వార్త‌లు

దివంగత నేత డా. రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు

దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కెవి సూర్యనారాయణ ఆధ్వర్యంలో విశాఖపట్నం: జూలై 8 (కోస్టల్ న్యూస్) దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా. వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భముగా పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డి ఆదేశాలు మేరకు దక్షిణ నియోజకవర్గం జగదాంబ సెంటర్ దగ్గర గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి దక్షిణ నియోజకవర్గ ఇంచార్జి కేవీ సూర్యనారాయణ( కె వి ఎస్ ) పూలమాల వేసి నివాళులు అర్పించారు మన […]

వార్త‌లు

41వ వార్డులో వైయస్సార్ జయంతి వేడుకలు..

విశాఖపట్నం: జూలై 8 (కోస్టల్ న్యూస్) దివంగత నేత వైయస్సార్ 76వ జయంతి వేడుకలు 41 వ వార్డులో ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన 41 వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి స్థానిక వైసిపి శ్రేణులు పూలమాలలు వేసి జోహార్ వైయస్సార్ అంటూ నివాళులర్పించారు. ఆయన పేదలకు చేసిన సేవలు స్మరించుకున్నారు. రైతు బాంధవుడిగా, విద్యార్థులకు విద్యా ప్రదాతగా, పేదల ఆరోగ్య

వార్త‌లు

తణుకులో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మంగళవారం తణుకు పట్టణంలో వైఎస్సార్ మునిసిపల్ పార్క్ నందు, ఇరగవరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనారు. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కరపత్రాలను పంపిణీ చేసారు.

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ పిలుపు అందుకున్న జన సైనికులు

క్షయ రోగులను దత్తత తీసుకున్న జనసేన శ్రేణులు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన పిలుపుమేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్షయరోగులకు పౌష్టికాహారం అందజేసి దత్తత తీసుకునే విధంగా వారు ముందుకు వచ్చారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో టీబీ ఇంటెన్సీ ఫైట్ క్యాంపైనింగ్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను మంగళవారం పంపిణీ జరిగింది. జనసేన జిల్లా కార్యదర్శి సాదా వెంకట్ కానూరు అగ్రహారం గ్రామానికి

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం

జాతీయ డెంగ్యూ మాసోత్సవం జూలై -2025 , సందర్భంగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు డెంగ్యూ వ్యాధి పైన అవగాహన మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నందు డాక్టర్ బి.దుర్గా మహేశ్వర రావు , డాక్టర్ ఆర్.ఉషా దేవి గారు, మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ల పైన, మరియు దోమల వల్ల వచ్చే మలేరియా , డెంగ్యూ , చెకెన్ గున్యా , వంటి వ్యాధుల పైన అప్రమత్తముగా ఉండాలని తెలియజేశారు, దోమలు కుట్టకుండా

వార్త‌లు

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసిన తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్

తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కె. సాయికిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తణుకు జిల్లా ఆసుపత్రి రొగులకు సేవలు అందించే విషయంలో మరింత అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సైకాలజిస్ట్ బాలాజి పాల్గొన్నారు.

వార్త‌లు

రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి

ఉపాధి పథకంలో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి అత్తిలి మండలం పాలి గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందజేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని

వార్త‌లు

సమాజంలో యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి పాలిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సమాజంలో యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే పది తరాలపై ప్రభావం ఉంటుందని ఇందుకు మహానీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన లూధరన్ చర్చి, జీడీఎం చర్చి యూత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్

వార్త‌లు

అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

గత ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు కూటమి హయాంలో పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి అత్తిలి మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకతాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్

వార్త‌లు

కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన, మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో మహిళలని ఎదుర్కొని గెలవలేక వ్యక్తిగత జీవితాలు మీద, క్యారెక్టర్ మీద అనవసరమైనటువంటి అంశాలను ప్రస్తావించిమానసిక దాడి చేసి అణచివేసే ధోరణి వారి బలహీనతను తెలియజేస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ ఏకమై ఇటువంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి అనే విధంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాజీవితంలో సేవచేయాలన్నా

Scroll to Top