వార్త‌లు

అన్నవరప్పాడు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు, జనసేన నాయకలు పొప్పుప్పు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిడదవోలు నియోగికవర్గం లో పెరవలి, ఉండ్రాజవరం, మోర్త, కానూరు, నిడదవోలు గ్రామాలలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. రంగుల విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అనే స్లోగన్ తో గత కొన్ని సంవత్సరాల నుంచి నియోజికవర్గంలో వినాయక మట్టి వినాయక ప్రతిమలను పంచి పెట్టడం జరుగుతుంది, అందులో భాగంగా సోమవారం పంచి పెట్టడం జరిగిందని జనసేన […]

వార్త‌లు

కబడ్డీ క్రీడాకారుడి ఇతివృత్తమే ‘అర్జున్ చక్రవర్తి’

విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్) కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవగాథ ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రమని హీరో విజయ రామరాజు తెలిపారు. ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం విశాఖలోని దశపల్ల హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది. కథానాయ కుడు విజయ రామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందన్నారు. అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ఛాంపియన్ బయోపిక్

వార్త‌లు

90 వార్డ్ లో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్

విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్) తల్లితండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వివరిస్తూ పిల్లల బాగోగులు తల్లితండ్రులు సక్రమంగా చూడాలని వారితో సంఖ్యంగా మెలుగుతూ వారి అలవాట్లు, నడవడిక, అభిరుచుల పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తూ నేటి పిల్లలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తుకి మూల కారకులు అని తగు సలహాలు సూచనలు తల్లిదండ్రులు కు ఇచ్చారు. కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్, ఎక్స్. వార్డ్ అధ్యక్షులు యలమంచిలి

వార్త‌లు

సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్) వినాయక చవితి సందర్భంగా వనగరంలోని సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ వ్యవస్ధాపకులు సతీష్‌ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి 2000 విగ్రహలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, అకాడమీ ఫౌండర్ సదరన్‌ ఇంటర్నేషనల్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని

వార్త‌లు

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ విశాఖపట్నం: దక్షిణ: ఆగష్టు (కోస్టల్ న్యూస్) దక్షిణనియోజకవర్గం శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 33వార్డు పరిధిలో 1కోటి 44లక్షల జీవీఎంసీ నిధులతో అస్సాం గార్డెన్స్, నీలమ్మ వేపచెట్టు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాస్, స్థానిక జివిఎంసి ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ వసంత లక్ష్మిజీకే పాల్గొన్నారు. 33వార్డ్ పరిధిలో లీలా మహల్ జంక్షన్ నుండి నీలమ్మవేపచెట్టు

వార్త‌లు

అభివృద్ధి పనులను పరిశీలించిన గంకల కవిత అప్పారావు యాదవ్

అధికారులతో కలిసి రోజంతా వార్డులోనే పర్యటనలో ఉన్న గంకల విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్, బిజెపి ఫోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వార్డులో గల మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని, కాలువలు, డ్రైనేజీలు మరమ్మతులు గురై వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంకల కవిత అప్పారావు

వార్త‌లు

41 వార్డులో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన విశాఖ 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు విశాఖపట్నం: జ్ఞానాపురం: (కోస్టల్ న్యూస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో భాగంగా ఈరోజు 41వార్డు సచివాలయం బూత్ నెంబర్ 18,19 పరిధిలో 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమoత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా

వార్త‌లు

కాకినాడలో జరిగిన కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సహకార & మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారు,VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ గారు మరియు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు (M.P) శ్రీ సనా సతీష్ బాబు గారు, ఉభయ గోదావరి జిల్లాల

వార్త‌లు

తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం – పురిటిలోనే పసికందు మృతి

తణుకులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం. పురిటిలోనే పసికందు మృతి. సోమవారం రాత్రి తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన. సమిశ్రగూడెం మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ డెలివరీ నిమిత్తం ఆదివారం ఆసుపత్రిలో చేరగా ఆదివారం వైద్యులు ఎవరూ పట్టించుకోకకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాటులో చేసిన వైద్యులు. పురిటిలోనే ఆడబిడ్డ మృతి చెందడంతో వైద్యులపై రోగి బంధువులు ఆగ్రహం. వైద్యురాలు శ్రీలక్ష్మీపై గతం నుంచి ఆరోపణలు.

Scroll to Top