వార్త‌లు

ముళ్లపూడి మెడికల్ ట్రస్ట్ యందు తల్లిపాల దినోత్సవం

శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ (మెడికల్ ట్రస్ట్) నందు తల్లిపాల దినోత్సవం సందర్భంగా గురువారంగర్భిణీలు, బాలింతలు, చంటిబిడ్డతల్లులు తీసుకోవలసినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారవిషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు,సూచనలు, సలహాలతోపాటు తల్లిపాల విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు క్షుణ్ణంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో Dr. గొల్లప్రోలు ప్రియాంక (స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు), Dr. కోడూరి సాయి మనోజ్ (చిన్న పిల్లల వైద్య నిపుణులు) హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు అని హాస్పిటల్ DMS […]

వార్త‌లు

స్థాండింగ్ కమిటి ఎన్నికలో క్రాస్ వాటింగ్ పై మండిపడ్డ మహ్మద్ సాదిక్

విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్) తాజాగా జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 9 సీట్లు గెలిచి మరోసారి ప్రజల విశ్వాసం చురగొన్నామని 39వార్డు కార్పొరేటర్ మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మహ్మద్ సాదిక్ అన్నారు. ఆశీలమీట్ట లో గల హోటల్ మేఘాలయ లో జరిగిన ప్రెస్ మీట్ లో సాదిక్ మాట్లాడుతూ నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నిలో కూటమి బలపర్చిన సీట్లలో 9 గెలిచికుందని ఒక్క సిటు

వార్త‌లు

ఫిషింగ్ హార్బర్ వద్ద సిలిండర్ పేలి భారీ ప్రమాదం

విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్) ఫిషింగ్ హార్బర్ బుక్కా విధి సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘటనకు గల కారణాలను వివరాలను స్థానికులు అధికారులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రమాద ఘటన చూసి చలించిపోయిన ఎమ్మెల్యే ఘటన లో ఐదుగురు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని

వార్త‌లు

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రమాదంపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి దిగ్బ్రాంతి

ఘటనపై ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్వామి ప్రమాదంలో ముగ్గురు మృతి బాధాకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి

వార్త‌లు

చేనేతను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం

చేనేత కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అంతర్జాతీయంగా చేనేతకు గుర్తింపు తీసుకురావడానికి కృషి జాతీయ చేనేత దినోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు గుర్తింపు

వార్త‌లు

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు/పెరవలి

మార్కెట్ యార్డుల్లో డిజిటల్ వసూళ్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టుల వద్ద డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం నగదు వసూళ్లకు బదులుగా ఇకపై ఈ-పాస్ యంత్రాల ద్వారా డిజిటల్ రసీదులు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పెరవలి చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ విధానం ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి ఎస్‌బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రాజెక్టు అమలు..డిజిటల్ వసూళ్లతో ఆదాయంలో పారదర్శకత, పెరుగుదలకు ఆస్కారం ఈ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన

వార్త‌లు

నిడదవోలు పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు

నిడదవోలు టౌన్ మాస్టర్ ప్లానింగ్, పట్టణ అభివృద్ధి, సుందరీకరణ మౌలిక సదుపాయ కల్పన తదితర అంశాలపై జరిగిన అఖిలపక్ష భేటీలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి మున్సిపాలిటీ కార్యాలయంలో భేటీ అయిన అఖిలపక్ష నాయకులు.. పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు వెల్లడి పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ నిడదవోలు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కలిసి పనిచేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

వార్త‌లు

దేవమాత మోక్షరోపణ మహోత్సవాలు

విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) జ్ఞానాపురం పునీత పేతురు క్యాథెడ్రల్ చర్చ్ లో 125 సంవత్సరాల దేవ మాత మోక్షరోపణ మహోత్సవాల 9 దినాల ప్రార్ధనలు ‘నొవీనా’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఉత్సవాల నవదిన ప్రార్థనల చరిత్ర ను విచారణ కర్తలు రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ వివరించారు. ఈరోజు మొదటి రోజు బుధవారం ప్రార్థనల్లో ఖమ్మం డయోసిస్ కు చెందిన రెవరెండ్ ఫాదర్ సూరేపల్లి ఐజక్ ముఖ్య అతిథిగా విచ్చేసి,

వార్త‌లు

జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాలకుఆత్మీయ అభినందన సత్కారం విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్) జిల్లా బీజేపీ చేనేత సెల్ అధ్యక్షుడు తెడ్లపు అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశి విశ్వనాథరాజు విశాఖ జిల్లా పార్టీ

వార్త‌లు

రేలంగి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ట

రూ. 2.20 కోట్లు నిధులతో రాతి నిర్మాణానికి చర్యలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భవిష్యత్తు తరాలకు రేలంగి లక్ష్మీనరసింహస్వామి వారి వైభవాన్ని చాటి చెప్పేలా రాతి కట్టడాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణను ఇరగవరం మండలం రేలంగి గ్రామస్తులు కలిసి దేవాలయం పునర్నిర్మాణానికి జరుగుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయం పునర్నిర్మాణానికి గ్రామస్తులు రూ. 73.33 లక్షలు విరాళాన్ని సేకరించడం అభినందనీయమని

Scroll to Top