వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గం ఏ.ఎం.సి. చైర్మన్ గా గాలింకి జిన్నాబాబు

నిడదవోలు నియోజకవర్గం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన గాలింకి జిన్నాబాబు నియమించబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన స్థానిక నామినేటెడ్ పదవుల్లో భర్తీలో భాగంగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లను ఖరారు చేసింది అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గం చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన గాలింకి జిన్నాబాబు ఎంపికైనట్లు తెలిపారు

వార్త‌లు

రైతులకు వ్యవసాయ అధికారులు అండగా నిలబడాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత దేశంలో వ్యవసారంగంపై ఆధారపడి అరవై శాతం మంది రైతులు జీవిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇన్ పుట్ డీలర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులు రైతులకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన ఇన్ పుట డీలర్లకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు.

వార్త‌లు

తణుకులో ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో గురువారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం అవసరం పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమైన, న్యాయ వ్యవస్థ కోసం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ మన గౌరవాన్ని కాపాడడానికి న్యాయం ఎంతో అవసరమని నేరాలను ఎదుర్కొనడానికి శాంతిని భద్రపరచడానికి అంతర్జాతీయ చట్టం ఉందని

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నవ శిశువులకు ఉచితంగా కిట్స్ పంపిణీ

తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి యందు గురువారం నవ శిశువులకుఉచితంగా కిట్స్ పంపిణీ జరిగింది. రొ. కే. సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ యందు ప్రసూతి వార్డులో 60 మంది నవ శిశువులకు సున్నితమైన శరీరాలకు ఉపయోగపడే కిట్స్ అనగా సబ్బులు, బేబీ పౌడర్లు, మసాజ్ ఆయిల్ తో కూడుకున్న నాణ్యమైన కిట్స్ వితరణ చేయడం జరిగిందని రోటరీ కార్యదర్శి జి.సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్

వార్త‌లు

ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం

ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్ లో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ “సామల లక్ష్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్లో వెంపటాపు” if i were to be borne tomorrow “శీర్షిక తో చిత్ర రచన చేసిన చిత్రానికి పదివేల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది ఈ నెల 14,15,16 తేదీలు నెహ్రూ ఆర్ట్ గేలరీ హైదరాబాద్ లో

వార్త‌లు

ఉండి నియోజకవర్గంలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గురువారం జరిగిన బాబు బ్యూటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు కార్యకర్తలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను, అక్రమ కేసులను భరిస్తున్నారని, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్నేతలని అన్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్

వార్త‌లు

నాటుసారా రహిత మండలంగా నిడదవోలు మండలం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా చేయుటకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “నవోదయం 2.0” కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా బుధవారం నిడదవోలు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిడదవోలు మండలంలో గతంలో నాటుసారాయి కేసులు నమోదు కాబడిన మునిపల్లి, కోరుమామిడి, తాడిమళ్ళ గ్రామాలను ‘సి’ కేటగిరీ గ్రామాలుగా వర్గీకరించి గతంలో నాటుసారాయి కేసులలోని నిందితుల యొక్క ప్రస్తుత స్థితిగతులను గ్రామస్థాయి కమిటీల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించడం గత నాలుగు నెలల కాలంలో పైన

వార్త‌లు

శ్రీశైలం ఆలయ ఉద్యోగి చేతివాటం – హుండీలో సొమ్ము అపహరణ

విధుల నుంచి తొలగింపు శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాధర్ హుండీ సొమ్మును తస్కరిస్తూ బుధవారం పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా కార్యనిర్వాణాధికారి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు బుధవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో కార్యనిర్వాణా అధికారి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలయ పరిచారకుడు హెచ్. విద్యాధర్ దేవాలయములోని రత్నగర్భగణపతి స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న క్లాత్ హుండీ వద్ద అనుమానాస్పదంగా ఉండటాన్ని నిర్వాహణాధికారి గుర్తించారు. వెంటనే వెళ్లి ఆకస్మిక

వార్త‌లు

విద్యుత్‌ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – ఎమ్మెల్యే రాధాకృష్ణ

విద్యుత్‌ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష తణుకు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని పలు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన మీ సమస్య మా పరిష్కారం ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. లో ఓల్టేజి

వార్త‌లు

పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలో తణుకు మూడోస్థానం

కూటమి ప్రభుత్వంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం పారిశుద్ధ్యం నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రాష్ట్రస్థాయిలోనే తణుకు పట్టణం మూడో స్థానంలో నిలిచిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టి, దోమల నివారణకు కృషి చేసి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు

Scroll to Top