర్పుగోదావరిజిల్లా నుంచి హాజరైన నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కే.సావరం గ్రామ సర్పంచ్ సర్పంచ్ నార్ని రామకృష్ణ. సర్పంచ్ గా చేసిన విశేషకృషితో ఈఅవకాశం దక్కించుకున్న నార్ని రామకృష్ణను రాష్ట్ర పర్యాటక, సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందించారు. మండల సర్పంచులు, జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top