వార్త‌లు

సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలి. – జే.సి. టి.రాహుల్ కుమార్ రెడ్డి

సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరులో భూములు విలువలు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించుటపై జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రారు, జిల్లా సర్వే అధికారి, సబ్ రిజిస్ట్రారుతో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 15 మంది సబ్ […]

వార్త‌లు

దువ్వ దానేశ్వరీ అమ్మవారి లక్షపత్రి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని నిర్వహించిన లక్షపత్రి పూజలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. మహిళలు పూజాకార్యక్రమంలో భారీగా పాల్గొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కారక్రమంలో దువ్వ జనసేన నాయకులు చిక్కాల వేణు గ్రామ కూటమి నాయకులు మరియు ప్రజలు

వార్త‌లు

సబ్ జైల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాజడ్జి

శుక్రవారం తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లాజడ్జి శ్రీమతి డి.సత్యవతి ఆకస్మికంగా తణుకు సబ్ జైల్ ను సందర్శించారు. ఈ సంధర్బంగా ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకుని వారికి అందించు ఆహారాన్ని పరిశీలించారు. ముద్దాయిలను కేసుల వివరాలను అడిగి తెలుసుకుని న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమతలేని వారికి ఉచితన్యాయ వాదిని ఏర్పాటు చేస్తామని, ది 14.12.2024 న కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, న్యాయవాదులు దానిలో కేసులు రాజీ

వార్త‌లు

బడుగుబలహీన వర్గాల ఆరాధ్యదైవం జ్యోతీరావు పూలే

భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాతవూరు వంతెన వద్ద వున్న మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద పుష్పమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్య నారాయణ, గుమ్మళ్ళ హనుమంతు, తోట ఏసు, సి.పి.యం నాయకులు మురళి కుమార్, తామరాపు రమణమ్మ, చింతలపూడి సన్యాసిరావు, చుంచుల వెంకటేశ్వరరావు, తామరాపు పల్లపురావు, పద్మారావు, ఆకురాతి

వార్త‌లు

చికెన్ వ్యర్ధాలు రవాణ చేస్తే కఠినచర్యలు

పెదపాడు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించగా AP 39 UU 3336 ఐషర్ ట్రక్కు లలో చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు సరఫరా చేస్తున్నటు వంటి వాహనము అదుపు లోనికి తీసుకుని డ్రైవర్ మరియు యజమానులపై చేపలచెరువుల యజమానులపై చర్యలు తీసుకుంటున్న పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్. సదరు వాహన యజమానులపై డ్రైవర్ పై కేసులు నమోదు చేసి చికెన్ వ్యర్ధాలను ధ్వంసం చేసిన పెదపాడు

వార్త‌లు

నారా రామ్మూర్తినాయుడుకి ఘననివాళి అర్పించిన చంద్రబాబు, టిడిపి నేతలు

చంద్రగిరి / నారావారి పల్లి, నవంబర్ 28 : గురువారం ఉదయం నారావారిపల్లి గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల అనంతరం నారా రామ్మూర్తినాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సిఎంతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, రాష్ట్ర మంత్రులు విద్యశాఖ, హోమ్ శాఖ, బి. సి సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ, జలవనరుల శాఖ, రోడ్డు

వార్త‌లు

సంపద వికేంద్రీకరణకు ప్రజా ఉద్యమం

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా సంపద వికేంద్రీకరణ తో సంక్షేమాన్ని విస్తృతపరిచే శ్రేయోరాజ్య సాధనకు తగిన ప్రజా ఉద్యమానికి సన్నాహాలు చెయ్యాలని తణుకు ప్రజాసంఘాల సభ పిలుపు ఇచ్చింది. స్థానిక సురాజ్య భవనంలోప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ సభకు అధ్యక్షత వహించిన డివివియస్ వర్మ ప్రసంగిస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా పాలన సాగించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేని విమర్శించారు.ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడవలసిన జాతి

వార్త‌లు

టిడ్కో ఇల్లు లబ్దిదారులకు వెంటనే అందించాలి – సిపియం నాయకులు జువ్వల రాంబాబు.

నిడదవోలులో తీరుగూడెంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించకుండానే నిరుపేదలైన లబ్ధిదారులనుండి బ్యాంకర్స్ ఈఏంఐ కట్ చేసుకోవటం అన్యాయమని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. టిడ్కో ఇళ్ల వద్ద బుధవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులు నిరుపేదలు చిన్నచిన్న షాపుల్లో మాల్స్ పనిచేసుకుంటున్నారు. నెలజీతాలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు, వేసిన వెంటనే బ్యాంకర్స్ EMI కట్ చేస్తున్నారు. దీనితో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

వార్త‌లు

అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యం – అరిగెల రాజేష్

రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా తేతలి అంభేథ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంభేథ్కర్ వారివిగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం జరిగినసమావేశంలో నాయ్యవాది వాయిస్ ఆఫ్ దళిత్ వ్యవస్థాపకులు అరిగెలరాజేష్ మాట్లాడూతు రాజ్యాంగం రచించిన సమయంలో అంభేథ్కర్ ఎన్నోమానసిక ఒత్తిడికి లోనై తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా 2సంవత్సరాల11నెలల18రోజులలో రాజ్యాంగాన్ని పూర్తిచేసి 1949 నవంబరు26వతేదిన బారతరాజ్యాంగ పరిషత్ కు అందించి పరిషత్ లో ఆమోదింపబడిన ఘనమైనరోజని అన్నారు. అంభేథ్కర్ అందించిన రాజ్యాంగమే ఈదేశానికి శరణ్యమని తెలిపారు. ఈకార్యక్రమంలో తేతలి అంబేద్కర్ యాత్,

వార్త‌లు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరశన

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇరగవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోనికి వచ్చినటువంటి దేశంలో మత చిచ్చు పెడుతూ దేశంలోనే సమైక్యతను భగ్నం చేస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ప్రతిపక్షాలు నిరోధిస్తున్నవేని

Scroll to Top