వార్త‌లు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

మంచిలి గ్రామంలో పేదవారికి నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గం లోని తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు, అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు మంచిలి గ్రామంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కోసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినారు.ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. నారా లోకేష్ పుట్టినరోజు […]

వార్త‌లు

తణుకు జిల్లా ప్రభుత్వఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు, కమిటీ కో చైర్మన్ ఆరుమిల్లి రాధాకృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మన జీవన విధానంలో

వార్త‌లు

రీ సర్వే నూరు శాతం పూర్తి చేయాలని – జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టి నిర్వహిస్తున్న రీ సర్వే నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు బుధవారం ఇరగవరం మండలము పోడలాడ గ్రామం లో జరుగుతున్న రీ సర్వే ను క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడాడి అధికారులు ముందుగా మీకు నోటీసులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.పలు సూచనలు తెలిపారు. సంబంధిత అధికారులు

వార్త‌లు

నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

**నిడదవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ **నేడు భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సమిశ్రగూడెం గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్ *శిథిలావస్థకు చేరిన సమిశ్రగూడెం ఐరన్ బ్రిడ్జి పరిశీలన.. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. **ఐరన్ బ్రిడ్జిపై కాంక్రీట్ మిక్సర్స్ (ట్రాన్సిస్టర్) మినహా ఏ విధమైన భారీ వాహనాలను

వార్త‌లు

తణుకు మానవత సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్ అందజేత

తణుకు మానవత సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ SNVT జూనియర్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్ కు అమెరికన్ టెలిఫోన్ & టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారిచే స్పాన్సర్ చేయబడిన కంప్యూటర్ సిస్టమును ప్రిన్సిపాల్ తులసి కి అందజేయడమైనది.ఈ సందర్భంగా జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే కంప్యూటర్ను అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు.రాష్ట్ర కన్వీనర్, విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ, మానవతా ఆంధ్రప్రదేశ్ డాక్టర్

వార్త‌లు

భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఐనంపూడి శ్రీదేవి

పశ్చిమగోదావరి జిల్లా కంచుమర్రు వాస్తవ్యులైన శ్రీ కొత్తపల్లి రామరాజు, రంగమ్మ దంపతులకు కుమార్తెగా శ్రీమతి ఐనంపూడి శ్రీదేవి 1975 డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసేవారు. తల్లి గృహిణి. శ్రీదేవి పదవ తరగతి చదువుతుండగా వివాహం జరిగింది. వివాహానంతరం ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ గా పూర్తి చేసినారు. చిన్నతనం నుండి ఇతరులకు సాయపడాలనే ఆకాంక్ష, సోషల్ సర్వీస్ నందు ఇష్టంతో జాతీయ నాయకుల, ప్రముఖుల పుస్తకాలు ,కథల పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అలాగే చిన్నతనం

వార్త‌లు

కార్గో పార్సిల్ & కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో తణుకు డిపో రాష్ట్రంలో ప్రధమస్థానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్సిల్ & కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాలలో 321% గ్రోత్ తో తణుకు డిపో రాష్ట్రం లో ప్రధమ స్థానం విజయవాడ జోన్లో తాడేపల్లిగూడెం 302% గ్రోత్ తో రెండవ స్థానం సాధించడం ఫలితం గా పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రం లో ద్వితీయ స్థానం పొందడం చాలా అభినందనీయమని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్, పశ్చిమ గోదావరీ, ఏలూరు జిల్లాల ఉమ్మడి కార్గో కమర్శియల్

వార్త‌లు

ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కుకర్మాగారం – ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ

తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు, ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాదిమంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలుచేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది అని అన్నారు, నాపై ఉన్న

వార్త‌లు

కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాబోయేరోజుల్లో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా అభినందన సభ నిర్వహించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్ రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించేందుకు పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం లు చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్న మంత్రి దుర్గేష్ రాబోయేరోజుల్లో పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి కందుల దుర్గేష్ కేరళను మించిన అందాలున్న కోనసీమను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి

వార్త‌లు

అంగరంగ వైభవంగా 2027 గోదావరి పుష్కరాలు – మంత్రి కందుల దుర్గేష్

గోదావరి పుష్కరాలు -2027 అత్యంత వైభవంగా నిర్వహిస్తాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముమ్మిడివరంలో గోదావరి రేవును పరిశీలించిన మంత్రి దుర్గేష్ గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, రేవులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ రాష్ట్ర,దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి గోదావరి పుష్కరాలకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులు, యాత్రికులకు సరైన వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలు తీసుకొంటోందని

Scroll to Top