వార్త‌లు

అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ – సిపిఎం పార్టీ కార్యకర్తలు

అమిత్ షా గో బ్యాక్ గో బ్యాక్ అంటూ సిపిఎం పార్టీ కార్యకర్తలు నినాదాలు ఆదివారం నాడు ఇరగవరంలో బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా కామన్ మునుస్వామి మాట్లాడుతూ రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ అవమానంకరంగా మాట్లాడిన అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ అంటూ అన్నారు. గత రెండురోజులు నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటన […]

వార్త‌లు

ప్రజలగుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని విజేతగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు – ఆరిమిల్లి

సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు అండగా నిలబడి మహిళలకు ఒక అన్నగా అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజలకి పెన్నిధిగా తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా రాజకీయం గురించి సేవా కార్యక్రమాలు గురించి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన సినీరంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలలో సామాజిక, సాంఘిక పాత్రలలో

వార్త‌లు

అత్తిలి మండలం ఆరవల్లిలో యోగి వేమన శతజయంతి ఉత్సవములు

యోగివేమన శతజయంతి ఉత్సవాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిమండలం ఆరవల్లి గ్రామంలో యోగివేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగి వేమన “శత జయంతి ఉత్సవములు ఆరవల్లి గ్రామపురజనుల సహకారంతో యోగి వేమన విగ్రహం ఏర్పాటు చేసి ప్రతియేడాది నిర్వహించే వేమన జయంతి ఉత్సావాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులు విచ్చేసారు. అదేవిదంగా ప్రముఖ తెలుగు సినీనిర్మాత అచ్చిరెడ్డి విచ్చేసి వేమన జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు

వార్త‌లు

గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారు దాడులు తక్షణం ఆపాలి

గీత కార్మికులపై గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారు దాడులు తక్షణం ఆపాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం నాడు తణుకులోని అమరవీరుల భవనంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశము కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహుమూర్తి మాట్లాడుతూ బెల్టుషాపులు, అక్రమ మద్యం, అరికట్టలేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గీత కార్మికులపై దాడులు చేసి

వార్త‌లు

ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ

ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా సూళ్లూరుపేట లోని హోలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళతాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల

వార్త‌లు

కానూరు పీహెచ్సీ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం

పెరవలి మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య అధికారులు, వైద్య సిబ్బంది శనివారం ఆస్పత్రి ఆవరణలో శ్రమదానం చేశారు, డాక్టర్ తేజశ్రీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రం చేసి అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. జయమణి ఎస్. టి.ఎస్ ఆశాజ్యోతి, ఎంపి.హెచ్ఈఓ, సత్యేంద్ర, హెచ్.ఎస్ నాగేశ్వరరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

వార్త‌లు

ప్రజా ఆరోగ్య సంరక్షణలో చిరు వ్యాపారులే తొలి వైద్యులు – జిల్లా కలెక్టర్

శుచి, నాణ్యతతో కల్తీ లేని ఆహారాన్ని అందించడంలో మీ వంతు బాధ్యత నెరవేర్చాలి.. సమాజ ఆరోగ్యమే మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, మరిగిన నూనెలు తదితర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ఫిబ్రవరి ఒకటీ నుండి ఆహార తనిఖీలు ఉంటాయి.. తొలిదశలో టీ స్టాల్స్ నందు డిస్పోజబుల్ గ్లాసులు నిషేధం, వాటిస్థానంలో గ్లాసులు వినియోగించాలి, డిస్పోజబుల్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, పేపర్ ప్లేట్స్ ఫిబ్రవరి 1 నుండి నిషేధం: చిరు వ్యాపారులు

వార్త‌లు

తణుకు ఆర్టీసీ బస్టాండ్లో భద్రత వారోత్సవాలు

ప్రయాణికుల భద్రత కొరకు అవగాహన కల్పించడానికి ఈ నెల 16 – 1-2025 నుండి 15-2-2025 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నిర్వహిస్తున్న రోడ్ భద్రత మాసోత్సవాలలో భాగంగా శనివారం తణుకు డిపో గారేజ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ అధ్యక్షతన రోడ్ భద్రత మాసోత్సవాల సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ CTM (O&C) పాలగిరి వెంకటసుబ్బారెడ్డి, తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగుల కొండయ్య, ముఖ్య అతిధిలుగా పాల్గొని ప్రమాదాల నివారణకు

వార్త‌లు

తణుకు ఆర్టీసీ గ్యారేజ్, ట్రాఫిక్ విభాగంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

తణుకు ఆర్టీసీ గ్యారేజ్, ట్రాఫిక్ విభాగంలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం దృష్ట్యా శనివారం తణుకు డిపో బస్సు స్టాండ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొనీ డిపో పరిసరాలలో పిచ్చి మొక్కలను తొలగించి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు.

వార్త‌లు

పి. హెచ్.సి.లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివస్

స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో బాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆర్‌.ఎస్‌.ఎస్‌.వి ప్రసాద్ సిబ్బందితో స్వచ్చ ఆంధ్రా ప్రతిజ్ణ చేయించారు. ప్రతిఒక్కరూ ప్రతి మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత కొరకు కేటాయించాలని , శ్రమదానం చేసి పరిశుబ్ర ఆంద్రప్రదేశ్ గా మార్చడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని తెలియజేశారు. ఇక నుండి ప్రతి ఒక్కరూ తరచూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమం, చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం . సుబ్రహ్మణ్యం,

Scroll to Top