వార్త‌లు

లయన్స్ క్లబ్ సేవలను ఆదర్శంగా సమాజంలో అందరూ తీసుకోవాలి – మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు

పాలకొల్లులో ఫాస్ట్ డిస్ట్రిక్ట్స్ గవర్నర్స్ ఇన్ కాకరాల వేణుబాబు ఆధ్వర్యంలో 2024 సంవత్సరం గవర్నర్ గా చేసిన కాలంలోడయాబెటిక్ చైర్ పర్సన్ గా డయాబెటిక్ కిట్స్ జిల్లా అంతటా అందించి, ఉచితంగా అనేక శిబిరాలు నిర్వహించి అనేక మంది నిరుపేదలకు వైద్యసేవలు అందించిన వావిలాల సరళాదేవి కి పాలకొల్లులో అడబాల గార్డెన్ జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాకరాల వేణుబాబు, నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు […]

వార్త‌లు

శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టిగణపతుల విగ్రహాల పంపిణీ

శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతుల విగ్రహాల పంపిణీని తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏకేటిపి స్కూల్ యందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతుల విగ్రహాలను శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ స్థాపించిన సందర్భంగా మొదటి కార్యక్రమంగా చేపట్టామని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పితాని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను

వార్త‌లు

క్యాన్సర్ స్క్రీనింగ్ పై పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం

తణుకు ఎన్. జి. ఓ హోమ్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డి ఎం.హెచ్వో డాక్టర్ జి. గీత భాయ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. ఎం.

వార్త‌లు

జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ

పెరవలి మండలం జనసేన నాయకులతో భేటీలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ రాజమహేంద్రవరం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని పలు గ్రామాల జనసేన నాయకులతో రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ అని తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి దుర్గేష్

వార్త‌లు

అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో స్వయంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించిన మంత్రి దుర్గేష్ కార్డుల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలును నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ

వార్త‌లు

రాష్ట్ర స్థాయి గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో డాక్టర్ వెంపటాపునకు అభినందన పురస్కారం

విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, కళాయజ్ఞ వారు ఆదివారం నిర్వహించిన“శ్రమైక జీవన సౌందర్యం” అనే అంశంతోరాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు వర్తమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్రపై సెమినార్ లో తణుకు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు చిత్రించినఉడ్ డిజైనర్ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది రాష్ట్రస్థాయిలో 40 కి పైగా చిత్రకారులు పాల్గొని శ్రామికుల్ని వారి శ్రమ ని హృద్యంగా చిత్రాలు మలిచి ప్రదర్శించారని వెంపటాపు తెలిపారు

వార్త‌లు

తెలుగుదేశంలో నిబద్ధత కలిగిన కార్యకర్తలు

రాష్ట్రంలోనే జిల్లాకు తెలుగుదేశం కంచుకోట తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం : నిబద్ధత, విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఏ క్రమం ఆదిశించినా పశ్చిమ గోదావరి జిల్లా ముందుండి కార్యక్రమాలను విజయవంతం

వార్త‌లు

ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం – లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల

విజయవాడ: ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌకబియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ”సాంకేతికత వినియోగంతో స్మార్ట్‌ రేషన్‌కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచాం. రేషన్‌ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్‌

వార్త‌లు

చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి – నవతరం పార్టీ జాతీయఅధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి.. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 48,340 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.24-08-2025 ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట అగ్రికల్చర్ఈమార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం సభలో విశిష్ట అతిధిగా అయన పాల్గొని మాట్లాడుతూ బడ్జెట్‌లో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు రూ. 12,401 కోట్లుఉచిత

వార్త‌లు

ఫించన్లు యధావిధిగా పునరుద్ధరణ చేయాలి : బుడితి సుజన్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులను వేధింపులు,‌ మనోవేదనకు గురి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమగోదావరిజిల్లా అధ్యక్షులు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లు పెంచేశామని ప్రచారం చేసుకుని మరోపక్క జిల్లాలో వేలాదిమంది దివ్యాంగుల ఫించన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం అని అన్నారు.దివ్యాంగుల ఫించన్లు నిలిపివేస్తూ ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెరిఫికేషన్ పేరుతో మానసిక

Scroll to Top