వార్త‌లు

తణుకులో సినీగేయ రచయిత ఆరుద్ర శతజయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక తణుకు అంగన్వాడి కేంద్రం అర్బన్ సెంటర్ ప్రాంగణంలో సినీగేయ రచయిత ఆరుద్ర శతజయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య కారణజన్ముడు ఆరుద్ర గీతి మానవత్వానికి జాగృతి అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సన్మాన గ్రహీత కవి సంకు మదన గోపాల్ మాట్లాడుతూ సినీ కవిగా ఆణిముత్యాలు వంటి పాటలు ఎన్నో ఆరుద్ర రాశారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆరుద్ర […]

వార్త‌లు

రాష్ట్రంలోని సగానికి పైగా బార్లకు లైసెన్సుల జారీ కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే

రాష్ట్రంలోని సగానికి పైగా బార్లకు లైసెన్సుల జారీ కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. మొత్తం 840 బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 388 (46.20%) బార్ లకే శనివారం లాటరీ తీసి లైసెన్సుదారులను ఖరారు చేశారు. మిగతా 452 (53.80%) బార్లకు నిబంధనల ప్రకారం కనీసం నాలుగేసి దరఖాస్తులు రాకపోవటంతో లాటరీ తీయలేదు. దీంతో అవి మిగిలిపోయాయి. వీటిల్లో 37 బార్లకు మాత్రం ఒకటి, రెండు చొప్పున

వార్త‌లు

సింగపూర్‌ తెలుగు సమాజం స్వర్ణోత్సవ వేడుకలు

మాజీ అధ్యక్షుడి హోదాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగు వారు ఎక్కడ ఉన్నా మత తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సింగపూర్‌ తెలుగు సమాజం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింగపూర్‌ మరీనా బే సౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సింగపూర్‌ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడి హోదాలో పాల్గొని మాట్లాడారు. సింగపూర్‌లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు అంతా కలిసికట్టుగా

వార్త‌లు

30 సంవత్సరాలనుండి గణేశునిసేవలో షరాఫ్ బజార్

గోల్డెన్ యూత్, షరాఫ్ బజార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రత్న గణపతిని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం శనివారం దర్శించుకున్నారు. కమిటీ తరపున పొట్టి రత్నబాబు రత్న గణపతి దర్శనం చేయించి స్వామి వారి ప్రత్యేక లడ్డు,శేష వస్త్రం అందించి నందుకు రావు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు.క్యూబిక్ జిర్కొనియా డైమండ్స్, వివిధ రకాల కలర్ స్టోన్స్, బంగారు, వెండి జరీ అంచులతో అత్యంత సుందరాకారునిగా గణపతి విగ్రహం తయారు చేయించడంలో నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదని

వార్త‌లు

క్షయ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు

సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధినిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాదిగ్రస్తుల గురించి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ డాక్టర్ పైయాజ్ అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి లక్షణాలు ఎలా వ్యాప్తి చెందుతుంది చికిత్స విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియజేసారు.vularansble population ఉన్న ప్రజలకు లక్షణాలు ఉన్నవారికి కల్లి పరీక్షలు, ఎక్సరే టెస్టులు చేయించారు. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుందని ప్రజలు

వార్త‌లు

తెలుగు భాషా పండితుడు గిడుగు రామ్మూర్తి జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్ వి ఎస్ స్కూలు ప్రాంగణంలో గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి ఘనంగా శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ బహుభాషా వేత్త సంఘసంస్కర్త తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో సన్మాన గ్రహీత విశ్రాంత గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ మాట్లాడుతూ

వార్త‌లు

మహిళ ఆరోగ్యం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం

మహిళ ఆరోగ్యం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం రుతుక్రమం పరిశుభ్రతపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ ఆరిమిల్లి కృష్ణ తులసి వెల్లడి రుతుక్రమ పరిశుభ్రత, క్యాన్సర్ పై తణుకులో అవగాహన సదసు పుట్టుకతో వచ్చిన ఒక వరం మహిళ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి, ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ (సింగపూర్) ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉండడం ద్వారానే కుటుంబంతద్వారా సమాజం

వార్త‌లు

వినాయకచవితి ఉత్సవాల్లో భారీ అన్నదానం

శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరుని విశేష పూజాది కార్యక్రమాలు, గొప్ప అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్న 29వ వార్డ్ జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ విశాఖపట్నం: ఆగస్టు 29 (కోస్టల్ న్యూస్) 29వ వార్డ్ ఆంథోనీ నగర్ యూత్ మరియు మహిళలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వరుని ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన్యాల శ్రీనివాస్ అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ముందుగా మన్యాల శ్రీనివాస్ కి కమిటీ సభ్యులు,

వార్త‌లు

వడ్లూరు గ్రామంలో ఇంటెన్సీ ఫైడ్ టీబీ ముక్తభారత్ అభయాన్

ఇంటెన్సీ ఫైడ్ టీబీ ముక్తభారత్ అభయాన్ కార్యక్రమం.. ఉండ్రాజవరం మండలంవడ్లూరు గ్రామంలో శుక్రవారం ఇంటెన్సీ పైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో క్షయవ్యాధిగ్రస్తులు చికిత్సతో పాటు గా పోషకాహారం తీసుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులు కుటుంబసభ్యులతో మెలిగినప్పుడు తగుజాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్. ఆర్. ఉషాదేవి సూచించారు ,అనంతరం ప్రధానమంత్రి టీ.బి. ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా వడ్లూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు క్షయ వ్యాధిగ్రస్తులకు 20 మందికి పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ

వార్త‌లు

ప్రజల నుండి ప్రభుత్వం ఆదానికి దోచిపెడుతుంది – సిపిఎం వేల్పూరు

విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు. ట్రూ ఆప్ చార్జీల పేరుతో ప్రజల నుండి ప్రభుత్వం ఆదానికి దోసి పెడుతుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ పోరాటంలో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణ. విష్ణువర్ధన్ రెడ్డి. బాలస్వామి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వం రూ.1750 కోట్లు లంచాలు

Scroll to Top