2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం

చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం

కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు

రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం

వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం

కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది

మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Scroll to Top
Share via
Copy link