వార్త‌లు

విద్యార్థులచే పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ణ

towards a Tobacco Free Generation: The School Challenge అనే కార్యక్రమంలో భాగంగా తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు Essay writing, debate, Drawing కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కందుకూరి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులచే పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ణ చేయించడం జరిగింది. కార్యక్రమానంతరం విద్యార్థులచే స్లొగన్స్ తో తయారు చేయబడిన ప్లకార్డులతో పాఠశాల నుండి వెంకటేశ్వర థియేటర్ వరకు […]

వార్త‌లు

ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం – స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం వలన

ఆటో కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం ప్రభుత్వం ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి ఆటో అండ్ ట్రాలీ కార్మికులయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూరు గ్రామానికి చెందిన కోల రాంబాబు ఆటో కార్మికుడు మంగళవారం నాడు ఆటో కిరాయిలు లేక ఫైనాన్స్ చెల్లించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని అతన్ని బుధవారం నాడు తణుకులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న అతనిని యూనియన్ నాయకులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కరి

వార్త‌లు

అధిక మోతాదులో యూరియా వాడకం అనర్ధదాయకం

డిఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలలో పనిచేస్తున్న మహిళలకు అధిక మోతాదులో యూరియా వాడకంపై కలిగే అనర్ధాలు గురించి మండల వ్యవసాయ అధికారి బి. రాజారావు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ పి.న్.డి.ప్రసాద్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వయం సహాయక సంఘాల లో ఉన్న మహిళలు ద్వారా రైతులకు అధిక యూరియా వాడడం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరంగా తెలియపరచాలని రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా

వార్త‌లు

కొవ్వూరులో వైసిపి అన్నదాత పోరుబాట నిరశన

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వూరులోనిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ హోమ్ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, రైతులు, ysrcp నాయకులు ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో పాల్గొని RDO ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ

వార్త‌లు

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ గ్రాండ్ విక్టరీ..

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికు 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. కాగా పార్లమెంట్లో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా767 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ

వార్త‌లు

తణుకులో ఘనంగా మహాకవి కాళోజి జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక హలో స్కిన్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి అనగా తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు పాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అరుదైన అక్షర నిరంతర సాధకుడు తెలుగు రచనలు తిరుగులేని రహదారిని నిర్మించుకున్న సహృదయ సంపన్నుడు కాళోజి అని అన్నారు. ఈ సందర్భంగా కాళోజి రచనలపై సదస్సును నిర్వహించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు అనంతరం ప్రముఖ

వార్త‌లు

మెడికవర్ హాస్పిటల్స్ విశాఖలో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ విజయవంతం

విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్) మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం‌లో “యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కోన శ్రికర్ భారత్ చీఫ్ గెస్ట్‌గా, డా.ఎం.సృజనదేవి (మెడికల్ సూపరింటెండెంట్ & కన్సల్టెంట్ అనేస్తేసిలోజిస్ట్, మెడికవర్ వుమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, మిస్ వైజాగ్ 2025) గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ కోన శ్రికర్ భారత్ మాట్లాడుతూ “ఆరోగ్యమే అసలైన సంపద

వార్త‌లు

కిష్కింధపురి లో ట్విస్టులు అదిరిపోతాయి: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ రప్పిస్తాయి విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్) టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక

వార్త‌లు

కర్నూలు ఉల్లిమార్కెట్ సందర్శించిన ఏ.పి.కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల

కర్నూల్ ఉల్లి మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఉల్లికి అందుతున్న గిట్టుబాటు ధర మీద రైతులతో చర్చించడం జరిగింది. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి మందం కూడా రైతుకి దక్కడం లేదు. ఒక్కో రైతుకి ఎకరాకు రూ.80వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ మార్కెట్ లో క్వింటాకు 600 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. గత ఏడాది ఇదే మార్కెట్ లో క్వింటాకు రూ.4500 ధర

వార్త‌లు

ఉత్తమ ఉపాధ్యాయురాలికి గ్రామస్తుల అభినందన

నిడదవోలునియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కాల్డరి గ్రామ నెం:3 పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి పులి కుసుమ, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతులమీదుగా గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా  రాజమహేంద్రవరంలో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బహుకరణ. ఈ సందర్భంగా SMC కమిటీ వారు కాల్దరి గ్రామంలోని పెద్దల సమక్షంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ శ్రీమతి చీపుళ్ళ కుమారి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు,

Scroll to Top