వార్త‌లు

ప్రాణరక్షణ కోసం హెల్మెట్ వాడకం పై అవగాహన

తణుకు. రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మంగళవారం హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పిస్తూ ప్రాణరక్షణ కోసం వాహనము నడుపు ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ వినియోగించాలని, ఎంతోమంది మోటారు వాహనాల ప్రమాదాలలో తలకు దెబ్బలు తగులుట వల్ల యెక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ వాడకం ద్వారా కొంత ప్రాణనష్టం తగ్గించవచ్చని, ప్రతిఒక్కరు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ప్రాణాలు […]

వార్త‌లు

ఇరగవరం మండలంలో ఎక్సైజ్ దాడులు – అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పెన్నాడ రాజు(29) అనే వ్యక్తినీ అరెస్టు చేసి అతని వద్ద నుండి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో హెడ్ కానిస్టేబులల్ శ్రీమన్నారాయణ,కానిస్టేబుల్ కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠరెడ్డి తెలిపారు.

వార్త‌లు

కోనసీమ చిత్రకళ పరిషత్ అవార్డును అందుకున్న వావిలాల సరళాదేవి

అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చిత్రకళ పోటీలలో తణుకు పట్టణానికి చెందిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి పోటీలలో అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ చిత్రక ళా పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి ఆమెకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్న ఈ చిత్రకళ పోటీలలో సరళాదేవి పాల్గొని తన ప్రతిభను

వార్త‌లు

కక్షతోనే ఆటోడ్రైవర్ పై కేసు పెట్టించావు ఆరిమిల్లి – మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

వైసిపి సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావు పై తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ దుర్భాషలాడి దౌర్జన్యంగా ఆటోను అడ్డగించి ఒక సామాన్య ఆటో డ్రైవర్ పై కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన పంజా దుర్గారావు అనే జగన్ అభిమాని తన ఆటోపై జగన్మోహన్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు సునీల్ ఫోటోలు వేసుకోవడం చూసి ఎమ్మెల్యే

వార్త‌లు

పాలకొల్లులో ఉద్యోగదిక్సూచి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జనవరి 25న పాలకొల్లు బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటుచేసిన ఉద్యోగ దిక్సూచి (మెగా జాబ్ మేళా) పోస్టర్ ను కలెక్టర్ సి.నాగరాణి చేతుల మీదుగా సోమవారం పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జాబ్ మేళాలో 20 కంపెనీలు సుమారు

వార్త‌లు

ముసలికన్నీరు వద్దు కారుమూరి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

కారుమూరు నాగేశ్వరావు పెద్దమనిషి తన కార్యకర్తపై దాడి చేశానని బూతులు తిట్టినట్లు ఉన్నవి లేనట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఆరోజు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులపై దౌర్జన్యం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వారిపై ఎన్నికేసులు పెట్టారో ఆవిషయం గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఈరోజు నువ్వు ఏదో గొప్పవాడిలాగా కబుర్లు చెబుతున్నామని ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నీవు ఆలోచించాలని అన్నారు. నేను మీ

వార్త‌లు

తణుకు జిల్లా ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీచేసిన ఆరిమిల్లి

తణుకు జిల్లా ఏరియాహాస్పిటల్ ని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఆకస్మిక తనిఖీ చేసారు. తణుకు పట్టణంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మిక తనిఖీ చేసినారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణ జిల్లా ఆస్పటల్ నందు పేషెంట్లను అందుతున్న వైద్య సదుపాయాల గురించి మరియు హాస్పిటల్ ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాల గురించి తనిఖీ చేయడం జరిగిందని అన్నారు, ముఖ్యంగా నియోజకవర్గంలో

వార్త‌లు

నిడదవోలు టిడిపి ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పాల్గొని నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీశాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, శ్రీమతి విశాలాక్షి తిరుపతి సత్యనారాయణని, శ్రీమతి లక్ష్మిని ఆశీర్వదించారు. 50 వసంతాల దాంపత్య జీవితం పూర్తిచేసుకున్న తరుణంలో వారికి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, శ్రీమతి వేదవతి నిడదవోలు మండలం టిడిపి ప్రెసిడెంట్, రాష్ట్ర గౌడసంఘo డైరెక్టర్

వార్త‌లు

వడ్లూరు అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధికసహాయం

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సాధనాల రామకృష్ణకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ రఘుమండ తేజశ్రీ, ఉపసర్పంచ్ కటారి సిద్ధార్థరాజు, వార్డు మెంబర్ రఘుమండ శ్రీను ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు సాధనాల రామకృష్ణ కుటుంబానికి నిత్యావసరాల నిమిత్తం 10వేల రూపాయలు అందజేస్తున్నామని, ప్రభుత్వం నుండి అందించే సహాయానికి తోడ్పాటుచేస్తామని తెలిపారు.

Scroll to Top