రైతులకు వ్యవసాయ అధికారులు అండగా నిలబడాలి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత దేశంలో వ్యవసారంగంపై ఆధారపడి అరవై శాతం మంది రైతులు జీవిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇన్ పుట్ డీలర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులు రైతులకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన ఇన్ పుట డీలర్లకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. […]










