వార్త‌లు

ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దు – ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి

విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన వారి ఆశయాలను అమలు చేస్తామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారంనాడు ఇరగవరం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞను చేసినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు నిర్వహించిన విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన విష్ణువర్ధన రెడ్డి మరో ఇద్దరికి నివాళులర్పిస్తూ నివాళులర్పిస్తున్నామని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్తు భారాన్ని […]

వార్త‌లు

మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం

చంద్రబాబు హయాంలోనే మహిళలకు పెద్ద పీట రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే అని అదే ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను

వార్త‌లు

తేతలి ఉన్నత పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల పోటీ:

వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన నిమిత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు పి. గంగా భవాని, బి. ఎం. గోపాల రెడ్డి ల సారధ్యంలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల పోటీ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో విజేతలకు మట్టి వినాయక ప్రతిమలను బహుమతులుగా అందిస్తూ ప్రధానోపాధ్యాయులు మట్టి వినాయక విగ్రహాలనే ఎందుకు వాడాలో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల జల

వార్త‌లు

పీఎం శ్రీ జి. ప. ఉ. పాఠశాల (బాలురు)వినాయక చవితిని పురస్కరించుకొని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)యందు ది. 26-8-25న పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టితో వినాయక విగ్రహాలను చేసి ప్రదర్శించిరి. పర్యావరణ పరిరక్షణ నినాదాలతో మట్టి వినాయక విగ్రహాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగినది. ర్యాలీ లో పాఠశాల ప్రాధనోపాధ్యాయులు శ్రీమతి K. పద్మావతి, ఉపాధ్యాయులు K. సోమేశ్వరరావు, J. ఉమాదేవి, G. పాల్ డేవిడ్ రాజు,K.

వార్త‌లు

తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ దెరిస్సా జయంతి

తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మదర్ దెరిస్సా జయంతి, మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.వి.ఎస్.స్కూల్ నందు మదర్ థెరీసా పటానికి పూలమాలలు వేసి అంజలి సమర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు బ్రెడ్, బిస్కెట్ చాక్లెట్స్ పంపిణీ చేసినారు.అనంతరం అదే స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మట్టి గణపతి పై అవగాహన కల్పించేలా విద్యార్థినీ విద్యార్థులచే మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించి వారికి బహుమతులు అందజేశారు.

వార్త‌లు

బాబు మోసాలపై ప్రతి గడపకు ప్రచారం చేయండి

41వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్) 18 నెలల కూటమి పాలనలో ఇచ్చిన హామీలపై బాబు చేసిన మోసాలు ప్రతి గడపకు వెళ్లి తెలియపరచాలని 41 వ వార్డు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ కార్యకర్తలకు సూచించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పై మంగళవారం ఉదయం వార్డు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పింది ఒకటి చేస్తుందొకటి అని

వార్త‌లు

రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ముంపునకు గురైన వరి చేలను పరిశీలించిన అనంతరం రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజవర్గంలో మొత్తం 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చినట్లు

వార్త‌లు

ఇకపై పారదర్శకంగా నిత్యవసరాలు పంపిణీ

గత ప్రభుత్వ పిచ్చి చేష్టలను అధిగమించిన కూటమి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రేషన్ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేసిన వైసిపి తణుకులో స్మార్ట్ రైస్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇకపై రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పారదర్శకంగా పంపిణీ చేయడానికి స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు మండలం మండపాక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్

వార్త‌లు

వడ్డెరుల నాయకులతో ఆత్మీయ సమావేశం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం వడ్డెర నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వడ్డెరుల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టంగా వివరించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… “ప్రతి వడ్డెర కుటుంబం ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు పొందేలా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. వడ్డెరుల సంక్షేమం, అభివృద్ధిని ప్రతి దశలో ముందుగా ఉంచడం తెలుగుదేశం

Scroll to Top