వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ 59 మందికి రూ.29.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 294 మందికి రూ.2.44 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందన్న మంత్రి దుర్గేష్ పారదర్శక విధానంలో, సంతృప్తస్థాయిలో పెన్షన్లు పంపిణీ.. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, అన్నదాత సుఖీభవతో రైతాంగం సంతృప్తిగా […]

వార్త‌లు

తణుకులో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

తణుకు మున్సిపల్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. తణుకు, ఆగస్టు 23, 2025 : “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు పేదరికం అనుభవిస్తూ, ఉన్నత చదువులు చదువుకున్నారనీ, వారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీష్ వారిని గడ గడ గడలాడించి, సైమన్ కమిషన్ కు ఎదురొడ్డి తనను కాల్చమని గుండె చూపించిన ధీరుడు “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు అని, వారి జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం

వార్త‌లు

కార్పొరేటర్ల భద్రత పై కమిషనర్ కి పట్టదా

కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ ప్రశ్నల వర్షం విశాఖపట్నం: ఆగష్టు 23 (కోస్టల్ న్యూస్) జివిఎంసి కార్పొరేటర్లు భద్రత గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ కి పట్టడం లేదంటూ 39వార్డు కార్పొరేటర్ మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలోని ద్వారాకనగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ కి సిద్ధం అయ్యారని కానీ గతంలో టూర్ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన

వార్త‌లు

శభాష్ కైవల్య

నాసా స్పేస్ ప్రోగ్రాంకు ఎంపికైన 15 ఏళ్ల ఆంధ్రా అమ్మాయిని కుంచాల కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందన నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ను పూర్తి చేసిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించడంపై ప్రశంసలు కురిపించిన మంత్రి దుర్గేష్ నిడదవోలులో మంత్రి దుర్గేష్ ను కలిసిన కుంచాల కైవల్య రెడ్డి.. వ్యోమగామిగా, ఖగోళశాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా

వార్త‌లు

48వ వార్డులో మౌళిక వసతులు కల్పించాలని వినతి అందజేసిన గంకల కవిత అప్పారావు యాదవ్

జీవీఎంసీ కౌన్సిల్ లో వార్డు సమస్యలు వినిపించిన గంకల కవిత అప్పారావు యాదవ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో కలిసి జీవీఎంసీ కమీషనర్ కు వినతి అందజేత విశాఖపట్నం: ఆగస్టు 23 (కోస్టల్ న్యూస్) జీవీఎంసీ 48వ వార్డులో మౌళిక వసతులు కల్పించాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జీవీఎంసీ కౌన్సిల్ లో గళమెత్తారు. వార్డులో పలు సదుపాయాలు కల్పించాలని

వార్త‌లు

అమలాపురం పట్టణం లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టిబాబు అధ్యక్షతన, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామి నాయుడు ముఖ్య అతిధిలుగా పాల్గొని కేకు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు తనయుడు మెట్ల సత్య, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ మరియు చిరంజీవి అభిమానులు చేతుల

వార్త‌లు

సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు…

తణుకు,ఆగష్టు 22సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తణుకులో జరిగిన రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల్లో పార్టీ జిల్లా కార్యదర్శిగా తనతో పాటు తొమ్మిది మందితో జిల్లా కార్యవర్గం,31 మందితో జిల్లా సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు భీమారావు చెప్పారు.కార్యవర్గ సభ్యులుగా కలిశెట్టి వెంకట్రావు,బొద్దాని నాగరాజు,సికిలే పుష్పకుమారి,ఎం.సీతారాం ప్రసాద్,సీహెచ్ రంగారావు,నెక్కంటి క్రాంతికుమార్,సనపల శ్రీనివాస్,మండల నాగేశ్వరావు ఎన్నికయ్యారన్నారు.భీమారావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఎన్నికలు లేకుండా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గుతున్న తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు,

వార్త‌లు

వైఎస్సార్ సీపీ బలోపేతానికి కష్టపడి పని చేద్దాం

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు శుక్రవారం మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసం లో మండల కన్వీనర్ లు, నియోజకవర్గ అనుబంధ కమిటీ విభాగాల సభ్యులు తో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు విస్తృత సమావేశం నిర్వహించారు అన్ని గ్రామాల్లో సామాజిక వర్గాల ప్రకారం ఉత్సాహంగా పనిచేసే కార్యకర్తలను గ్రామాల్లో, బూత్ కమిటీల్లో గుర్తించాలని సూచించారు. ఈ జాబితాను త్వరలోనే పూర్తి చేయాలన్నారు. పదవులు కేటాయించిన వారంతా గ్రామస్థాయిలో కార్యకర్తలతో

వార్త‌లు

ఆచంటలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టినరోజు వేడుకలు

ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టినరోజు సందర్బంగా వల్లూరు గ్రామంలో పేదవారికి, ఒంటరి మహిళలకు జనసేన పార్టీ తరుపున ప్రతీ నెల కానీ ముగ్గురికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణి చేసే కార్యక్రమం జనసైనికులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం జనసేన స్తూపం వద్ద మొక్కలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మవిభూషణ్ మెగాస్టార్

వార్త‌లు

గుంటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా అగ్రగామిగా నిలిచారని తెలిపారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, చిరంజీవి ఆరోగ్యంగా ఉండి మరెన్నో శుభకార్యాలకు నడిపించాలని

Scroll to Top