వార్త‌లు

రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రక్తదానం ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ఆయన […]

వార్త‌లు

జీఎస్టీ 2.0 చారిత్రాత్మకం

పన్నుల వ్యవస్థలో పారదర్శకత నెల రోజుల పాటు జీఎస్టీపై అవగాహన వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దేశప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 చారిత్రాత్మకమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నరేంద్రమోదీ 2014లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చి వ్యాపార అభివృద్ధితోపాటు పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 2017లో

వార్త‌లు

తణుకు ప్రతిష్టను ఇనుమడింపజేసిన గౌరహరి

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌరహరిని సత్కరించిన ఎమ్మెల్యే సంగీత దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు పాన్‌ ఇండియాలో ఘన విజయం సాధించి పెట్టిన సంగీత దర్శకుడు గౌర హరి తణుకు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జై హనుమాన్, మిరాయ్‌ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన తణుకు పట్టణానికి చెందిన గౌర హరి ఆదివారం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా శాలువా, జ్ఞాపికతో ఘనంగా

వార్త‌లు

ఒక దేశం – ఒకే ఎన్నిక విప్లవాత్మక సంస్కరణ..తద్వారా సమగ్రాభివృద్ధికి అవకాశం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో నిర్వహించిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందన్న మంత్రి దుర్గేష్ దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గి, రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుందన్న మంత్రి దుర్గేష్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి చర్చ

వార్త‌లు

గంజాయి విక్రయం, వినియోగం మరియు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. — గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్,.

👉 ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ… 🔰 గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకల…

వార్త‌లు

2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం

చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

వార్త‌లు

ఎస్.కే.ఎస్.డి.లో విద్యార్ధిసంఘ ఎన్నికలు – 2025

స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల యుజీ & పిజీ (అటానమస్) కళాశాలలో 2025-2026 సంవత్సరానికి విద్యార్ధి సంఘ ఎన్నికలు ది.20-09-2025న కళాశాలలో నిర్వహించినారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా విద్యార్ధినులకు పోటీతత్త్వం, నాయకత్వ లక్షణాలు మరియు టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటారని ఎలక్షన్స్ అంటే ఏమిటి, ఏవిధంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు, ప్రచారము, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను విద్యార్థినులు అవగాహన చేసుకుంటారని ఈ సందర్భంగా

వార్త‌లు

ఇరగవరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్

ఇరగవరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ స్వ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను ఇరగవరం వ్యవసాయ సహకార సంఘం అద్యక్షులు వేండ్ర నాగరాజేశ్వరరావు, ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామపెద్దలు సమక్షంలో ప్రారంభించిరి . ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు వైద్య సేవలు అందించుటకు స్త్రీల వైద్య నిపుణులు, కంటిపరీక్షలు చేయు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు,

వార్త‌లు

ఏపీ పర్యాటక, అతిథ్య రంగంలో పెట్టుబడులకి ఆహ్వానం – మంత్రి కందుల దుర్గేష్

బెంగుళూరులోని సెప్టెంబర్ 18-20 వరకు జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) 55వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఐఏఎస్ రాష్ట్ర పర్యాటక ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించిన మంత్రి దుర్గేష్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి.. భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ హోటళ్లకు అన్ని విధాల తోడ్పాటు

వార్త‌లు

కాల్దారి గ్రామంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో శనివారం గ్రామ పరిశుభ్రతపై పర్యావరణ సమతుల్యతపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీపుల్ల కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ పాల్గొన్నారు. మన ఇంటిని మాత్రమే కాకుండా పరిసరాలను గ్రామాలను స్వచ్ఛంగా, పర్యావరణ సమతుల్యత కొరకు మొక్కలను ప్రతి వ్యక్తి నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత చేపట్టాలని సర్పంచ్ చీపుర్ల

Scroll to Top