సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలి. – జే.సి. టి.రాహుల్ కుమార్ రెడ్డి
సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరులో భూములు విలువలు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించుటపై జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రారు, జిల్లా సర్వే అధికారి, సబ్ రిజిస్ట్రారుతో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 15 మంది సబ్ […]










