వార్త‌లు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తణుకు నియోజవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగి, విదేశాల్లో విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిశ దశ నిర్దేశించినటువంటి మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే దానికి […]

వార్త‌లు

ఆరోగ్యానికి పరిశుభ్రత కూడా అంతే అవసరం – వాకర్స్ క్లబ్ తణుకు

తణుకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాలలో జిమ్ ను వాకర్స్ సభ్యులు గురువారం శ్రమదానం చేసి శుభ్రం పరచినారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు బసవా రామకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి అంతే అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బసవ రామ కృష్ణ, ట్రెజరర్ చిక్కాల సత్యనారాయణ, సభ్యులు యలమర్తి రాజేంద్ర బాబు, అడ్డాల నారాయణ, శివాజీ, మణికంఠ, గాదె సూరి బాబు,

వార్త‌లు

ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థికి యు.టి.ఎఫ్. మద్దతు

ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండ్రాజవరం మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తికి మద్దతుగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ సహాయక కేంద్రంలో యు.టి.ఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు, మండల గౌరవ అధ్యక్షులు ఎస్. లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు వై.వి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బి.రామారావు, సిపిఎస్ కమిటీ కన్వీనర్ ఎస్ ఎన్ మీరా సాహెబ్, జి.జగన్నాధం నాయకులు జి.జగన్నాథం, టీ.వెంకటేశ్వరరావు, మండల యు.టి.ఎఫ్ పూర్వ అధ్యక్షులు

వార్త‌లు

ప్రశాంతంగా ముగిసిన ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

తూర్పు,  పశ్చిమ ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, ఉండ్రాజవరం,  పెరవలి మండలకేంద్రాలలో నిర్వహించారు. బరిలో మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఉండగా ప్రధానంగా పోటీ బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావుల మధ్య కొనసాగింది. పొటీలో వీరితోపాటు దీపక్ పులుగు, కవల నాగేశ్వరరావు, వామన వెంకటలక్ష్మిలు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 398 ఓట్లు, మరణాలు తదితర కారణాల వల్ల ఆ సంఖ్య కు 392 గా నిలిచింది. వీరిలో మహిళలు 157,  పురుషులు

వార్త‌లు

ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ ను పరిశీలించిన ఎన్ క్యూ ఏ ఎస్ టీం.

ఉండ్రాజవరం మండలంలో వెలగదుర్రు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్) ను నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వేలన్స్ టీమ్ గురువారం పరిశీలించినట్లు ఉండ్రాజవరం పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ ఉషాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ప్రజలకు అందించే సేవలు, వాటి విధానం, సేవలు అందించే విధానం లో పాటించే పద్ధతులు, నియమాలు,  రికార్డులు నిర్వహించే పద్ధతి, సిబ్బంది నైపుణ్యాలను అంచనా వేయుట తదితర అంశాలు ఏన్కాస్ సభ్యులు పరిశీలించినట్లు

వార్త‌లు

ఎస్.వీ.యూనివర్సిటీ ప్రొఫెసర్ పై దాడి అన్యాయం – బి.ఎస్.పి.నేతలు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంగయ్య పై ఇటీవల దాడి చేసిన భజరంగ్ దళ్, విహెచ్పి నాయకులను అరెస్టు చేసి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉండ్రాజవరం మండల బిఎస్పి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు వినతి పత్రం అందించారు. మండల బీఎస్పీ నాయకుడు మర్రి మహాలక్ష్ముడు మాట్లాడుతూ ప్రొఫెసర్ చంగయ్య ఎస్.వి. యూనివర్సిటీలో క్రైస్తవ మతప్రచారం చేస్తున్నారనే నెపంతో విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. బజరంగ్

వార్త‌లు

ఉండ్రాజవరం మండలంలో రేషన్ బియ్యం పట్టివేత – కేసు నమోదు

ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు మునిపల్లి రోడ్డులో గల జోగిరాజు కోళ్లఫారంలో బుధవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరు తనిఖీల సందర్భంగా వివిధ రంగులలో గల 34 ప్లాస్టిక్ బ్యాగులలో నిలువ ఉంచిన రేషన్ బియ్యం గుర్తించారు. ఈ బియ్యం 1836 కేజీలుగా వెల్లడి అయినది. సదురు బియ్యాన్ని సీజ్ చేసి కోళ్ల ఫారం ఓనర్ అయిన మంతిన జాగరాజు తండ్రి సుబ్బారావుపై నిత్యావసర వస్తువుల చట్టం 1955 చట్టం ప్రకారం6A

వార్త‌లు

ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా రాష్ట్రం ముందడుగు – మంత్రి దుర్గేష్

సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి : సంబంధిత ప్రతిపాదనలతో రావాలని ఉన్నతాధికారులకు సూచించిన మంత్రి కందులదుర్గేష్ సమగ్ర నివేదిక వచ్చాక సినిమా రంగంతో చర్చిద్దామని అధికారులకు మంత్రి దుర్గేష్ సూచన, ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి: ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా రాష్ట్రం ముందడుగు

వార్త‌లు

భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా “కృష్ణవేణి సంగీత నీరాజనం”

భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా “కృష్ణవేణి సంగీత నీరాజనం” కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహణ కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల

వార్త‌లు

అత్తిలి మండల యు.టి.ఎఫ్. ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం అత్తిలి భవిత సెంటర్ లో చదువుతున్న వికలాంగులైన పిల్లలకు యూటీఎఫ్ అత్తిలి మండల శాఖ తరపున అభ్యసన సామాగ్రి మరియు రిఫ్రెష్మెంట్స్ గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్న దృశ్యాలు. అత్తిలి మండల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు కేడర్ సభ్యుల ఆర్థిక సహకారంతో వికలాంగులైన బాల బాలికలకు అందించిన చిరుకానుకలు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్. నాగ శిరోమణి ఫైవ్ స్టార్ చాక్లెట్లు, హల్దీరాం హాట్ మిక్చర్ ప్యాకెట్లు,

Scroll to Top